Thousand Pillar Temple : హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు తెలుసా? | BBC Telugu
Вставка
- Опубліковано 6 жов 2024
- తెలంగాణలోని హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి దేశంలోనే ప్రసిద్ధి పొందింది. కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించిన ఈ ఆలయం విశేషాలు ఏంటి? ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఎలా వెళ్లాలి? వంటి వివరాలు చూద్దాం.
#ThousandPillarTemple #telangana #Hanamakonda #Warangal
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu