పోలవరం పై శ్వేత పత్రం విడుదల చేసిన AP సీఎం
Вставка
- Опубліковано 27 чер 2024
- ప్రజలు గెలవాలి - రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు గెలిచారు, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలి. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివరిస్తూ, రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై, ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. ఈ రోజు మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం.
#మన_ధర్మవరం #naralokesh #narachandrababunaidu #pawankalyan