పనికిమాలిన సన్నాసుల్లారా మీకు మా దేవాలయాల్లో పనేంటిరా.. | Lalith | TV5 News Digital
Вставка
- Опубліковано 21 лют 2022
- పనికిమాలిన సన్నాసుల్లారా మీకు మా దేవాలయాల్లో పనేంటిరా.. | Lalith | TV5 News Digital
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : goo.gl/UPacax
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
ఈ దరిద్రులను తిరుమల నుండి తరిమివేయాలని ఆ వెంకాన్న స్వామిని ఈ హిందువులందు వేడుకుంటున్నారు,వీళ్ళ మీటింగ్ చూస్తుంటే సంతమార్కెట్ల లాగ వున్నది ,అది ఒక భగవంతుని పుణ్యక్షీత్రం లాగ లేదు ,జై హింద్ .
కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ఎందుకు ఈ ప్రభుత్వ పెత్తనం? భగవంతుని దర్శించుకోవటానికి అంత డబ్బు ఖర్చుపెట్టాలా మనకే ఎందుకీ దౌర్భాగ్యం 😠 హుండీ ఆదాయం మాత్రం అందరికీ పందారాలు
లలిత బాబు గారు చెప్పిన మాటలు అక్షరాలా నిజం హిందూ ధర్మం హిందూ దేవాలయాలను కాపాడుకుందాం
🙏🏻🙏🏻
అంటే ఏమేమి చేయాలి....
సినిమా టికెట్లు తగ్గించిన విదంగా,తిరుమలలో కుడా తగ్గించండి
హిందూ మతాన్ని ,హిందూ దేవీ దేవతలను,హిందూ దేవాలయాలని,మేము కూడా హిందువులమే అని చెప్పుకుంటూ హిందువుల గుళ్ళల్లో తిష్టవేసి సామాన్య భక్తులను స్వామి దూరం చేస్తున్న ఈ మతోన్మాద క్రిస్టియన్ల దుర్మార్గాలను హిందువులంతా కలసి కట్టుగా ఎదుర్కోవలసినదిగా నా పార్ధన
Super brother
Yes
TAMMUDU. BAGA. CHEPPAU. MADI. KARNATAKA. BJP. ABIMANINI
Correct✔
Super brother ❤️🙏
అసలు ఒక క్రిస్టియన్ నీ టీటీడీ చైర్మన్ చేస్తే ఇలాగే ఉంటుంది🤔🤔🤔🤔
ఔను
Aayan pakka hinduvu mundu thelusukuni matladandi
@charan sidvi.... Hindu musugu lo unna pakka christian ani nuvvu thelusu kovali....
@@rameshb5119 nenu pakka hinduvunu .rosu morning pranayamam chesthanu dhyanam chesthanu rosu ki 3 sarlu mundu mana hindu matham emi cheppindi sarigga thelusu kondi thammudu
@charan sidvi..... nenu cheppindi Mee gurinchi kaadu bro....mana TTD chairman yv subba reddy gurinchi...
చాలా బాగా చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
మీరు చెప్పేది కరెక్ట్ సార్... 🙏 ఈ ప్రభుత్వం సామాన్య భక్తులకు ఏమి చేయడం లేదు. 🙏
Frad
Cinema tickets vallaku important
వీడు తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను పాడుచేసుందుకు కంకణం కట్టుకున్నాడు హిందూ మతము పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవర్ట ఆపరేషన్ చేస్తుంది
Bjp bigger planning
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ చేత ఏర్పడ్డాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అంతిమలక్షం మతమార్పిడి చేసి దేశాన్ని ముక్కలు చేయడం.దానిలో భాగంగా రామారావు వచ్చాక కుట్రలు చెబుతా వినండి . 1975 ఎమర్జెన్సీ పెట్టింది rss నాయకుల లక్ష్యంగా.ఎటువంటి పరిస్థితుల్లో rss లాంటి వారికి జాతీయ పార్టీ పెట్టకూడదు అని ప్రాంతీయ పార్టీలు పెట్టించాలని ఇందిరా గాంధీ ఆలోచించారు. దీని కుట్రలో భాగంగా 1974 చివర్లో ఈనాడు పేపర్ మొదలయింది.ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరిగాయి. ఎమర్జెన్సీ లో rss నాయకులు వినాశనమే లక్ష్యంగా జరిగాయి. ఆతర్వాత ఈనాడు లాంటి పేపర్ ను ప్రాంతీయ పార్టీలను పైకి లేపడం 1983లో రామారావు పార్టీ పెట్టడం అన్ని సవ్యంగా జరిగాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో. రామారావు అధికారం లోకి రావడం జరిగింది.
రామారావు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దేశవిచ్ఛిన్నం కోసం 4 వ్యవస్థలు నాశనమే లక్ష్యంగా పరిపాలించాడు.
