ఆగని అక్రమ మట్టి రవాణా..!

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • "మాములు" గానే తీసుకుంటున్న అధికారులు...
    అక్రమ మట్టి రవాణాలో పాత్రికేయుల పాత్ర ?
    మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలో మాఫియా ఆగడాలు మరింత మితిమీరిపోతున్నాయి. రైతుల పేరు చెప్పి అధికారులను మోసం చేస్తున్న మట్టి వ్యాపారులు. అక్రమ మట్టి రవాణాలో పాత్రికేయుల పాత్ర కూడా ఉండడం తో స్థానికంగా చర్చనీయమైంది. గత కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న మట్టి మాఫియా ఇటీవలి కాలంలో అక్రమ రవాణాకు తెర లేపుతు విదాలకు కారణమవుతున్నారు. ఇంతగా జరుగుతున్నప్పటికి మట్టి మాఫియాపై అధికారులు చర్యలు చేపట్టకుండా మాములుగానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు అడ్డుకోవడంతో పాటూ మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

КОМЕНТАРІ •