జీయర్ స్వామికి ధీటైన జవాబిచ్చిన ముదిగొండ శంకర శర్మ | Mudigonda Sankara Sarma Interview | BhaktiOne
Вставка
- Опубліковано 20 лют 2022
- Mudigonda Sankara Sarma Exclusive Interview, Sankara Sarma Comments on Chinna Jeeyar Swamy. #OpenChallengeToChinnaJeeyarSwamy #BrahmaSriMudigonda Sankara SarmaExclusiveInterview #BhaktiOne
#ChinnaJeeyarSwamy
#MudigondaSankaraSarma
#TeluguDevotionalVideos
#DevotionalInterviews
#OpenChallengeToChinnaJeeyarSwamy
#CommentsOnChinnaJeeyarSwamy
#KavuriKanthiSastry
నేను విశిష్టాద్వైతాన్ని అనుసరించే సంప్రదాయాన్ని అనుసరిస్తాను. కానీ, జీయర్ గారి వాదన చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆయన కాషాయం వదిలి ఖద్దరు దరిస్తే మంచిది.
శంకర భగవత్పాదులను విమర్శించే స్థాయి ఆయనకు ముమ్మాటికీ లేదు. సనాతన ధర్మాన్ని ఆచరించే అందరికీ క్షమాపణ చెప్పాలి.
ఈయన కొత్తగా చిచ్చులు పెడుతున్నారు. వైష్ణవం , శైవం అనే రెండు వైవిద్యాలు అని ప్రతిపాదన చేస్తున్నాడు. ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు.
శివకేశవులు వేరు కాదని మన ధర్మం చెబుతుంటే , ఈయన శివుడిని , ఏసుని , అల్లా ని గౌరవిస్తాడంట. విష్ణువు ని పూజిస్తాడంట.
రాజకీయాలు చేస్తున్నాడు. ధర్మాన్ని మంటగలుపుతున్నాడు.
నేను చచ్చినపుడే ఈ ద్వైత , అద్వైత, విశిష్టాద్వైతం అనే సంప్రదాయం అంటే తెలుస్తోంది. మిగతా సమయంలో అంటే , బతికిన సమయంలో, శివకేశవులకు తేడా లేదనే బావనలో బతుకుతాను.
ఈ పెద్ద మనిషి దుర్మార్గపు రాజకీయాలు చేస్తూ , శైవం , వైష్ణవం లను మళ్ళీ పెంచాలని చూస్తున్నారు. ఇటువంటి వెదవ స్వాముల వలన , మన ధర్మం నశించి, కరడు కట్టిన పాషాండ మతాలు ముందుకు వస్తున్నాయి.
Unnadhi renday. Dyaitham mariyu Adhvaitham ani.Dhaytham kaanidhi Adhvaitham anthe.
Dhinipaina vadha vivadhalu valadhu.
జీయరు గారి తీరు నిజంగా బాగలేదు. మిథ్య అన్న భావనను అంత పరిహసించడం క్రూరత్వం. ఐతే, త్రిమూర్తి సిద్ధాంతాన్ని శాక్తేయం నుంచీ, అంటే, ఆదిశక్తి యే త్రి మూర్తులనూ సృష్టించిందని చెప్పే భావన నుంచే తీసుకున్నారు. శివకేశవ అభేదం అన్నది, ఆయా వర్గాల మధ్య వైషమ్యాలను నివారించుటకే. వేదాలలో మాత్రం పరమాత్మను కేవలం నారాయణ స్వరూపంగా, ఆయన నాభినుంచీ బ్రహ్మా, ముఖం నుంచీ ఏకాదశ రుద్రులూ ఉద్భవించినట్లు చెప్పబడింది. ఈ స్వాములు అది చెప్పరు. బ్రహ్మా, విష్ణువుల నిలయాలు సత్యలోకమూ, వైకుంఠము ఐతే, శివుని ఆవాసం కైలాసం, అంటే, రావణాసురుడు భుజాలతో ఎత్తిన హిమాలయ శిఖరాల్లో ఒకటి, భూలోకం లో ఉండేది. వారికి కేవలం మానస పుత్రులు ఉంటే, శివునికి నిజ పుత్రులు ఉండి, చంపడం, నరకడం, వ్యామొహం, కోపం వంటి మనిషి గుణాలను వ్యక్తపరచడం ఉంది. ఈ కారణాల వల్లనే గావచ్చు, రామానుజులవారు, శైవునిగా పుట్టిన అన్నమాచార్యుల వారూ కూడా విష్ణువే భగవానుడు, విష్ణువోక్కడే విశ్వాంతరాత్ముడు అన్నది. బహుశా, ' హిందుత్వానికీ భగవంతుడు ఒక్కడే, అనేకులు కారు ' అని చెప్పే ప్రయత్నమే జీయరు స్వామి చేసెనేమో అనిపిస్తుంది. ఐతే, సౌమ్యతా, సమన్వయత్వం లేకపోవడం బాధాకరమే.
🙏🙏🙏జీయర్ స్వామివారు భగవద్గీతను సరీగా గ్రహించుగాక
ఈశ్వరసర్వభూతానం హృద్దేశ్వర
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న వాక్యానికి అర్థం జగత్తు లేదని కాదు. ఈ జగత్తు భగవానుడి నుండి వేరు కాదనే సత్యాన్ని తెలుసుకోలేని మాయలో మనమున్నామని. అద్వైతం ప్రకారం మనం కొత్తగా పొందడానికి వేరొకటంటూ ఏమీలేదు. అసలంటూ ఉన్న ఆ ఒక్కటీ ఏదో అది మనలోనే ఉంది. దానిని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న పొరను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని. మన ఆత్మపై కప్పబడి ఉన్న అజ్ఞానమనే మసిని జ్ఞానమనే వస్త్రంతో తుడిస్తే.. అప్పుడు నిత్యమూ, సత్యమూ అయిన ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది. అది మనలోనూ, ఎదుటివాడిలోనూ ఒకలానే ప్రకాశిస్తూ ఉంటుందనే పరమసత్యం అవగతమవుతుంది. ఆ సత్యం తెలిశాక ఇక జీవాత్మే పరమాత్మ!
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!!
అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!!
కృష్ణం వందే జగద్గురుం!
జగద్గురు దత్తాత్రేయుడు!!
జగద్గురు దక్షిణామూర్తి!!
జ్ఞాన స్వరూపమైన దక్షిణ మూర్తి అవతారమే ఆదిశంకరులు అలా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆదిశంకరులే జగద్గురువు!!
🙏🙏🙏🙏🙏 బ్రహ్మశ్రీ వేదమూర్తులు ముదిగొండ శంకర శర్మ గారి బంగారయ్య శర్మ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ చిన్న జీయర్ గారు జగద్గురు శబ్దాన్ని చాలా అవమానకరంగా హేళనగా ఒక సామాన్యమైన మూర్ఖుడిగా మాట్లాడడం జరిగింది ఆ వీడియో నేను కూడా చూశాను అసలు 20 సంవత్సరాల కిందట నీ యొక్క అడ్రస్ ఏమిటి నీకు అంత అర్హత లేదు మీ ఒక కార్పొరేట్ సన్యాసి వి నీకు ఒక పీఠం లేదు ఒక మఠము లేదు నువ్వు ఒక అసలు భగవద్ రామానుజాచార్యుల వారికి శంషాబాద్కు ఏమైనా సంబంధం ఉందా నీకే తెలియాలి మరి అంత వైష్ణవ మత గురువు అయిన నీవు దేశంలో ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు కంటే నీవు జరిపిన ఉత్సవంలో ఎక్కువమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు సినీ ప్రముఖులు వీరికి చాలా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చావు రామానుజా చార్యుడు భూమి మీద పుట్టకముందే ఆదిశంకరులవారు భజగోవిందం రచించారు ఈ విషయం నీకు తెలుసా సనాతన ధర్మం పాటించే వారు ఎవ్వరైనా మీ అహంకారాన్ని ఒప్పుకోరు నీలాంటి అహంకారి ఒక మత గురువు గా చలామణి కావడం మా ఇరు రాష్ట్రాల దౌర్భాగ్యం
చిన్న జీయర్ స్వామి శంకరా చార్యులు ను ఎప్పుడు ఐతే విమర్శించారో ఆయన సమతా మూర్తి కాదు అని తెలిసింది
CHINNA JIYYAR IS A MODERN BUSINESSMEN. HE IS AGNANI.
Avuna.. manchidi
దీటయినసమాదనం
రామానుజచార్యులవారు సమతామూర్తియే.
ఈ చినజియ్యరు మాత్రం చవకబారు చవటామూర్తి.
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న వాక్యానికి అర్థం జగత్తు లేదని కాదు. ఈ జగత్తు భగవానుడి నుండి వేరు కాదనే సత్యాన్ని తెలుసుకోలేని మాయలో మనమున్నామని. అద్వైతం ప్రకారం మనం కొత్తగా పొందడానికి వేరొకటంటూ ఏమీలేదు. అసలంటూ ఉన్న ఆ ఒక్కటీ ఏదో అది మనలోనే ఉంది. దానిని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న పొరను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని. మన ఆత్మపై కప్పబడి ఉన్న అజ్ఞానమనే మసిని జ్ఞానమనే వస్త్రంతో తుడిస్తే.. అప్పుడు నిత్యమూ, సత్యమూ అయిన ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది. అది మనలోనూ, ఎదుటివాడిలోనూ ఒకలానే ప్రకాశిస్తూ ఉంటుందనే పరమసత్యం అవగతమవుతుంది. ఆ సత్యం తెలిశాక ఇక జీవాత్మే పరమాత్మ!
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!!
అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!!
కృష్ణం వందే జగద్గురుం!
జగద్గురు దత్తాత్రేయుడు!!
జగద్గురు దక్షిణామూర్తి!!
జ్ఞాన స్వరూపమైన దక్షిణ మూర్తి అవతారమే ఆదిశంకరులు అలా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆదిశంకరులే జగద్గురువు!!
అధ్బుతమైన వివరణ ఇచ్చారు స్వామి.
పెద్దలు,విజ్ఞులు జియర్ స్వామి వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మన హిందూ కుటుంబాన్ని విడదీయడానికి దోహదంచేస్తుంది.ఇప్పటికే హిందూమతాన్ని కూడా ప్రచారం చేసుకునే
దుస్థితికి వచ్చెశాం.దయచెసి ఇటువంటి వ్యాఖ్యలుచేసి అన్యమతాలవారికి హిందువులకు
వారి దేవుడు ఎవరో వారికే సరైన అవగాహన లేదు అనే భావన కలిగించవద్ధు స్వామి.అందరినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయండి స్వామి
నా భావన సేమ్ మి భావన ఒకటే
హిందువులకు దేవుడు ఎవరు
@@srinuonteru9376 GOD is one for all of us in the Universe, Name is a sound, different languages and places will call GOD with different sounds but the meaning of every sound is same. If you can know it with perfect realisation then you are nothing but GOD.
@@VenkatPanchadi correct sir
అద్వైతం గురించి అద్వితీయంగా సామాన్యుడికి అర్థం అయ్యేలా వివరించారు, ధన్యవాదములు.
సర్వే జీవా సుఖినోభవంతు.
అద్భతమైన వివరణ. అద్వైత సిద్ధాంతము అందరూ ఆమోదించవలసినది ! శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే !! అద్వైతం గురించి అద్వితీయంగా సామాన్యుడికి అర్థం అయ్యేలా వివరించారు, ధన్యవాదములు. సర్వే జీవా సుఖినోభవంతు.
మీ
హిందువుల ఆవేదన - హిందువుల ఆక్రోశన
అందరికి నమస్కారం.. TRS, BJP, కాంగ్రెస్... ఎన్ని పార్టీలైన రానివ్వండి.. రాజకీయాలు చెయ్యండి, ఎత్తుకి పై ఎత్తు వెయ్యండి.. అధికారాన్ని పొందండి.. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సనాతన ధర్మ గురువులను, ప్రవచన కారులను, స్వామీజీలను, హిందూ ధర్మం కోసం అహర్నిశలు శ్రమించే ధార్మిక సంస్థల మీద వ్యతిరేఖ ప్రచారం చెయ్యాలని చుస్తే ఒక్కొక్కడికి గుద్ద పగులుద్ది.. చెత్త నా కొడకల్లారా.. హిందువులు మీ ఇంటి పాలేర్లు కాదు.. మీ ఇష్టమొచ్చినట్లు వాగితే .. మీ రాజకీయ లబ్ది కోసం చిన్నజీయర్ స్వామిజిలను, చాగంటి, గరికపాటి వార్ల మీద వ్యతిరేక ప్రచారాలు చెయ్యకండి.. ఐదు ఎలెక్షన్లు చుసిన తర్వాత కూడా ఇంకా హిందువులను, హిందూ స్వామీజీలను రాజకీయాలలోకి లాక్కొని వస్తున్నారంటే మీకు ఇంకా హిందూ ఓటర్ల మనోభావం మీకు అర్ధం కావటం లేదు..
చిన్నజీయర్ స్వామి వారు ఒక నిఖార్సైన మహాత్ముడు.. నేను చూసా.. వేల మంది పేద విద్యార్థులను తన జీయర్ ట్రస్ట్ ద్వారా గొప్ప చదువులు చదివించిన వ్యక్తి.. ఆర్ధికంగా వెనుక బడిన పేద పిల్లలకి ఉచితంగా ఆపరేషన్ చేయించిన వ్యక్తి.. అయన ఏనాడు బీజేపీకి ఓటు వెయ్యమని కానీ, కెసిఆర్ ఓటు వెయ్యమని కానీ, రేవంత్ రెడ్డి కి ఓటు వెయ్యమని కానీ చెప్పటం ఎవరైనా చూసారా? పోనీ రాజకీయాలగురించి మాట్లాడటం కానీ చూసారా.. మరి ఆయన్ను ఎందుకు రాజకీయాలలోకి లాక్కొని వస్తున్నారు.. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు.. అయన కాషాయం కట్టుకొని సర్వాన్ని త్యజించిన సాధువు.. పోనీ అయన ఎప్పుడన్నా జీన్స్ ప్యాంటు కానీ, టీ-షర్ట్ కానీ, పోనీ తెల్ల పంచ కానీ కట్టుకోవడం చూసారా... ఎప్పుడూ అయన 6 అడుగుల చిన్నపాటి కాషాయపు గుడ్డని మాత్రమే కట్టుకునేవారు.. నిరంతరం భగవతుడైన శ్రీమన్నారాయణుడి పాదపద్మములను సేవించుకుంటూ, శిష్యులకు సనాతన ధర్మ విశిష్టతను బోధించి జీవనం గడిపే వ్యక్తి.. అటువంటి వ్యక్తిని తీస్కొని వచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక చెత్త నాకొడుకు బినామీ అంటాడు, ఇంకో చెత్త నాకొడుకు వందల ఎకరాలు కొట్టేసాడు అంటారు.. ఇంకో చెత్త నాకొడుకు వచ్చి రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అంటాడు... సన్యాసజీవితం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు.. సంవత్సరంలో 4 నెలలు చాతుర్మాస దీక్ష చేస్తారు.. ఏకాదశి, పౌర్ణమి నాడు కటిక ఉపవాసాలు ఉంటారు.. నెల మీద పడుకొని ఉంటారు.. ఆయనకు నిజంగా డబ్బు మీద ఆశ సన్యాసం ఎందుకు తీసుకుంటారు.. మనలాగా భోగాలు అనుభవిస్తారు కానీ.
మన దేశంలో కొందమంది క్రిస్టియన్లు కలిసి కొన్ని ఎకరాలలో చర్చిలు కట్టుకొని, మతోన్మాదులు తయారు చేస్తే తప్పులేదు.. కొన్ని వందల ఎకరాలను కబ్జా చేసి మసీదులు కట్టుకుంటే తప్పు లేదు.. అదే ఒక హిందువు, దేశం గర్వించే విధంగా ఒక గుడి కడితే మాత్రం అయన మీద ఏడుస్తారు.. ఆయన్ని మానసికంగా హింసిస్తారు, ఆయనికి ఒక రాజకీయ కోణాన్ని అంట గడుతారు.
అన్ని కులాలు సమానం అని చెప్పేదే.. సమతా మూర్తి విగ్రహం.. అట్టడుగున ఉన్న దళితులను, బహుజనులను అక్కున చేర్చికున్న మహనీయుడు రామానుజాచార్యుల వారి విగ్రహం.. equality కి నిదర్శనం..
ఇంకోసారి ఎవడైనా హిందువుల గురించి తప్పుగా మాట్లాడిన, హిందూ స్వామీజీలను రాజకీయాలలోకి లాగిన, హిందువులను కులాల వారీగా విడదీయాలని చూసిన, హిందువుల మధ్య విద్వేషాలు రగల్చాలని చూసిన ఒక్కొక్కడికి గు* పగిలిపోద్ది.. హిందువులేమి మీ ఇంటి పాలేరులము కాదు.. ఏది పడితే అది వాగితే భరించడానికి..
జై శ్రీరామ్
జై శ్రీమన్నారాయణ
ఓం నమః శివాయ
జై భీం
జై సమ్మక్క-జై సారక్క
గులాబి రంగు.