అవి 1 విద్యావ్యవస్థ రామారావు వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ రావడం పుస్తకాలు మార్చడం జరిగాయి.
2 మీడియా . ముందు ఉన్న మీడియా అందరిని నాశనం చేశాడు. పింగళి దశరత రామయ్య ఎంకౌంటర్ పత్రిక చంపించాడు. పాత పత్రిక అంటే ఈనాడు అనేవిధంగా మార్చాడు.
3 మతమార్పిడి . దీనిలో భాగంగా ఎండోన్మెంట్ పేరుమీద దేవాలయ భూములు అమ్మడం , ఆకుట్రలో భాగంగా షిర్డీసాయి ని తేవడం.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేసే జనాభా లెక్కల్లో చూడండి 1983 తర్వాతే హిందూ జనాభా భారీగా తగ్గి ముస్లిం క్రైస్తవ జనాభా పెరిగింది.
4 విదేశీ వ్యాపారం. వరల్డ్ బ్యాంకు నుండి సపరేటుగా రాష్టాలు అప్పులు తేవడం , ఇంకా కోల్గేట్ లాంటివి రావడం
ఇలా కాంగ్రెస్ కుట్రలో పార్టీ ఏర్పడింది కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటే
అసలు ఆ బోర్డులో హిందూమతం పట్ల అంకతభావం ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నారు
@@gummanageswararao9058 correct.
@@gummanageswararao9058 no
ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే రాష్ట్రం సంకనాకి పోయింది......
అది వ్యాపార మీటింగ్. దేవుడ్ని అడ్డం పెట్టుకొని పిండుకున్నంత డబ్బు అనే దృష్టి తో జరిగిన మీటింగ్.
ఇలాంటి సంఘటనలకు కారణం మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు బుద్ధి రావాలి. తుగ్లక్ పాలన అనేది చాలా రుచి చూపించి ప్రజల నేతిన బాణం దింపేచాడు...🤯😓
Enni cheppina vote enduku vstunaro cinema ayithe pedalu darshanam ayithe no pedalu
ఓం నమో శ్రీ వేంకటేశాయ చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
Very nice speak sir
Super anna
చాలా బాగా చెప్పారు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలుపు తున్నారు పేద ప్రజలను అర్థం చేసుకుని మాట్లాడుతున్నందుకు మీకు మా ధన్యవాదాలు
Bjp support 💯 there
iam hindu om namo
అసలు కొండ పైన హోటల్స్ తీసేస్తే భక్తులు పరిస్థితి ఏమిటి? చేతనైతే హోటల్స్ వారిని ధరలు తగ్గించమని చెప్పాల్సింది పోయి ఏకంగా హోటల్స్ తీసేస్తాం అంటే భక్తులు ఇబ్బంది పడరా?
Rasheed bhai ఇవి తీసి వేసి తర్వాత రద్దీకి తగ్గట్టు హోటల్స్ లేవు.కనుక కార్పొరేట్ వారి కి అప్పనంగా కట్టబెట్టే పనికి ఈ లుచ్చాగాల్లు చేస్తున్నారు. మరి కొన్ని దినములకు, అన్న దాన సత్రం లు క్లోస్ చేసి అన్ని హోటల్స్ వారివే ఉండే విధంగా చేస్తున్నారు.బ్రదర్ ఇది నిజం నమ్మండి. ఇదే జరుగుతుంది.
Now TTD food v.v. poor quality
@@chandrakala9454 inta jarugutunnaa maa rayala seema prajalu ureki unnaeu maa karma
@@ramireddypallisubbarayudu8912 correct bayya Sanka nake potam, by God grace maku chilukuru temple vunde andarke free darshnam.
@@seshukumar8261 మీరు అదృష్ట వంతులు ,మాకు ఆ భాగ్యం లేదు బ్రో ఏనీ హౌ కంగ్రాట్స్
నాకు తెలిసింది ఏమిటంటే ఇలా చేస్తే హిందువులు ఎవరూ కూడా గుడికి రాకుండా యేసు రెడ్డిని పూజిస్తారు అన్నా కాన్సెప్టుతో ఉన్నాది ఈ ప్రభుత్వం
Are yesu reddy kaadu fool
నువ్వో పెద్ద ఇంటర్నేషనల్ ఫూల్ లా వున్నవురా గుత్తులా..
