Це відео не доступне.
Перепрошуємо.

శ్రీ సీతారాముల కళ్యాణం కోసం రాధారాణి ప్రత్యేక నారికేళ కళాకృతులు

Поділитися
Вставка
  • Опубліковано 12 сер 2024
  • ముదిగొండ మండలం ముత్తారం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం రాధారాణి ప్రత్యేక నారికేళ కళాకృతులను రూపొందించడం అందరినీ ఆకట్టుకుంటోంది. కళాకృతులను రూపొందించేందుకు కేరళ ప్రాంతానికి చెందిన కొబ్బరి బోండాలను, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూసలు, ముత్యాలు సేకరించి నెల రోజుల నుంచి రాత్రింబవళ్ళు శ్రమించారు. కళాకృతులను చూసేందుకు ముదిగొండ ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి వచ్చారు.

КОМЕНТАРІ • 1