నా మనస్తాపం చల్లారింది. జై జగత్గురు ఆదిశంకరులు. జగత్గురు మైదస్సుపై, హృదయంలో శ్రీచక్రం చైతన్యమును జాగృతం చేసుకొనుచున్నాము. ఇప్పుడు అజ్ఞానము వికసించింది అనుకోవాలా! . మీ ఇరువురు వర్ధిల్లాలి. చిన్నజియర్లో అహం వలన రాబోయే జన్మలో చైనాలో జన్మించు గాక
బ్రహ్మశ్రీ వేదమూర్తులు ముదిగొండ శంకర శర్మ గారి పాదపద్మములకు అనేక నమస్కారములు చాలా సక్కగా వివరించి చెప్పారు
అద్భుతంగా వివరించారు స్వామి ☝️💯. ఆయనను ఒక్క మాట కూడా మితిమీరి మాట్లాడకుండా గడ్డి పెట్టారు ఇంతటి మీ సంస్కారానికి ధన్యవాదాలు 🙏! కానీ ఆయనేమో తిక్క తిక్కగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, రామ రాజ్యం నడుస్తున్నదనీ, ఈ జగన్మోహన్రెడ్డి అభినవ రామానుజాచార్యులని పొగడడం ఏమాత్రం తగునా???. సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆ శ్రీరాముడు ఎక్కడా? ఆ రామరాజ్యం ఎక్కడ? కంప్లైంట్లు ఇచ్చే వారే లేరని వ్రాయబడినది కదా? బాధ దుఃఖం అనే మాటనే లేవు అని అన్నారు ఆ రామ రాజ్యం లో, మరి రాజ్యంలో బాగా దుఃఖము దరిద్రము లేకుండా ఉన్నాయా? పోలిక చేసేటప్పుడు ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అక్కర్లేదా చిన్న జీయర్ స్వామికి???. ఇక రామానుజుల తో ఈ సీఎం ను పోల్చడం ఏమిటి? ఎంత దారుణం దారుణం😭. ఈ cm ఆయనకు అభినవ రామానుజుడైతే పోయి ఆయన కాళ్ళ మీద పడమని చెప్పండి?. మీలాంటి పెద్దలు పండితులు కలగచేసుకోవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది! సన్యాసాశ్రమంలో ఉండి రాజకీయ వ్యవస్థలో కలగజేసుకొనడమే కాక వారిని పొగడటం ఏమిటి? మహా అంటే ధర్మానికి హాని ఏర్పడినప్పుడు అవసరాన్ని బట్టి సరి చేయ వలసిన అవసరం ఉన్నది,అంతేగాని ఇలాంటి చౌకబారు ప్రసంగాలు మహాత్ముల పాలిట తీవ్రమైన అవమానం! ☝️☝️☝️
చిన జీయర్ కమర్షియల్ స్వామి.ప్రభుత్వాలను,ప్రజలను ఆకర్షించడం కోసం,ఆదాయం కోసం ఎన్ని ప్రేలాపనలైనా పేలుతాడు.శైవ - వైష్ణవ సంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ కంపుమాటలు.
వాస్తవం చెప్పారండి
Adhi thapo raito , manam enthavalam mataladataniki .Manam vini sare anukoni,allaga , aniundipovali kadha.
Nenu kuda chala rojula nundi vintuna china jiyar swami garu vaishnav bakatulu vaishnavam gurinche chepataru, e vadam hinduvula madya pralayam srustishtundi.
Ner moham ra
Nee gochi raa.... 😀😂🤣
అద్వైత సిద్ధాంతము అందరూ ఆమోదించవలసినది !
శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే !!
Jesus Christ is Real God.
@@28.8.21
Shiva is the christ and the christ is Shiva. .The God is real whatever name you call him...Find him within you by acquiring all the godly qualities he has ...This is the essence u need to understand 💥
ఇప్పుడు ఈ చర్చ అనవసరం. హిందూ ధర్మం బలహీనపడుతుంది.చినజీయర్ స్వామి వారు శంకరాచార్యుల వారిని విమర్శించలేదు కదా.కాకపోతే చిన జీయర్ స్వామివారు రామానుజుల వారి ప్రేమ, భక్తి చే కొంత అధికంగా మాట్లాడి ఉండొచ్చు.దానిని తప్పు గా ఎందుకు చూడాలి?. ఈర్ష్యా ద్వేషాలు double poisons.బంగారయ్య శర్మ గారు ఆథ్యాత్మిక గా ఎదగాలి.మనలో మనం విమర్సించుకుంటే ఇతర మతాల కు చులకనవుతాం.మోడీ గారి లాగా హుందాగా ఉండాలి.
@@ramarao3297 తాము ఏ మూర్తిని ఆరాదిస్తున్నారన్నది కాదు ముఖ్యం. సమాజానికి ఏ మార్గ నిర్దేశనం చేసినారన్నది చూడాల. ధృవుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వంటివారు కేవలం విష్ణు భక్తులై, శిరియాలుడు, మార్కండేయుడు వంటివారు కేవలం శివభక్తులై, అన్యుల పూజింపకనే తరించలేదా? రామానుజులు కేవలం వైష్ణవాన్ని స్వీకరించి, ప్రాచుర్యం కల్పించడం సమత్వానికి విరుద్ధం అని మాట్లాడుతున్నారు ఈ పెద్దలు. అట్లయితే, హైందవం మాత్రమే ఎందుకు, అన్ని మతాలనూ శంకరాచార్యులు ఆదరించి ఉండవలసింది, పారద్రోలడమెందుకో. కేవలం ఆంజనేయుని, గణపతిని, కాళిని, రాముని, కృష్ణుని, ఆఖరికి వీరెవరినీ గాక, తమ వంశ గురువులను మాత్రమే కొలిచే సాంప్రదాయం కూడా మనలో ఎందరికో ఉంది. పరమాత్మ ఒక్కడే, అన్నీ ఆయన సగుణ రూపాలే అన్నప్పుడు, అన్నిరూపాలనూ పూజించే అవసరం లేదే? బ్రహ్మ విష్ణు మహేశ్వరు లన్న త్రిమూర్తి సిద్ధాంతం కేవలం శాక్తేయం నుంచీ తీసుకున్న భావనే అంటారు. వేదాలలో మాత్రం పరమాత్మ యొక్క నారాయణ స్వరూపాన్ని గురించే ఉందని కూడా అంటారు. ఆయన నాభి నుంచీ బ్రహ్మా, ముఖం నుంచీ ఏకాదశ రుద్రులూ ఉద్భవించినట్టు చెప్పబడింది. ఈ పండితులు ఆ విషయాలు చెప్పరు. జీయరు స్వామి తన అనుయాయులతో అన్నదంతా టీవీ లకు ఎక్కించిన దరిద్రులను అనాల మొదట. అప్పుడే పనికిరాని డిబేట్లు పెట్టేసి, హైందవం పరువు తీస్తున్నారు.
@@28.8.21 you are also a god.జీసస్ శివుడు మరియు కృష్ణ భగవానుని భక్తుడు
అందుకే ఈశ్వరుని పేరులోంచి ఈశా - యేసు
కృష్ణ పేరునుండి క్రీస్తు కలిపి యేసుక్రీస్తు అనే పేరుతో పాపులర్ అయ్యాడు.
అతను 12-28 సంవత్సరాలప్పుడు హిమాలయాలలో కర్మ యోగ, కుండలిని యోగ నేర్చుకున్నట్టుగా ఎన్నో నమ్మదగ్గ వీడియోలు యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయి.
యోగాకు ఆద్యుడు ఈశ్వరుడు.
ఆయన చెప్పిన "నేను" - సత్యం, నిత్యం, జీవం అనేవి హిందూ అద్వైత సూత్రం నుండి గ్రహించి చెప్పినవి.
రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుల, కమర్షియల్ సంకుచిత భావాల స్వామి
Yes!
లేకుంటే...బూడిది చ్చే వాని నేమి కొరేదీ😂
శంకర స్వరూపులు ముదిగొండ శంకర శర్మ గారికి ప్రణామాలు అద్భుతమైన వివరణ శారదే పాహిమాం శంకర రక్షమామ్ జయజయ శంకర హారహారశంకర
ఇలా విమర్శించు కొరాదనే.... కైలాస శంకరుడు కాలడి శంకరుడు గా భువికి దిగి వచ్చింది.
చివరకు జీయర్ గారు బ్రాహ్మణుల్లో విభేదాలు తీసుకొచ్చారు
వైష్ణవులు శైవుల మధ్య మధ్యలో బాగానే చిచ్చు పెట్టి ఆయన అనుకున్నది చెప్ప దలుచుకున్నది చెప్పేశారు
బ్రాహ్మణుల్లో విభేదం ఎప్పుడు లేదు,?వారి జ్ఞానాన్ని లోకానికి పంచాలి కదా..
అద్వైతం (బ్రహ్మ జ్ణానం ) గురించి ఇంత తెలిసిన గొప్ప జ్ణానులు మీరు ఈ జ్ణానాన్ని అందరికి ఉపదేశించి జన్మరాహిత్య పదవికి అర్హులను చెయగలరని నా విన్నపము 🙏🙏🙏🙏
ఎంత చదువు చదివి యెన్ని విన్నను కాని,హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వధాభిరామ వినురవేమ. శంకరాద్వైతాన్ని వమర్శిస్తున్నాడంటే ఆయనజ్ఞానమేపాటిదో విజ్ఞులు అర్థం చేసుకోగలరు.చినజీయరుది చిల్లర మాటలు.
√√√√√√√√√
you are talking like rawana
Anni telise …chesadu….selfishness.
@@srikanthv1874 రాముడిని అంగీకరించని మీకు రావణుడితో పనేంట్రా
మరో మాట మరిచిపోయినట్టున్నారు.
కనకపు సింహాసనమున
కూర్చో దగిన అర్హత కొందరికే ఉంటుందన్నది లోకమంతా
అంగీకరించే పఛ్చి నిజం.కాశ్మీర్ లో శారదాపీఠం పై పట్టా పొందిన వారి సిద్దాంతాలకి లోకమంతా భళీ అన్నాక ఎవరయినా మిడిమిడి జ్ఞానంతో
త్రాగినవాడి ప్రేలాపనలా అవాకులూ చవాకులూ వాగినా ఏనుగు వెనకాతల మోరిగే జీవాల్లాగ ఎవరూ పట్టించు
కోనక్కర లేదు. అన్యాపదేశం గా
పరోక్షంగా పబ్లిక్ సభల్లో
వ్యా ఖ్యానించడం పిరికితనాన్ని సూచిస్తుంది. తమ వాదన లో పస లేదు అని అంగీకరించినట్టవుతుంది. అంత కన్నా సవాల్ ని హుందాగా స్వీకరించి LIVE లో చర్చిస్తే గుండు కొమ్ముల అనుమానం తీరి లోకులకి
సత్తా(సరుకు) గలా వారెవరో,
మిడిమిడి జ్ఞానులు ఎవరో, తెలిసి లోకులు తమతమ విశ్లేషణలతో
ఏది ఆమోదయోగ్యం అన్నవిషయం పై స్పష్టత పొందగలరు. ఏ పంథా అనుసరించినా సనాతన ధర్మం నిలబడగలగడం ముఖ్యము
కాని ప్రస్తుతం వృధా ప్రయాసలూ కంఠ శోషలూ ఒరగ బెట్టెదిసూన్యం."ఏకం సత్ విప్రా బహుధా వదన్తి" లో సత్యం సరిగ్గా గ్రహించినపుడే
సనాతన భారతీయ ధర్మం విలసిల్లుతుంది. మనం మనం రచ్చ చేసుకుంటూ పోతే రెండు పిల్లుల తగవు తీర్చిన కోతి కథ లో నీతిలా ఎవరు లాభపడతారో గుర్తించాలి. స్పర్ధయా వర్ధతే విద్యా అన్నది
ఆరోగ్యకర పోటీలతో జ్ఞానము పెంపొందించేది గా ఉండాలి గాని
ఆర్థిక పుష్టిని రాజకీయదన్నుని చూసుకుని శుద్ధీ బుద్ధీ లేకుండా
వాగడం సమాజానికి ఎన్నటికీ
శ్రేయస్సు చేకూర్చదని విజ్ఞులు(అన్నం తినే మానవులు) గుర్తించ గలిగితే
వివాదాలకి తెర పడుతుంది.
చిలికి చిలికి గసలివాన చేసుకుంటే మొత్తం భారత జాతికి కోలుకోలేని దెబ్బ
తగులుతుంది.పొంచి ఉన్న తోడేళ్ళకీ నక్కలకీ మరింత ఊత ఇద్దామా భారతీయ సనాతన ధర్మ ఐక్యత కి దోహదం చేద్దామా అన్న
తరుణం లో సంయమనం
అవసరం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ముసుగులో దెబ్బలాటలు ఎవరిని
ఉద్హరిస్తాయి?"👋👋👋👋
శ్రీ ముడికొండ శర్మ గారికి నమస్కారములు. అద్వైతంపై ఇచ్చిన వివరణకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు . సాకరే కృష్ణ మూర్తి మైసూర్ (అడోనో)
శ్రీ ముదిగొండ శర్మ గారు అద్వైతం గురించి చాలా బాగా వివరించారు.నమస్కారాలు.
అద్వైత సిద్ధాంతాన్ని అంత చక్కగా ప్రమాణంతో వివరించిన శ్రీ శ్రీ శంకర శర్మ గారికి పాదాభివందనములు అన్నీ నాకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అంత వేదాంతం తెలిసినా అంత పాండిత్యం ఉన్నా కూడా ఎంతో నిరాడంబరంగా సామాన్య మానవునిగా అన్ని విషయాలు వివరించిన శ్రీ శర్మ గారు ఎక్కడ మిగతావారు ఎక్కడ ఇది అర్థం చేసుకోవాలి సమతా తత్వం అంటే అది మనకు తెలిసిన వారు ఎందరో మహానుభావులు ఈ విధంగా వివరిస్తున్న వారు వారందరికీ నమస్సుమాంజలులు వీరందరూ మనవారు గా ఉన్నందుకు మనం గర్వపడాలి జయ జయ శంకర హర హర శంకర🙏🙏🙏🙏🙏
ఇప్పటికే సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఇలాంటివి అవసరమా చిన జీయర్ స్వామి
Neeku deni merdha knowledge ledule gani, pani chusko
CHINNA JIYYAR IS A MODERN BUSINESSMEN
He is orange dress don
ముదిగొండ శంకర శర్మ గారు అద్వైత సిద్ధాంతాన్ని చాలా చక్కగా విశదీకరించారు. మిడిమిడి జ్ఞానంతో ప్రేలాపన చేసి పలాయనం చేయటంలో సిద్ధహస్తులు చిన్న జీయర్ వారు. . ద్వేషాన్నీ, భేదాలనూ నూరిపోసే ఆయనకి అద్వైతం బోధపడాలంటే యెన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు.
అద్వైతాన్ని అర్థం చేసుకునేందుకు నేను ఆ మధ్య ఎంత కష్టం చూశానో నాకు తెలుసు.. అర్థం చేసుకునే ఆ సమయంలో మనసు వంగి మెలికలు పడేది .. చివరకు ఎంతోకొంత అర్థం చేసుకున్నాను.. రామకృష్ణ మఠం న్యూయార్క్ వారికి ఆ విషయంలో నేను ఋణపడి ఉంటాను.. అలాంటి కష్ట భూయిష్టమైన అద్వైతం స్టెనోగ్రాఫర్ లకు అర్థం కాదు.. అంతే!
చాలా బాగా చెప్పారు 🙏
నేనూ చాలా సార్లు విన్న , చిన్న జీయర్ వారి ప్రవచనాలలో మిడి మిడి జ్ఞానం కల్మషం కనిపించాయి కానీ పెద్దలు కదా కాలమే సమాధానం చెబుతుంది అని అనుకున్న ఈ రోజు అందరికీ అర్దం అయ్యింది. అసలే ఇతర మతాల దాడిలో సనాతన ధర్మం నాశనం అవుతుంటే జీయార్ వారి ప్రవచనాలు అందుకు
సహకరించేల ఉన్నాయి ఇది పెద్దలకు ఏ మాత్రం తగదు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🙏🙏🙏🙏
ఇంత మిడి మిడి జ్ఞానంతో మీరు UA-cam లో ఎలాగోలా బ్రతికేస్తూ ఉన్నారు. చాలా సంతోషం
@@venkatgill nijam brother. Prathi midimidi gyanam vaalu ee roju UA-cam lo comment pettesthunaru...gyanaalu ichesthunaru.. innalu emipoyarulo
@@venkatgill నేను ఏమైన you tube lo వీడియోస్ చేసి బతుకుతున్నానా మిడి మిడి జ్ఞానంతో బతకడానికి , జీయర్ స్వామి వారి మీద నాలాంటి పామరుడు కుడా ఇంత కటువుగా మాట్లాడాడు అంటే ఆయన ప్రవచనాలలో కల్మషం కనిపించాయి కావాలంటే మీరు వీడియోస్ చూడండి , నేను ఎదో selected వీడియోస్ చూసి జీయర్ స్వామి వారి మీద నోరు పారేసుకోవడానికి నేను నీతి తక్కువ పశండ మతాల లో పుట్ట లేదు , నేనూ సనాతన ధర్మంలో నే పుట్ట , గురు స్థానం లో ఉండి నలుగురికి మార్గ నిర్దేశం చేయాల్సింది పోయి ఎలా పడితే అలా మాట్లాడితే ఎంత ప్రమాదం , గురు స్థానం లో ఉన్న వారికి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది అలాంటి వారు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి , వైష్ణవం గొప్పది పరమ పదాన్ని ప్రసాదించేది అందులో అనుమానం లేదు అంత వరకు చెప్పుకుంటే బాగానే ఉంటుంది అంతే కానీ మిగతావి అల్పం ఆయినవి అని మాట్లాడితే తత్ఫలితంగా సమాజం లో విభేదాలు రావా? ఇదేనా సమతా మూర్తి కి ఇచ్చే గౌరవం.
@@vasudonmaster మీరు జీయర్ స్వామి వారు మాట్లాడిన మాటలు కేవలం మొన్న సమతా మూర్తి దగ్గరే కాదు గతం లో వీడియో స్ చూడండి మీకే తెలుస్తుంది , అలాంటి ప్రసంగాలు గురు స్థానం లో ఉన్న వారు ఇస్తే ప్రమాదం , ఇప్పటికే పాశండ మతాల దాడి లో మన ధర్మానికి కోలుకోలేని దెబ్బ తగిలింది , ఇలాంటివి వారికి మరింత ఊతం ఇస్తాయి అనే ఆవేదనతో కామెంట్ పెట్టాను తప్పితే , జీయర్ స్వామి వారి మీద కామెంట్ పెట్టే అర్హత , అంత అనుభవం నాకు లేవని తెలుసు , నాకు ఈశ్వరుడు మంచి చదువు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఉంది , సాధు సత్పురుషులు మీద కామెంట్స్ పెట్టి బాతిక్ కర్మ నాకు లేదు దయ చేసి అర్దం చేసుకుంటారు అని భావిస్తున్న.