అన్యమతస్తులకు ఓటు వేసి గెలిపించన హిందువు లకు ఉండాలి
Very matastudi chirmanga vunchute ela telustundi
అవునండి నిజం
Anna merem job chestharu
ఓం నమో నారాయణాయ గోవిందాయ నమః 🙏🙏🙏 భగవంతుడికి అందరూ సమానమే ఏ ఒక్కరినీ ఆ గోవిందడు వదలడు, తస్మాత్ జాగ్రత్త. 🙏
Yes...మన దేవాలయాలను మనమే rule చేసుకోవాలి
ఓం నమో వెంకటేశాయ
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇలాంటి ఆలోచనలు వెనక్కి తీసుకోవాలి
Nekemanna pichha ttd ekkada undi anta subba reddy kada
TTD food changed v .v poor quality
జాగో హిందూ......🚩🚩🙏
ఎందుకు ఊరుకుంటున్నాం, మన చేతకాని తనమా. ఈ దౌర్భాగ్యుడిని సీఎం గా ఎన్నుకోవడం మనం చేసిన తప్పు. కేంద్రం ఎందుకు ఊరుకుంటున్నది
బాగా చెప్పారు సర్ 🙏 మన తిరుమల దేవస్థానం మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది. మనం ఇలానే చూస్తూ కూర్చుంటే మన తిరుమలని బ్రష్టు పట్టిస్తారు.
Mari em cheddam malli ycp ki vote veddama
Anubavinchali
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ చేత ఏర్పడ్డాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అంతిమలక్షం మతమార్పిడి చేసి దేశాన్ని ముక్కలు చేయడం.దానిలో భాగంగా రామారావు వచ్చాక కుట్రలు చెబుతా వినండి . 1975 ఎమర్జెన్సీ పెట్టింది rss నాయకుల లక్ష్యంగా.ఎటువంటి పరిస్థితుల్లో rss లాంటి వారికి జాతీయ పార్టీ పెట్టకూడదు అని ప్రాంతీయ పార్టీలు పెట్టించాలని ఇందిరా గాంధీ ఆలోచించారు. దీని కుట్రలో భాగంగా 1974 చివర్లో ఈనాడు పేపర్ మొదలయింది.ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరిగాయి. ఎమర్జెన్సీ లో rss నాయకులు వినాశనమే లక్ష్యంగా జరిగాయి. ఆతర్వాత ఈనాడు లాంటి పేపర్ ను ప్రాంతీయ పార్టీలను పైకి లేపడం 1983లో రామారావు పార్టీ పెట్టడం అన్ని సవ్యంగా జరిగాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో. రామారావు అధికారం లోకి రావడం జరిగింది.
రామారావు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దేశవిచ్ఛిన్నం కోసం 4 వ్యవస్థలు నాశనమే లక్ష్యంగా పరిపాలించాడు.
అవి 1 విద్యావ్యవస్థ రామారావు వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ రావడం పుస్తకాలు మార్చడం జరిగాయి.
2 మీడియా . ముందు ఉన్న మీడియా అందరిని నాశనం చేశాడు. పింగళి దశరత రామయ్య ఎంకౌంటర్ పత్రిక చంపించాడు. పాత పత్రిక అంటే ఈనాడు అనేవిధంగా మార్చాడు.
3 మతమార్పిడి . దీనిలో భాగంగా ఎండోన్మెంట్ పేరుమీద దేవాలయ భూములు అమ్మడం , ఆకుట్రలో భాగంగా షిర్డీసాయి ని తేవడం.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేసే జనాభా లెక్కల్లో చూడండి 1983 తర్వాతే హిందూ జనాభా భారీగా తగ్గి ముస్లిం క్రైస్తవ జనాభా పెరిగింది.
4 విదేశీ వ్యాపారం. వరల్డ్ బ్యాంకు నుండి సపరేటుగా రాష్టాలు అప్పులు తేవడం , ఇంకా కోల్గేట్ లాంటివి రావడం
ఇలా కాంగ్రెస్ కుట్రలో పార్టీ ఏర్పడింది కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటే
@@ananthasivareddy3822 నీకు కొంచె మన్నా బుర్ర ఉండే ఇది వ్రాశావా!?...రాజకీయాలపై కొంచెమన్నా అవగాహన ఉందా!?...
UA-cam video for a video
అన్య మతస్థులు తిరుమలకు అధికారులుగా ఉంటే అలాగే జరుగుతుంది ప్రజల ఓటేశారు గా అనుభవించక తప్పదు కేవలం పేద ప్రజలని మధ్య తరగతి ప్రజలను భగవంతుడికి దూరం చేసి మతమార్పిడులు చేయవచ్చనేది వారి నిజమైన అజెండా
Carrectga cheparu sister e nakodukulaki ha yedukondalavadu yepudu sisksistado chudalani vundi .🙏om namo venkateshaya
మన సీఎం నాన్నగారు తిరుమల వెంకన్న తో పెట్టుకున్నారు లాస్ట్ కి ఏమి పోయాడు మాంసం ముక్కలు అయిపోయాడు అనకూడదు కానీ వీరికి ఈ విధంగా ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో తెలియట్లేదు వెంకన్నను ప్రజల నుంచి దూరం చేస్తున్నారు వీళ్ళ క్రిస్టియన్ టి బైబిల్ లో ఏం రాసిందో తెలియట్లేదు కానీ ఎందుకు నువ్వు కడప గడ్డ లో పుట్టావు రా బాబు
వినాశ కాలే విపరీత బుద్ధి!
Anna new bagavadhgeethalo kuda meru cheppedhi rasara anna
@@KALABANDIMATTHEW5182 bible laga new testimony old testimony ani Bhagavadgeeta ki ledu tammudu. Nuv edaite vinnavo adi aksharala tappu. Asalu new Bhagavadgeeta enti?
MALLI VEEDUUU GUTTALOO PAVURAM AYIII KALISIPOTADUUUU
పావురాల గుట్ట దగ్గర లొనె ఉంది
వేంకటేశ్వర స్వామీ పేరు తో పక్కా వ్యాపారం చేస్తున్నారు...సామాన్యులను దూరం చేయడమే ఈ బోర్డ్ ఉద్దేశ్యమా?
భక్తులు కాని వారిని భగవంతునికి యజమానిని చేసిన వారికి వందనం.
వయసులో పెద్ద ఆయినా వీడు పెద్ద సన్నసిలా ఉన్నాడు...
వైసీపీలో ఇటువంటి దోపిడీదారులు తప్ప.. వేరే వాళ్ళని ఊహించటం కూడా తప్పే...శ్రీవారి భక్తులంతా వీడి మొఖంపై కేండ్రగించి ఉమ్మేవేసే దైర్యాన్ని ఆ శ్రీనివాసుడు కల్పించాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకొంటున్నాను..
ఈ సుబ్బారెడ్డి కి చదువు చెప్పిన వాడు ఎవడో, వానికి దండం పెట్టాలి 🙏
మనసు లో ఒక రకంగా, నడిచే నడక ఒక రకంగా ఉంటే, వారిని దేవుడు వేరే మార్గం లో దండిస్తాడు. సత్యమేవ జయతే, ధర్మం గా ధర్మాన్ని, న్యాయం గా నిస్వార్థంగా ఉండే వారిని దైవం రక్షణ ఇస్తుంది.
తిరుమల లో పని చేసే వర్కర్స్ అందరూ హిందువులే ఉండాలి అంప్పుడే న్యాయం గా పని చేంస్తారు
Yes sir
Aaante aandaru Vaishnava mataniki chendina vallu brahmunulu mattame undali vallu devullu
REALLY SUPER BROO 👌👌👌🙏🙏👏👏
@@manojsalve2016 emi kojjavu ra nuvvu thu ni batukulo na modda... Ni modda em noppistondhi ra lanja kodaka... Poi nuvvu chey ra puka... Shodashopachara pooja chesava mi kompalo yeppudina... Brahmins meeda padi yedustaru yendi ra... Mi dalitha jathini denga🤮
వేంకటేశ్వర స్వామి వారి దర్శనము ఉచితం గా వుండాలి. లేదా Rs 100/- స్పెషల్ దర్శనం కోసం పెట్టాలి.ఇదివరకు Rs 300/- వుండేది.అదికూడా ఎక్కువే.దర్శనమే కాకుండా హుండీ ఆదాయం.తలనీలాలు,ప్రసాదం,పూజలు, కల్యాణం,సేవలు, మొదలైన వాటి మీద ఆదాయం వస్తుంది.దర్శనం కోసం టికెట్ పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి.అందరికి అంటే పేదవారికి కూడా ఉచితం గా దర్శన భాగ్యం కల్పించాలి.నమో వేంకటేశాయ🙏
Yes sir
VEELLA SANI VADALI ANTE . JAGAN REDDY CM GA DIGIPOVALI .. ORELSE THEY WILL DESTROY TEMPLES. PASTORS ARE TALKING LIKE SCOUNDRELS
ఈ బోర్డుని ఏమన్నా తప్పు లేదు,,, నమో వేంకటేశాయ 🙏 గోవిందా గోవింద 🙏🙏
Yes bro.
Jai jai Hindhustan Jai Bharath Jai sri Ram
అతి మంచితనం చేతకాని తనంగా భావిస్తున్నారు , గుడి ,బడే కాకుండా ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నారు ...! మనదర్మం , మన గుడి , మన బడి , మనమే రక్షించుకోవాలి , ప్రభుత్వాలతో అవ్వదు..!
ఇది కేవలం హిందూ దేవుడు ను ఇతర మతాల దేవుడు ల కంటే very costly దేవుడు గా creat చేసే ప్రయత్నం మాత్రమే.
హిందువుల మనోభావాలను కించ పరచటమే అనుకుంటున్నాను.