@@Happy28282 శ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి బోధనలతో కొన్ని కోట్ల మంది భక్తి మార్గం లో ఉన్నారు. లక్షల మంది నేడు సేవా నిరతితో అనేక సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ గురువు అయినా వారి శిష్యులకు గురు పరంపర ప్రభావం ఎక్కువగానే చెప్తారు. అంత ఎందుకు, ఈ వీడియో లో మాట్లాడిన పెద్దలు పాంచరాత్ర ఆగమ విధానాన్ని తక్కువ చేసి మాట్లాడలేదా? రామానుజులు సామాన్య ప్రజలకు చేసిన సమత మరిచి...కేవలం సమత అంటే ఆది శంకర భగవద్ పాదులే అన్నట్లు ఎందుకు చెప్పారు?
అనేక సందర్భాల్లో శ్రీ గరికపాటి వంటి వారు వైష్ణవ తిరు నామాలు, శంఖ చక్రములు సమాశ్రయణ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. యతులు కంచి పీఠాధిపతులు గురువు అంటే కేవలం ఆది శంకరులు...ఇంకా ఎవరు కూడా గురు సమానులు కాదు అన్నారు. వారిది మిడి మిడి జ్ఞానం అందామా?
ఇలా చెప్పుకుంటే పోతే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, యతులు సుందర చైతన్య స్వామి వారు కూడా అనేక సందర్భాల్లో వైష్ణవం తక్కువ చేసి మాట్లాడారు. అప్పుడు చర్చలు పెట్టలేదు ఎందుకని? ఇలా మీడియా ముందు నోరు పారేస్కొలేదు ఎందుకు? వైష్ణవ సమాజం సనాతన ధర్మం కాదా? ప్రవచన కర్తలు వారి వారి సంప్రదాయాలు చెప్పుకుంటారు... అలాంటప్పుడు మధ్యలో ఇతర సంప్రదాయాల మీద ఒకటో రెండో చలోక్తులు, చులకన మాటలు వస్తూ ఉంటాయి. వాటిని ఆ సందర్భాన్ని బట్టి చూసి వదిలేయాలి.
ముఖ్యంగా ఇక్కడ అందరూ తెలుసు కోవలసినది...రామానుజుల విశిష్ట అద్వైత సిద్ధాంతం మరి అప్పటి ఆది శంకరుల అద్వైత సిద్ధాంత తో కొన్ని విషయాల్లో భేదించి, సవరించి ...శ్రుతి, స్మృతి ఆధార పూర్వకంగా భక్తి మార్గం ముక్తి కొరకే అని, విగ్రహ ఆరాధన ముక్తి మార్గమే అని, దానికి అందరూ అర్హులే అని విశాల హృదయంతో అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. రామానుజులు ఏర్పరిచిన జీయర్ వ్యవస్థ ఇప్పటికీ ఉంది కదా తిరుమల కొండ మీద. శ్రీ వేంకటేశ్వర స్వామి కి రామానుజుల సంబంధం వారిని అడిగి తెలుసుకోవాలి. జ్ఞానులు అయిన పెద్దలు అక్కడ టీటీడీ నియమించిన పూజారులు ఒప్పుకోరు అని తప్పుదోవ పట్టిస్తే సామాన్య భక్తులు ఏమనుకోవాలి? ఇలాంటివి కూడా సమ సమాజానికి ఉపయోగకరం కాదు.
అద్భుత వివరణ. సమస్త వేదాలు ,పురాణాలు,ఇతిహాసాలు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నవి. శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు సాక్షాత్ భగవత్ స్వరూపులు. లేకుంటే 32సం: వయసులోనే సమస్త భారతావనిని చూట్టివచ్చి,వందల విద్వత్సభలను నిర్వహించి, 4 మఠాలను స్థాపించి,పండిత పామరుల మెప్పును,గౌరవాన్ని పొందిన మహానుభావులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. నిస్సందేహంగా వారే జగత్ గురువులు. శివ కేశవులకు వేరుచేసి చూడడం మహా అపరాధం,మహా పాపం కూడా. శ్రీ రాముడు రామేశ్వరంలో శంకరుని ప్రార్థించడం, శ్రీ కృష్ణుడు అర్జునునికి శంకరుని మెప్పించి పాశుపతం పొందమని చెప్పడం దీనికి నిదర్శనం. జియ్యరు స్వామి వారు అన్నట్టు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన వారు మాత్రమే వైకుంఠప్రాప్తిని పొందుతారు అంటే జయవిజయులు(హిరణ్యాక్ష హిరణ్య కశిపుడు,రావణ కుంభ కర్ణులు, శిశుపాల దంత వకృలు)ఎప్పటికీ వైకుంఠం చేరకూడదు.ఎందుకంటే వాళ్ళు గొప్ప శివ భక్తులని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీ మద్ భాగవతం తృతీయ స్కంధము 6వ అధ్యాయం (ప్రత్యేకించి 8,9 శ్లోకములు) జీవాత్మ,పరమాత్మ వేరు కాదన్న అద్వైత సిద్ధాంతాన్ని చెబుతున్నాయి. 🙏🙏🙏
శ్రీ వైఖానసభగవచ్ఛాస్త్రంలో కూడా మరీచి మహర్షి 'సగుణే బ్రహ్మణి బుద్ధిం నివేశ్య పశ్చాత్ నిర్గుణముపాసీత' అని తత్త్వోపదేశం లో తెలిపారు.
అయినా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామికే గురువులమని ఆయనకు శంఖచక్రాలు శ్రీమద్రామానుజవారు అనుగ్రహించారని వాదించేవాళ్లతో ఏం మాట్లాడుతాం.
" విజ్ఞత " వివరణ, పరిశ్రమ ( effort ) ఆవశ్యకత అందరికీ అర్ధం అయ్యే భాషలో చాలా చక్కగా చెప్పారు. 🙏🙏🙏
ఆదిశంకరాచార్యులు వారు పుట్టిన జన్మస్థలం కాలడి లో శ్రీ కృష్ణ మందిరం ఉంది. కృష్ణంవందేజగత్ గురు
అద్వైతం అనేదే సత్యం. సైన్స్ కూడా చివరకి తెల్చేది ఇదే . ఒకే పదార్థం శక్తి రూపమే ఈ జగత్తు. సగుణ పదార్థం నిర్గుణ శక్తి ల సమ్మిళితం ఈ అఖిలాండ బ్రంహండం ఇదే ఈ సమస్తం . ఇదే నిత్యము సత్యము.
అసలు భగవంతునికి లేని భేద భావన మనుషులకు వచ్చింది. ఇదే పతనానికి కారణం .
చక్కగా వివరించారు ముదిగొండ స్వామి వారికి వందనాలు.
ప్రపంచంలో మొదటి సారిగా అద్వైత సిద్దాంతం లో ఉన్న ఉపనిషత్తుల ను ప్రజల వద్దకు తీసుకెళ్ళి హిందూ మతంలో అందరూ ఒకే కులం,కులమతం గురించి,దేవుడి గురించి జ్ఞానోదయం కల్గించిన శ్రీ విశ్వగురువు ఆదిశంకర చార్యుల గురించి తప్పుగా ప్రచారం చేయవద్దని పెద్దలకు మనవి.
ఈరోజుతో చిన జీయరు మీద గౌరవం పోయింది. ఆయనకు ఆధ్యాత్మిక చైతన్యం లేదు, ఆయన రామానుజాచార్యులనుంచి గ్రహించింది ఏమి లేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కన్నా పెద్ద వైష్ణవుడు ఎవరూ లేరు.
Nee moham ra
ఒక్కొక్కటిగా నిజాలు తెలుసుకొండి బయటకు రండి బ్రొ
మా వాళ్లు అందరూ ఫేసెస్ చూపిస్తారు, ఆ గోపి అభిమన్యు ఆశ్లేష తుప్పు పట్టిన రామ్ బాణం, ఆశ్లేష, శ్రీ అద్వైత, కిరణ్, మధుకర్, శివాజి భార్గవ్ భారత్ ఈ బూతుల బ్యాచ్ ఫేసెస్ చూపించని ముసుగు దొంగలు
@@danielrajusavarapu4752నువ్వు ఏమీ తెలుసుకుని వెళ్లిపోయారు అన్న??
Adi Shankaracharya garu vaishnava kadhu Aiyana andhari ki chandivaru
ఆది శంకరాచార్య ను జగద్గురువు అన్ని ప్రతి సాధారణ వ్యక్తి కూడా. అంగింకరిస్తాడు. వారి సృష్టి అయిన శ్లోకంలు ను ప్రతి హిందువు ఇంటిలో ప్రతి రోజూ వింటాము. హైదరాబాద్ లో ఈ క్రొత్త ప్రాంతం ఒక వ్యాపార విహార కేంద్రం మాత్రమే. జై శ్రీమ్మన్నారాయణ... ఓం నమః శివాయ..
గురుత్వం అనేది ఎలా వస్తుందో చాలా బాగా వివరించారు. 🙏🏻 ధన్యవాదాలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 చక్కని సందేశం తమరి పాద పద్మలకు అనేక వందనాలు 🙏🏻
Wonderful explanation Guruji
🙏
Sri Sankara Bhagawat padulu
He is an ultimate and one and only
Jagath guru in the world
I believe strongly
🙏🙏🙏
అద్భుతంగా వివరించారు🙏🙏
మధుసూదనసరస్వతీస్వామివారు అద్వైతి కూడా భగవద్భక్తిని కలిగి ఉంటాడని తెలుపడానికి చెప్పేరు.అంతమాత్రాన అది అద్వైతం తప్పు విశిష్టాద్వైతం ఒప్పు అనికాదు.లీలాశుకులవారు కూడా ఇలా చెప్పేరు.ఆయన తాను శివ భక్తుడినైనా బాలాకృష్ణునిమూర్తి తనని ఆకర్షిస్తోందన్నారు.అంతమాత్రాన శివుడికంటె కృష్ణుడు గొప్ప వాడని మనం వ్యాఖ్యానించకూడదుకదా.
Truth- Satyamu is ONE that we all are of PURE CONSCIOUSNESS in our Nature.Dvaitamu,Vishishtaadvaitamu& Advaitamu are a matter of our PERCEPTION and are just REST STOPS in our JOURNEY OF SPIRITUALITY!.
Jagadhuru sankaracharya ku pranamamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన వివరణ. మహాత్మా మీ పాద పద్మములను నా నమస్సులు.
Antha shankaracharya 😊🙏yennisthoralu ichar agiri nandhini, kirshnaastakam,ramudu mida sthothram, yenno bashyalu rasharu, idhi annitilo eshwarudu chudali😊😊😊nirvanavshakatam yenno ha pramathma roopaluga darshinchi rachincharu oka shivudeke cheyaledhu
చిన్నజియ్యర్ గారి లక్ష్యం బహుశ: శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామీ వారిని జగద్గురువుగారిని, కంచి కామకోటి జగద్గురువులని గాని సంబోధించడం ఇష్టం లేదు అనుకోవలసివస్తుంది. ప్రస్తుతతరం వారి వ్యాఖ్యసలను విని మనలనే అగౌరపరచే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!....
Nenu kuda chala rojula nundi vintuna china jiyar swami garu vaishnav bakatulu vaishnavam gurinche chepataru, e vadam hinduvula madya pralayam srustishtundi
శ్రీ ముదిగొండ శివ శంకర శర్మ గారికి వినమ్ర నమోవాకాలు.
జగత్గురు ఆది శంకరుల ఇలవేల్పు శ్రీ కృష్ణుడు. మహా భారత యుద్ధ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుని సూక్ష్మ శరీరంతో కైలాసంలోని శివ దర్శనం చేయిస్తాడు.
Yes
అద్వైతం అంటే ఏమిటో మళ్ళీ అందరికీ తెలియాల్సిన సమయం వస్తుంది.....అంతా ఒక్కటే.... అందరూ ఒక్కటే.... సమస్తమూ ఒక్కటే...అదే అద్వైతం.... ద్వైతం అంటే రెండు.....అ ద్వైతం అంటే రెండు లేవు అని అర్థం....
రామానుజులవారు కూడా, ' విశిష్ట ' అద్వైతమనే అన్నారు గదా. అద్వైతం లోని మిథ్య అనే భావన కొందరికి ఇట్లే అర్థమౌతున్నట్లుంది. అందుకే, ఆ సంక్లిష్ట భావనను తేలిక పరిచి, జీవుడూ, దేవుడూ కూడా సత్యమని, జీవాత్మ కూడా పరమాత్మ సంకల్పము వల్ల జనించినదే నని, దేహం మాత్రం అసత్యమని చెప్పి, పరమాత్మను చేరుటకై, శంకరాచార్యులు చెప్పిన ' సోహం ' ను ' దాసోహం ' గా సవరించిరి. ఒక మూల భావనను మెరుగుపరచడ మన్నది సృష్టి ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుంది.
@@ckamalakanth9532 మీరు చెప్పింది చాలా వరకు సత్యమే.... ఎవరికి నచ్చిన మార్గాన్ని... సిద్ధాంతాన్ని వారు ఎంచుకోవచ్చు....కానీ వేరొక సిద్దాంతాన్ని అవహేళన చేయడం ...అజ్జానం....కాదా... అద్వైతమే పరమ సత్యం.... మీకు తెలుసును అనుకుంటున్న...
బంగారయ్య శర్మగారు ఆయనకు తెలిసినంత ఆయన సరి అనుకున్నది విశద పరిచారు.
సామాన్యులం మనం పెద్దలు చెప్పిన విషయాలు ధార్మికమైనవి విని ఆకళింపు చేసుకుని మాట్లాడటం సరైనది.
ఇది ట్విట్టరుకాదు. కాబట్టి మనము ముందు మన ద్వైతాద్వైత విశిష్ఠాద్వైతాలను అధ్యయనం చేసి మన ధర్మాలను యథాతథం భావితరాలకు అందించాల్సిన అవసరం వుంది.
సనాతన వైదిక ధర్మాలకే ఉనికే ముష్కరులతో ప్రశ్నార్థం అవుతోంది.
మన ధర్మాలన్నీ అధ్యయనం చేద్దాం భావితరాలకు తెలుపుదాం.
స్వధర్మ స్వజన రక్షణ మనకు ముఖ్యం.
సైద్ధాంతిక విషయాలు నిష్ణాతులకు వదిలి సామాన్యులం అధ్యయనం అనుసరణ చేయాల్సిన సమయం ఇది.
పరమాధ్భుత వివరణ నమోన్నమః
వివర్ణాత్మకమైన వివరణ ధన్యవాదములు
చాలా చక్కగా అద్వైత నిరూపణకు సూత్ర పరంగా వివరించిన👌. నిక చమకములలో ప్రతీ పదము దాని అక్షరము కూడా ఉపనిషత్సారమని నా అభిప్రాయం. అక్షర శక్తి పదార్ధ నిరూపణకు మూలం. అనగా శక్తి నిరూపణ పదార్ధ విరూపపణయైన జీవ వునికి.యిది ఎంతకూ తెమలనిది. అదే శుధ్ద ఙ్ఞానము.జీవ రూపమైన సృష్టి తత్వ మని నా అభిప్రాయం. పెద్దలు మన్నించగలరు. అదే అద్వైతం.
ధన్యవాదాలు గురువుగారు. 🙏
ఈ శర్మగారు చెప్పే అద్వైత సమతా సిద్ధాంతం ఆ స్టెనోగ్రాఫర్ జీయరుకు అర్థం కాదులెండి.. ఆయన రాజకీయ నాటకాలు వేస్తున్నాడు.. ఇన్నిరోజులూ మతమార్పిడి మాఫియా అంటే కిరస్థానిలు మాత్రమే అనుకునేవాళ్ళు.. కానీ ఇప్పుడు ఈ జీయరు అదే స్టెనోగ్రాఫర్ జీయరు కూడా ఆ కిరస్థానిల తరహాలో ఉన్నారు.. వదిలేయండి.. ఆ త్రిదండాన్ని వదిలి రాజకీయాలు చేసుకోవడం బెటర్.. 😠
గడ్డి చివర్లో బాగా పెట్టారు.. సమత పేరుతో నాటకాలు మానుకోవాలి స్టెనోగ్రాఫర్! 😠
Mari pedda jeer ki sisudu pradaanyata evaaladu enduku
His birth according to my information, Atthamuru, Reddy, caste, Bhumanch sub caste, konala intiperu.
Parents converted Vaishnavas.
Subject to clarification, correction.
If I am wrong, deeply apologize. 🙏
అసలు అద్వైతం... అంటే రెండోది లేనిది అని కదా , శివస్య నారాయణ,వేదస్త నారాయణ, అంతా నారాయణ మాయం..
ఆయన పరమాత్మ వేద పురుషుడు...భగ్వద్గీత ఎలాగో సృష్టిం చేస్తుంది కదా కృష్ణుడు పరమాత్మ అని తెలుస్తుంది....ఆయనే శివుడా గా కూడా బాసిస్తున్నాడు ఆర్యా.. జీవుడు..ప్రకృతి పరమాత్మ ...రెండింటిని కలిగి వున్నవాడు కదా
Excellent
@@vasanthamalasuthapalli5134 namskaramul Tirumala lo vunde peddajeeyar swami variki ,China jeeyargariki elanti sambhandam ledu, pedda jeeyar swami varu Ramanujula paramparalo sishyulu, vare nijamina jeeyarulu, chinjeeyar swami vari paramparalo, ee swami varu rendava varu, ante ee preterm eppudu modalinado Arthas cheskogalaru,
Peddajeeyr swamulu parama punyatmulu poojaneeyulu, varu kevalam Venkateswaruni sevalo mariyu 108 kshetralalo,Bhagavantuni sevalo macrame vntaru, bayata peddaga kanapadaru
Variki veeriki sambhandam led, peddajeeyarula varu parama pujulu sahasra koti vandanamulu
పూజ్య గురువులు ఆది శంకరాచార్యులు మరియు రామానుజాచార్యులు వారు కలసి మళ్ళీ పుట్ట వలసిన సమయం అసన్నమేనది.