న్యాయం మాట్లాడ్డానికి భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తారు అలా వచ్చిన వారు వీరు అప్పటికీ అవ్వదా ఆయనే వస్తాడు ఏదో రూపంలో హిందువుగా మనం రెండు చేతులు పెట్టి నమస్కరిస్తే మన పని అయిపోయింది అనుకోకూడదు వీళ్ళ లాగా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఏమి చేస్తున్నామో ఆలోచించుకోవాలి అప్పుడే హిందూధర్మం బాగుంటుంది
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ చేత ఏర్పడ్డాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అంతిమలక్షం మతమార్పిడి చేసి దేశాన్ని ముక్కలు చేయడం.దానిలో భాగంగా రామారావు వచ్చాక కుట్రలు చెబుతా వినండి . 1975 ఎమర్జెన్సీ పెట్టింది rss నాయకుల లక్ష్యంగా.ఎటువంటి పరిస్థితుల్లో rss లాంటి వారికి జాతీయ పార్టీ పెట్టకూడదు అని ప్రాంతీయ పార్టీలు పెట్టించాలని ఇందిరా గాంధీ ఆలోచించారు. దీని కుట్రలో భాగంగా 1974 చివర్లో ఈనాడు పేపర్ మొదలయింది.ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరిగాయి. ఎమర్జెన్సీ లో rss నాయకులు వినాశనమే లక్ష్యంగా జరిగాయి. ఆతర్వాత ఈనాడు లాంటి పేపర్ ను ప్రాంతీయ పార్టీలను పైకి లేపడం 1983లో రామారావు పార్టీ పెట్టడం అన్ని సవ్యంగా జరిగాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో. రామారావు అధికారం లోకి రావడం జరిగింది.
రామారావు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దేశవిచ్ఛిన్నం కోసం 4 వ్యవస్థలు నాశనమే లక్ష్యంగా పరిపాలించాడు.
అవి 1 విద్యావ్యవస్థ రామారావు వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ రావడం పుస్తకాలు మార్చడం జరిగాయి.
2 మీడియా . ముందు ఉన్న మీడియా అందరిని నాశనం చేశాడు. పింగళి దశరత రామయ్య ఎంకౌంటర్ పత్రిక చంపించాడు. పాత పత్రిక అంటే ఈనాడు అనేవిధంగా మార్చాడు.
3 మతమార్పిడి . దీనిలో భాగంగా ఎండోన్మెంట్ పేరుమీద దేవాలయ భూములు అమ్మడం , ఆకుట్రలో భాగంగా షిర్డీసాయి ని తేవడం.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేసే జనాభా లెక్కల్లో చూడండి 1983 తర్వాతే హిందూ జనాభా భారీగా తగ్గి ముస్లిం క్రైస్తవ జనాభా పెరిగింది.
4 విదేశీ వ్యాపారం. వరల్డ్ బ్యాంకు నుండి సపరేటుగా రాష్టాలు అప్పులు తేవడం , ఇంకా కోల్గేట్ లాంటివి రావడం
ఇలా కాంగ్రెస్ కుట్రలో పార్టీ ఏర్పడింది కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటే
సాయిరాం జైరాం గారు హిందువుగా మీరు ఏమి చేసారో తెలియ పర్చండి, లలిత్ కుమార్ గారు ఏమి చేసారో హిందుగా మాకు తెలుసు.
@@srinivasarao6855 లలిత్ కుమార్ గారి లాగా నేను ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడలేకపోవచ్చు కానీ నా ప్రాణం ఉన్నంత వరకు హిందువుగానే బ్రతుకుట నాకు అవకాశం ఉంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నా ప్రాణం పోయే వరకు పోరాడుతా
@@sriramjairam1196👌👏
దైవదర్శనానికి ఇతరమతాల పెత్తనం పోవాలి..(శ్రీనివాస)అని శనివారం ఉదయం ఏక కంఠం తో స్వామివారిని ప్రార్దిద్దాము
Good always God
వారు ధన పిపాసులు. వా రికి ధ నా ర్జనే ముఖ్యం
తిరుమల తిరుపతి కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం , వెంకటేశ్వర స్వామి వారి మందిరం అని అనుకుంటే హిందువులు తప్పు చేసినవారు అవుతాము.
దక్షిణ భారత దేశంలో హిందూ సంస్కృతికి తిరుపతి ఒక మూలస్తంభము.
అలాగే ఉత్తర భారతం లో వారణాసి.
కోట్ల మంది హిందువులుగా వుండడానికి ఎంతో ముఖ్యమైన కేంద్రము తిరుపతి.
దానికి హిందువులను ఎలా దూరం చేయాలి అన్న ఒక ఆలోచనకు కార్యరూపం ఈ ధరల పెంపు.
ఈ ధరలు పెంచడం అనేది ఒక మోసపూరిత ఆలోచనతో జరుగుతుంది అని అనుకుంటున్నాను.
ఈ విధంగా ధరలు పెంచడం వలన ముందుగా చాలా ఎక్కువమంది భక్తులు వుండే " దిగువతరగతి " భక్తులు తిరుపతి కి దూరమైపోతారు
ఆ తరువాత మధ్య తరగతి.
చివరకు మిగిలేది చాలా కొద్దిమంది వుండే అత్యంత ధనవంతులు. వాళ్ళ వలన ధర్మానికి పెద్దగా ఉపయోగం లేదు
ఈ కుట్రను అర్థం చేసుకోలేక కేవలం వారు పెంచు తున్న ధరల గురించి ఆలోచన చేస్తున్నాము మనము అని నా అభిప్రాయము
అవును. ఇప్పటికే అందరూ మన ఊరిలో గుడికి వెళితే చాలు . అవన్నీ మనకి సాధ్యం కాదు అనుకుంటున్నారు
Yes meru chepindi correct
దేవుడి మీద పెత్తనం ప్రజల మీద భారం ఇది అత్యంత ఘోరం హిందూ దేవాలయాల డబ్బులు అన్యాక్రాంతం చేస్తూ పనికిరాని వాళ్లకి జీతాలు ఇస్తూ ప్రజలని భక్తులనే అవమానపరచడం ఇది ఎంతవరకు సమంజసం ఒక చట్టం కావాలి తిరుపతి కర్తల వ్యవహారం రాలే విధానం ప్రజల నుండి ఎన్నుకోబడ్డ డాలి
Vaadu chinna Jr Swamy kavali vaade devudu Venkateshwara vigrahm tesi vesi ramanujam di pettandi satane devudu
Anyamatha adikarulu unte ilage vuntindhi hinduvadulane niyaminchali
ఓం నమో వేంకటేశాయ ⛳⛳⛳🕉️🕉️🕉️🙏🙏🙏🙏
ఇక ఎవరూ వెయ్యద్దు హుండీలో డబ్బులు.... ఎలా నడుపుతూ రో చూద్దాం
Vallu ede chustunnaru dabbulu ravadamledu Ani kondani janagana mana
Hinduvulu vinaru sir.vaddurababu ante devudu chusukontadu antaru
Super sir
ఈ హిందూ సమాజం ఎవరి చేతిలో పోతుంది దేవుడా బ్రిటిష్ వాంళ్ళద పాకిస్తాన్ వంల్ల దా. భారత్ మాతాకీ జై జై శ్రీరామ్
This is master plan to decrease the number of devotees visiting Lord Venkateswara , thus to reduce the glory of the temple. All hindus should fight to maintain the glory of Lord's temple 🙏
బోర్డ్ వల్ల అబ్బా డబ్బులు కాదు ప్రజల సొమ్ము దోచుకోవడం ఎంటెర ఒక 10రోజులు బయటకు వచ్చి పని చేఇ డబ్బులు విలువ తెలుస్తుంది ఏసీ గదుల్లో ఉంటుందట
100% CORRECT SIR. Vadava SIR.
ఎవ్వరు చేసిన కర్మలు వారు అనుభవిస్తారు కానీ అన్ని మతాలను గౌరవించాలి అదే మన హిందూ సప్రదాయం జై సాయి రామ్
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ చేత ఏర్పడ్డాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అంతిమలక్షం మతమార్పిడి చేసి దేశాన్ని ముక్కలు చేయడం.దానిలో భాగంగా రామారావు వచ్చాక కుట్రలు చెబుతా వినండి . 1975 ఎమర్జెన్సీ పెట్టింది rss నాయకుల లక్ష్యంగా.ఎటువంటి పరిస్థితుల్లో rss లాంటి వారికి జాతీయ పార్టీ పెట్టకూడదు అని ప్రాంతీయ పార్టీలు పెట్టించాలని ఇందిరా గాంధీ ఆలోచించారు. దీని కుట్రలో భాగంగా 1974 చివర్లో ఈనాడు పేపర్ మొదలయింది.ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరిగాయి. ఎమర్జెన్సీ లో rss నాయకులు వినాశనమే లక్ష్యంగా జరిగాయి. ఆతర్వాత ఈనాడు లాంటి పేపర్ ను ప్రాంతీయ పార్టీలను పైకి లేపడం 1983లో రామారావు పార్టీ పెట్టడం అన్ని సవ్యంగా జరిగాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో. రామారావు అధికారం లోకి రావడం జరిగింది.
రామారావు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దేశవిచ్ఛిన్నం కోసం 4 వ్యవస్థలు నాశనమే లక్ష్యంగా పరిపాలించాడు.
అవి 1 విద్యావ్యవస్థ రామారావు వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ రావడం పుస్తకాలు మార్చడం జరిగాయి.
2 మీడియా . ముందు ఉన్న మీడియా అందరిని నాశనం చేశాడు. పింగళి దశరత రామయ్య ఎంకౌంటర్ పత్రిక చంపించాడు. పాత పత్రిక అంటే ఈనాడు అనేవిధంగా మార్చాడు.