చాలా బాగా వివరించారు 🙏🏻🙏🏻🙏🏻
ఎంత బాగా చెప్పారో. ఇటు వంటి మహానుభావులు వున్న మన దేశం. అనేక నమస్కారములు.
సరిగ్గా స్పందించారు గురువు గారు. అందరూ ఇష్టను సారం మాటలాడు తున్నారు ఆది శంకర ల గూర్చి, ఆధ్వయి తం గూర్చి.
ఏం ఇష్టానుసారం మాట్లాడేది,ఆయన చుట్టాలనా..,వారి వంశం వారనా..? వాళ్ళ బొంద.
Excellent narration 🙏🙏🙏
చాలా బాగుంది మీ వివరణ,చిన్న జీయర్ స్వామి స్పందిస్తే బాగుంటుంది.
యోగ నిద్ర లో ఉన్నారేమో?.. ఎప్పుడు స్పందించాలి.,. ?😂
చిన్నజీయ్యర్ స్వామి ఇది వింటే టే మంచిది...
ఎబ్బే...పెద్దవాళ్ళు వినరమ్మ.
Shivaya..VishnuRupaya...Hara Hara Shankara Jaya Jaya Shankara...
Well said both of you..
చినజీయర్ చేసిన పనికి ఆయనచే రుద్రాభిషేకం చేయించాలి. లేదా అయనను వెలివేయాలి
అయ్యా చార్ధామ్ వెళ్తే శివాలయం కి వెళ్ళద్దు అని అంటారు తన శిష్యులు ని జీయర్ వారు
@@raghavatempletales అవునా? గొప్ప గురువే...మరీ శిష్యులు పాటిస్తున్నారా..?. 🙏
వెలి వేయాలి అని చాపడానికి నువ్వు ఎవరు హ దగరా ఉండి శివ కళ్యాణం కూడా చేయించారు చూడలేదా ముందు చూసి మాట్లాడరు అవి అని కార్యక్రమల్లు శివ రాత్రి రోజు భక్త ఛానల్ లో వచ్చింది చూసి పెట్టి అపుడు నీ వ్యాఖ్య ని
🙏🙏🙏🙏 Meeku Koti Namaskaramulu Sri Sankara Sarma Garu !! Very brilliant explanation 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Pppppp
Shivaya vishnurupaya, shivarupaya vishnuve🙏
E roju Santhana Dharmam undante
Adi Sankaru la vallaa
Ayana prathipadinchina :- Shanmarhalu .panchyathanam .
Sankara Vijayam 🙏🙏🙏
Jai Adi Shankara
హిందువుల ఆవేదన - హిందువుల ఆక్రోశన
అందరికి నమస్కారం.. TRS, BJP, కాంగ్రెస్... ఎన్ని పార్టీలైన రానివ్వండి.. రాజకీయాలు చెయ్యండి, ఎత్తుకి పై ఎత్తు వెయ్యండి.. అధికారాన్ని పొందండి.. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సనాతన ధర్మ గురువులను, ప్రవచన కారులను, స్వామీజీలను, హిందూ ధర్మం కోసం అహర్నిశలు శ్రమించే ధార్మిక సంస్థల మీద వ్యతిరేఖ ప్రచారం చెయ్యాలని చుస్తే ఒక్కొక్కడికి గుద్ద పగులుద్ది.. చెత్త నా కొడకల్లారా.. హిందువులు మీ ఇంటి పాలేర్లు కాదు.. మీ ఇష్టమొచ్చినట్లు వాగితే .. మీ రాజకీయ లబ్ది కోసం చిన్నజీయర్ స్వామిజిలను, చాగంటి, గరికపాటి వార్ల మీద వ్యతిరేక ప్రచారాలు చెయ్యకండి.. ఐదు ఎలెక్షన్లు చుసిన తర్వాత కూడా ఇంకా హిందువులను, హిందూ స్వామీజీలను రాజకీయాలలోకి లాక్కొని వస్తున్నారంటే మీకు ఇంకా హిందూ ఓటర్ల మనోభావం మీకు అర్ధం కావటం లేదు..
చిన్నజీయర్ స్వామి వారు ఒక నిఖార్సైన మహాత్ముడు.. నేను చూసా.. వేల మంది పేద విద్యార్థులను తన జీయర్ ట్రస్ట్ ద్వారా గొప్ప చదువులు చదివించిన వ్యక్తి.. ఆర్ధికంగా వెనుక బడిన పేద పిల్లలకి ఉచితంగా ఆపరేషన్ చేయించిన వ్యక్తి.. అయన ఏనాడు బీజేపీకి ఓటు వెయ్యమని కానీ, కెసిఆర్ ఓటు వెయ్యమని కానీ, రేవంత్ రెడ్డి కి ఓటు వెయ్యమని కానీ చెప్పటం ఎవరైనా చూసారా? పోనీ రాజకీయాలగురించి మాట్లాడటం కానీ చూసారా.. మరి ఆయన్ను ఎందుకు రాజకీయాలలోకి లాక్కొని వస్తున్నారు.. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు.. అయన కాషాయం కట్టుకొని సర్వాన్ని త్యజించిన సాధువు.. పోనీ అయన ఎప్పుడన్నా జీన్స్ ప్యాంటు కానీ, టీ-షర్ట్ కానీ, పోనీ తెల్ల పంచ కానీ కట్టుకోవడం చూసారా... ఎప్పుడూ అయన 6 అడుగుల చిన్నపాటి కాషాయపు గుడ్డని మాత్రమే కట్టుకునేవారు.. నిరంతరం భగవతుడైన శ్రీమన్నారాయణుడి పాదపద్మములను సేవించుకుంటూ, శిష్యులకు సనాతన ధర్మ విశిష్టతను బోధించి జీవనం గడిపే వ్యక్తి.. అటువంటి వ్యక్తిని తీస్కొని వచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక చెత్త నాకొడుకు బినామీ అంటాడు, ఇంకో చెత్త నాకొడుకు వందల ఎకరాలు కొట్టేసాడు అంటారు.. ఇంకో చెత్త నాకొడుకు వచ్చి రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అంటాడు... సన్యాసజీవితం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు.. సంవత్సరంలో 4 నెలలు చాతుర్మాస దీక్ష చేస్తారు.. ఏకాదశి, పౌర్ణమి నాడు కటిక ఉపవాసాలు ఉంటారు.. నెల మీద పడుకొని ఉంటారు.. ఆయనకు నిజంగా డబ్బు మీద ఆశ సన్యాసం ఎందుకు తీసుకుంటారు.. మనలాగా భోగాలు అనుభవిస్తారు కానీ.
మన దేశంలో కొందమంది క్రిస్టియన్లు కలిసి కొన్ని ఎకరాలలో చర్చిలు కట్టుకొని, మతోన్మాదులు తయారు చేస్తే తప్పులేదు.. కొన్ని వందల ఎకరాలను కబ్జా చేసి మసీదులు కట్టుకుంటే తప్పు లేదు.. అదే ఒక హిందువు, దేశం గర్వించే విధంగా ఒక గుడి కడితే మాత్రం అయన మీద ఏడుస్తారు.. ఆయన్ని మానసికంగా హింసిస్తారు, ఆయనికి ఒక రాజకీయ కోణాన్ని అంట గడుతారు.
అన్ని కులాలు సమానం అని చెప్పేదే.. సమతా మూర్తి విగ్రహం.. అట్టడుగున ఉన్న దళితులను, బహుజనులను అక్కున చేర్చికున్న మహనీయుడు రామానుజాచార్యుల వారి విగ్రహం.. equality కి నిదర్శనం..
ఇంకోసారి ఎవడైనా హిందువుల గురించి తప్పుగా మాట్లాడిన, హిందూ స్వామీజీలను రాజకీయాలలోకి లాగిన, హిందువులను కులాల వారీగా విడదీయాలని చూసిన, హిందువుల మధ్య విద్వేషాలు రగల్చాలని చూసిన ఒక్కొక్కడికి గు* పగిలిపోద్ది.. హిందువులేమి మీ ఇంటి పాలేరులము కాదు.. ఏది పడితే అది వాగితే భరించడానికి..
జై శ్రీరామ్
జై శ్రీమన్నారాయణ
ఓం నమః శివాయ
జై భీం
జై సమ్మక్క-జై సారక్క
ద్వంద్వం నుండే అద్వైతం వస్తది. నేను గణితం ద్వార నిరుపిస్తాను.
పెద్దలు సమాధానం చెప్పడం ధర్మం 🙏🙏🙏🙏
🌈Ekam Satth Vipraa Bahudhaavanthi 🌈
జ్ఞాన భాండాగారం మీరు మహానుభావా.
Very nice speech we love mudigonda garu
బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారికి పాదాభివందనాలు. 🙏🙏
జగద్గురు శ్రీ శంకరాచార్యులవారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు...
ఆయనకు ఒకరకమైన అహంకారం/గొప్ప తనం ఆపాదించుకున్నారు.చినజీయర్ .వారిని అలా వదిలేయండి.
అశాస్త్రీయ మాటలకు శాస్త్రీయ వివరణ.ధన్యవాదాలు
అయ్యా కాషాయం ధరించి న మాత్రాన ఒక మతం ముసుగు వేసుకుని మాట్లాడుతున్నందున ఆమాట గొప్ప దై పోదు గొప్ప గా ఉన్న దేదో సత్యమైన దేదో దానికి ఎవరు ఎప్పుడూ సాటి రారు పోటీ లేదు జైగురుదేవ్
తాతగారికి నమోవాకములు 🙏🙏🙏
Excellent explanation. Thanks guruvgariki
శ్రీ గురుభ్యోన్నమః
శివున్నే అంటరాని వానిగా చూసే రామానుజ
మతం సమత విగ్రహాలు పెట్టుకోవడం హాస్యాస్పదం.
స్వామి గారు చెప్పేవరకు అద్వైతం, వేదం, శైవం గురించి అంతగా తెలియదు...ఇలా తెలియనప్పుడు ముందుగా ఎవరు ఏమిచెప్పిన అదే కరెక్ట్ అని చెప్పే దినాలివి..
పరిపూర్ణ యోగా పిట్ నుంచి ఆదిశంకరాచార్య గురు పరంపర నుండి మాట్లాడుతున్నాము ఆదిశంకరులు జగద్గురువు మేము దేనికైనా చాలా జి చేస్తున్నాము చిన్న జీయర్ స్వామి మాటలు కరెక్ట్ కాదు మాటలు తిరిగి తీసుకోవాలి మా గురు పరంపర ఆది శంకరులకు సాష్టాంగ నమస్కారం
అద్వైతం అనేది బేస్ ఉన్న విద్య గౌరవనీయులైన పై చెప్పినటువంటి సంభాషణలు నిజము
మా సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ 9 96 సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ విశ్వాత్మ సభ్యులందరికీ కృతజ్ఞతలు
అద్వయితమే సనాతనం. మిగతావన్నీ లోపభూయిష్టమైన హైందవం.
ముదిగొండ గురువు గారికి పాదాభివందనం
, ధన్యవాదాలు .
ఓం నమోభగవతే వాసుదేవాయ!
ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
శ్లోకార్థమును పరమార్థమును బహుసుందరంగా
చక్కగా పండిత పామరులందరికీ అర్ధమయ్యే విధంగా వివరించారు. శర్మగారికి పాదాభివందన
ములు సమర్పించుచున్నాము. మీవివరణ మాసాంతం పరమాద్భుతముగానున్నది.
ధన్యవాదములు.జీయర్ స్వామివారి వ్యాఖ్యలు
చూసి వింటుంటే చదువుకోకముందు కాకరగాయ
అని చదువుకున్నాక కీకరగాయ అన్నట్టుంది.
ప్రజలు పిచ్చివాళ్లుగా పచ్చకామెర్ల రోగులకువలె కనిపిస్తూ,అనిపిస్తున్నారేమో?
చివరకు మహోన్నతమైన మన సనాతన
భారతీయ వేదాంతానికి,గురుసంప్రదాయానికి,
పరిణామమిదా?ఎంత కళంకం!
🚩🙏ఇలాంటి విద్వేషం తో సనాతన వైదిక హిందూ ధర్మం లో 🚩శివుడు గొప్ప విష్ణువు గొప్ప అంటూ. మా నిలువు బొట్టు ఆచారం గొప్పది మా అడ్డబొట్టు ఆచారం గొప్పది🚩 అన్నంత కాలం. మీవల్లనే ఈ సనాతన వైదిక హిందూ ధర్మం నాశనం చేయడానికి మూలం🚩. అందుకే ఎడారి మతాల వాళ్ళకు అవకాశం ఇచ్చినారు ఇప్పటికే వాళ్ల ప్రభావం పెరుగుతూనే ఉన్నాయి🚩 మీరు ఇలాగే చేస్తూ ఉండండి ఆవున్న కాస్త మొత్తం నాశనం అవుతుంది🚩. జయహో సనాతన వైదిక హిందూ ధర్మం వర్ధిల్లాలి 🚩🙏
గురుభ్యోనమః.మంచిగా తెలుసుకుంటున్నాము .🙏 అంటే 🙏🙏 🙏🙏🙏🙏
ఆది శంకరులు పుట్టింది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం లో దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి
ఒకసారి ఆ సాక్ష్యం, ఆధారం మాకు తెలియజేయండి చూద్దాం
@@srinuonteru9376 👍👍👍
జీయర్ జుగుత్సాకరమైన దరిద్రపు అధర్మ కుటిల తుచ్యపు సిద్దాంతాన్ని ఎండగట్టక పోతే ఈ దర్మానికి పెను ప్రమాదం జరిగే ప్రమాదముంది జీయర్ నీ వ్యతిరేకిద్దామ్ హిందూ ధర్మాన్ని రక్షిద్దాం
Chala chakkaga vidamarchi cheppina guruvugariki sathadha vandanamulu.....subhamasthu
అద్వైతము గురించి ఎరుక కావాలి అంటే!! నువ్వు తిరిగి జన్మించాలి జీవమా!!
తిరిగి జన్మించిన వాడికే సత్యము నందు దృష్టి ఉంటుంది., అప్పుడు సత్యమే జీవుడిని స్వతంత్రుడినీ చేస్తుంది.
ఎవ్వడు తిరిగి జన్మిస్తాడో!!
దేవొక్తులు అట్టి వారికే అప్పగింపబడును అనగా మర్మము ఐన జ్ఞానవిజ్ఞాన స్వభావములు అట్టి వారి నుండే సమాజానికి చేరుతాయి., ఇంతకు ఇట్టి అర్హత కలిగే మనము ప్రజలకు బోధ చేస్తున్నామా!! సింహావలోకనం చేసుకుందాం., జాగ్రత్త సుమా 👍🙏
Hara Hara Mahadeva.excellent clarification
శివాయవిష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని హిందువుల్లో సమత్వాన్ని తీసుకువచ్చిన జగద్గురువు శంకరభగవత్పాదులవారి అద్వైతామృతాన్ని
చులకనగా మాట్లాడి మళ్ళా హిందూమతం లో విభేదాలను తీసుకురావద్దని ప్రార్ధన.
శ్రీ ముదిగొండవారి వివరణకు అభినందనలు.
అయ్యా, నేను చాలా పామరుడను. నాకు మీ వాగ్వివాదం తెలియదు కాని ప్రస్తుతము మనము దేవుని గురించి అన్నీ రాష్ట్రాలలో రావణ కాష్టం లా మత ప్రాంతీయ తగాదాలకు తెర లేపి రాజకీయ నాయకులు పబ్బము గడుపుకొంటున్నపుడు మీ ఈ చర్చ భారతీయ సం్కృతిలోని గొప్ప అనుభూతి అనుభవాలు మ్మ్మలను అర్థ రాహిత్యం లోనికి పోయేటట్లు చేయవద్దు అని మిమ్ములను మనసా వాచా కర్మణా ప్రార్ధిస్తున్నాను జై హింద్ జై భారత్ మాతా కీ జై
మనలో ఎంతమందికి ఆధ్యాత్మిక విషయాలు తెలుసు?
ఎంతమందికి పట్టుమని కొన్ని శ్లోకాలైనా వచ్చు?
ఎంతమంది మన పురాణేతిహాసాలు చదివాము (మూలం)?
మనం సామాన్యులం వేద వేదాంత విషయాలను ధర్మపరిషత్తులకు వదిలివేయంటం మంచిది.
మనం సామాన్యులం అజ్ఞానంలో సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను తెలపకపోవటం మంచిదని నా ఉద్దేశం.
ఆర్షధర్మ, భారత వ్యతిరేక శక్తులు, డబ్బుకమ్ముడు పోయేవారూ అందరూ మనను చీల్చే పనిచేస్తున్నారు.
కాబట్టి తగిన పరిషత్తులలో ఏ వివాదానినైనా చర్చింపబడనీయండి.
Offer salutations to Sri Sarma garu for clarification based on Vedic Edicts which serve as the Touch stone in settling controversy
మళ్ళీ మొదలు పెట్టారు శైవం,వైష్ణవం, అద్వైతం,ద్వైతం, విశిష్టాద్వైతం అని తేడాలు.అవసరమా? ఏదైనా పరమాత్ముడిని తెలుసుకోవడానికే,ఆయనలో కలవాటానికే గదా! ఎంతో ఉన్నతమైన ధర్మం మనది.సర్వజనాఃసుఖినోవంతు,లోకాసమస్తాసుఖినోభవంతు అనే ఆర్యోక్తులతో ప్రపంచాన్నే ప్రభావితం చేసే ఏకైక పురాతనమైన ధర్మం.దాన్ని భ్రష్టు పట్టించకండి.ఏడారిమతాల ధాటికి తట్టుకొని క్రొంగొత్త శక్తులతో అలరారు తున్నహిందుత్వాన్ని,మన సనాతనాన్ని కాపాడండి.దేశాన్ని,దేశం పునాదులను రక్షించండి.మేరాభారత్ మహాన్
Dhanyavadhalu swaamiji 🙏🙏
శ్రీ మద్ రామానుజాచార్యుల ముందు నిలబడి అత్యంత తుచ్చ నీచ నికృష్ట కిరస్తానీ జగదొంగను స్తుతించి స్తోత్రములు చెల్లించడం అత్యంత హేయమైన కార్యం.
Om namah shivaya🙏