3 మతమార్పిడి . దీనిలో భాగంగా ఎండోన్మెంట్ పేరుమీద దేవాలయ భూములు అమ్మడం , ఆకుట్రలో భాగంగా షిర్డీసాయి ని తేవడం.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేసే జనాభా లెక్కల్లో చూడండి 1983 తర్వాతే హిందూ జనాభా భారీగా తగ్గి ముస్లిం క్రైస్తవ జనాభా పెరిగింది.
4 విదేశీ వ్యాపారం. వరల్డ్ బ్యాంకు నుండి సపరేటుగా రాష్టాలు అప్పులు తేవడం , ఇంకా కోల్గేట్ లాంటివి రావడం
ఇలా కాంగ్రెస్ కుట్రలో పార్టీ ఏర్పడింది కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ఒక్కటే
స్వామి వారి సేవకు ఎవ్వరూ రాకూడనిది వారి ప్రయత్నం ఎందుకంటే వారు వేరే మతం వారు కదా .
వీఐపీ కోటా discourage చెయ్యాలనుకుంటే పూర్తిగా రద్దు చెయ్యండి
Lalit gaaru👃👃🙏🙏🙏
Sir 🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు కానీ మన హిందువులకు మనవి వీళ్ళ కు బుద్ధి చెప్పాలని అనుకుంటే బేషరతుగా వైసిపి కాకుండా వేరే ఏవరీకైనా ఓటు వేయాలని 🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ
చాలా బాగా చెప్పారు sir
మేము బోర్డు సభ్యులను కదా అని సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తే ఆ భక్తుల భక్తుల గ్రహిస్తారు మెయిన్ బోర్డు సభ్యులు కదా అని నిర్ణయం తీసుకోవద్దు అండి మీ పదవీ కాలంలో మంచి పనులు చేయండి సామాన్య భక్తులకు సహాయం చేయండి భగవంతునిపై భక్తితో భక్తులు వస్తూ ఉంటారు డబ్బులు లేని నిరుపేదలు ఎంతో ప్రయాణం చేసి అలసి సొలసి వస్తూ ఉంటారు డబ్బులు లేని వారు కూడా దర్శనానికి వస్తూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది కలిగించకూడదు
ఈ సుబ్బారెడ్డి కి చదువు చెప్పిన వాడు ఎవడో, వానికి దండం పెట్టాలి 🙏
Hindu temples... ..(Entry fees)
Church, masq free entry...
Waste govt policies
Baga chepparu sir
ఇప్పుడున్న అలయాలు వ్యాపార కేంద్రాలుగా మరియు ఇతరు లా సంరక్షణ కేంద్రాలు గా పనిచేస్తున్నాయి
బ్రిటిష్ వారి కన్న ఘనమైన నాయకులు వీరు
మనం మన దగ్గర లోవున్న బాలాజి దేవాలయాలకు వెళ్ళి మన మొక్కు లను తీర్చు
కొంటే వీరీకి బుద్ది వస్తుంది.
YV Subba Reddy is really a sanyasi.
Sannasi anukunta bro..
@@ajkiranvarma Yeduru sandhu sannasi
ఈ సుబ్బారెడ్డి కి చదువు చెప్పిన వాడు ఎవడో, వానికి దండం పెట్టాలి 🙏
Excellent లలిత్ అన్న
సామాన్యుడు సిఫార్సు letters తీసుకోవడానికి అనర్హులు అని వారి ఉద్దేశం
రేట్లు పెంచడం లో చిన్న లాజిక్ ఉంది
పేదవాలు దర్శనం చేసుకోవడానికి
చాల కష్టం
వాలు ఇంత పెద్ద డబ్బు కర్చు చేయలేరు
కాబట్టి వీలను మతం మారండి అని చెప్పుకునే వాలకు మంచి అవకాశం కల్పించిన ఘనత సాధించినారు వీలు
Save from TTD
Ycp vaallu nashanam aiypotharu 🙏🌹ఓంశ్రీవేంకటేశాయనమః🌹🙏
అబ్బా, Goosbums, Sir, మీరు చెప్తుంటే, exelent, చాలా బాగా చెప్పారు.,
Valla thapu em ledhu sir...
Vote esinavadidhii thapuu...
Loafers nu chairmen cheste elage vuntundi
Nijam chepparu sir
స్వామి మీద పడి తింటున్న వీళ్ళని తొందరలోనే స్వామితోలు తీస్తాడు.
స్వామి జోలికెళ్ళిన మహానేతనే వదల్లేదు
Well said sir
Lalit garu cheppindi chala chala correct. Hindu Devalayam la to pani emiti.
🙏🙏🙏 Lalith Anna u r always super....
ఎందుకు సార్ మనం ఏంత మొత్తుకున్నా
లాభం లేదు సార్ వాళ్లు కు నచ్చింది మాత్రమే చేస్తారు
Bjp hands 💯 there
తమరు " మోడీ " ముసుగులో ,ఆయన నియమించిన " శిష్యుడి" బాబాయిని ,విమర్శిస్తున్నారు ,ఒకసారి " మోడీ " ని కనుక్కుని తిట్టండి ,బాధ పడతారేమో?
మన రాష్ట్రంలో కొంత మందికి " కుక్క " బ్రతుకు చాలా ఇష్టం , రామతీర్థం రాముడి తలతీస్తే ,చీమకుట్టి నట్లు ఉండదు ,
గొగోయ్ ని బెదిరించి, అదానీ,అంబానీల భిక్షతో కట్టే అయోధ్య రామాలయం ముద్దు , మీ ఖర్మ,
ఒకప్పటి కన్వర్టెడ్ క్రిష్టియన్ ,ని TTD ఛైర్మన్ గా చేస్తే మూడేళ్ళనుండి చోద్యం చూస్తున్నారు , దేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వేచ్చ " ఆంధ్రప్రదేశ్ " కి మాత్రమే ఉంది మరి ?
నిజం నిప్పు గారు హిందూ మతం పేరుతో అధికారంలోకి వచ్చిన డిల్లీ పాలకుల వల్లే రాష్ట్రంలో హిందూమతానికి హాని కలుగుతుంది. ఏమీ ఎరుగనట్టు కాషాయదళం మొసలికన్నీరు కారుస్తుంది.
@@suryateja2272 వాస్తవం అండి
Pls focus on everything in tirumala
Tirumala pavithrathanu kapadandi
Akkada vyaparasthulaki spiritual classes petandi,
Super speech save AP
శ్రీవారిని భక్తులకు దూరం చేసేందుకు ఉపయోగపడే పథకాలు...
Jagan agenda : It should be a “shock” for Hindus to go to temple and they should stop going.
Sir cheppina contents correct aanya mathastulaku hindu sampradayalu teliyavu
Soooperr ga chepparu meeru,,, very good God bless you
అక్కడ హిందు ద్రోహి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకు ఇబ్బందే ఇక్రిష్టియన్ ప్రభుత్వాన్ని కుల్చండి తొందరలో జైలుకు పోయే రోజు దగ్గరలో నే ఉంది వేదవకి జై హింద్ జై శ్రీరాం నమో వెంకటేషయ
తమ్ముడూ మన హిందువుల పరిస్థితి ఏమిటి ఇలా వుంది. మనలో ఐకమత్యం లేదు. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు.
Very sad state of affairs at TTD, lord Venkateswara will definitely look into this!
తిరుపతి లడ్డు టెస్ట్ పోయింది జీడిపప్పు శాతం సగానికి తగ్గించారు
We have to wait for 2024, Swamy Venkateshwar ee Daridram enkka ennalu swamy ❤️🙏🏻 Namo Venkatesha
హిందూ మతము లేకుండా చేయటానికి ఇదొక రకమైన నిర్ణయము తీసుకొంటోంది T T D board
ఆసన్నసిని నిజంగా ఆ వెంకన్నస్వమీ చూస్తాడు
ఈమాట మాకు నచ్చింది మా హిందూ సంఘాలకి ఇవ్వాల్సిందే మార్పు ఏట్లా ఉంటాదో అన్నది. తన్ని తరిమేయుండ్రి సోదరురులారా ఆ క్రైస్తవ ముసలోన్ని.
లలిత్ అన్న గారు 👌🙏🕉️
Lalith babu garu baga matladaru....
Lalithgaru eelakothmadigalanu ttd board lopettadam Mana dharidhramu
Modi ji please ban devadaya seka in govt, please sir, this bledy bastards do business to our hindus gods, jai hind, jai jawan.
Chala bhaga cheparu sir
Good speech
Idiots… culprits… spoiling the temple culture in AP… Save AP… from this Christian CM… 🙏🙏
Jesus will punish you
Asalu MLA daggariki poi letter teesukunnedi enti??? 😂
తిరుమలకు ఎవ్వరూ పోవద్దు. మీ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకోండి. ఆ దేవుడే మీ కోరికల్ని తీరుస్తాడు. ఇది నమ్మండి.
Well questioning 🙋♂️
Christian cm, christian Ttd chairman. హిందువులారా మీరు ధన్యులు.
This eases pressure on MLAs and MPs. as common people won't approch for recommendation letters. Influential get the passes. MLAs and MPs can fix a price for passess for the rich. Oh! What an idea Sirji.
వీళ్ళ కంటే చచ్చిన శవాలను పీక్కుతినే రాబందులు మేలు 🤔😡😡 ఇప్పుడు అనండి రావాలి గన్ కావాలి గన్
Namo venkateshayanamaha... Excellent.. Sir.. Meeru baaga chepparu.. Jaiii hindu🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🕉️🕉️🕉️🕉️
Temple loo thulabharam daggara "jagan reddy rakshaka govinda govinda..." anadam entoo