చంద్రబాబు జోకులు.. పడి పడి నవ్వుకున్నా రిపోర్టర్లు | CM Chandrababu Jokes with Reporters
Вставка
- Опубліковано 9 лют 2025
- #cmchandrababu #tdpparty #mahaanews #mahaanewslive #mahaatelugunews
LIVE🔴: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం | CM Chandrababu Press Meet | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Watch :
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
• Video
Subscribe to Mahaa News : www.youtube.co...
Subscribe to Mahaa Telangana : www.youtube.co...
Subscribe to Mahaa Max : / @mahaamax
Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
Subscribe to Mahaa Debates : / @mahaadebates
Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
Subscribe to Mahaa USA : / @mahaanewsusa
Subscribe to Mahaa Shorts : www.youtube.co...
Please,Like,Share And Subscrbe To Our UA-cam Channel
And Also Follow Us On :
Facebook : / mahaanews
Instagram : / mahaanews
Twitter : x.com/MahaaOff...
Website : mahaanews.co.in/
Subscrbe For Updates : www.youtube.co...
ఇలా జగన్ ఎప్పుడన్నా ప్రెస్మీట్ పెట్టి చెప్పారా నాకు తెలిసి లేదు
Jai CBN sir your MANHOHARR ❤
రాష్ట్రము అభివృద్ధి చెందితే కళ్ళలో నిప్పులు పోసుకునే రకం జగన్...అందుకనే రాజధాని లేకుండా చేసాడు....కంపెనీలు తరిమేశాడు...ప్రజలు అందరు తాను పంచే డబ్బులతో మాత్రమే బతకాలి అనుకున్నాడు...ఎవరు బాగు పడకూడదు అనుకున్నాడు...తన కాళ్ళ కింద పది ఉండాలి అనుకున్నాడు
Kharma ra babu eee ysrcp Wallu. Malli rakandi ra babu. Meeku oka dandam
AP ప్రజలని vp లు చేసి నవ్వు.
ఇప్పుడు ఎవడికీ పథకాలు అవసరం లేదు స్టేట్ డెవలప్మెంట్ కావాలి మీరు కంగారు పడకండి
@BaraSrinu ఛా... స్టేట్ డెవలప్మెంట్ ఎందుకు . వేస్ట్... అమరావతి కడితే చాలు.
5 lakshala kotlu ki CAG adiginaa lekkalu cheppani mee Anna mee paytm batch nu erri pookulani chesaadu… muddi meeru mundu kadukkondi… lekapothe vasana meeke
Need development only
THAT IS "CBN".IT'S A BRAND.1995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాధ్యాయులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం-బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది.నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలోనే మొదటి స్థానం జనాభా పరంగా.అది "చంద్రబాబు" అంటే.దుక్కుదున్ని ,నారు పోసి ,నీరు పెట్టి ,పంట పండించింది చంద్రబాబు.కాయలు కోసి పంచి పెట్టి పేరు తెచ్చుకుంది వై ఎస్ ఆర్. చంద్రబాబు మేధస్సుతో,కఠిన శ్రమతో సృష్టించిన సంపదను వై ఎస్ ఆర్ పంచిపెట్టాడు తప్ప వై ఎస్ ఆర్ చేసింది ఏమి లేదు.పైగా రాష్ట్రాన్ని ప్రజల్ని బిచ్చగాళ్ల లాగా మర్చి తప్పుడు మార్గంలో తీసుకు వెళ్ళాడు.ఒక పెత్తందారీ లాగా వ్యవహరించాడు.కే సి ఆర్ చేత పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసాడు.కొడుకు పెట్రేగిపోవడానికి కూడా కారణం కూడా వై ఎస్ అర్.ఆంధ్రాకి 2004 నుండి పట్టిన దరిద్రం "జగన్".తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని వ్యాపారస్థుల్ని బెదిరించి,ఇరికించి,భయపెట్టి,కొట్టించి,హింసించి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు వసూలు చేసి క్విడ్ ప్రోకో రూపంలో తన 66 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి మనీ లాండరింగ్ కి పాల్పడి.43,000 కోట్లు ఈ డీ అట్టాచ్మెంట్స్లో ఉండి కూడా 20 ఏళ్లుగా డబ్బుని అధికారాన్ని ఉపయోగించి కేసుల నుండి వాయిదాలు పొందుతూ బెయిలు మీద 11 ఏళ్లుగా ఉన్న వ్యక్తి జగన్.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
అమరావతి లో పోయటానికి మాత్రం దండిగా డబ్బులు వుంటాయి
Lekapothe mee Jamore laaga mee cheythilo posthe… nuvvu cheap liquor posthasvu notloki… aayanaki manakante chaala thelivi thetalu vunnaaayyi… mee uchita salahaalu akkarledddu… 5 lakshala kotlu dengesina mee dongala batch ni adugu velli
Still It's better than previous govt
@@vanapallivanapalli2895 Jamore vaadi intlo kuppalu posukunna lakshala kotla cash notes kante veyyi retlu melu
అమరావతిలో పెట్టేది ప్రతిదీ capital expenditure కింద వస్తుంది అంటే మలి తిరిగి రాష్ట్రానికి ఫ్యూచర్ లో ఇన్కమ్ వచ్చిద్ది...నువ్వు అడుగుతుంది ప్రజలకి ఉచితంగా అప్పుచేసి బ్యాంక్ అకౌంట్లకు కొట్టమని చెప్తున్నావు..అలా చెప్పడానికి నీకు సిగ్గు ఉండాలి ..నువ్వొక చదువుకున్న మూర్కుడువి..
జగన్మోహన్ రెడ్డి అరాచకాలు.
1) రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పు నుండి ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లడం.
2) పార్కులు, కలెక్టర్ ఆఫీసులు, వైజాగ్ లో రైతు బజార్ లు, mro ఆఫీసులు తాకట్టు పెట్టడం..
3) అర్థరాత్రి అరెస్టులు, సీఐడీ గోడ దూకడాలు, ప్రతి శనివారం టిడిపి నాయకుల ఇళ్ల మీద JCB లు పంపిచడం , టిడిపి కార్యకర్తల గొంతులు కొయ్యడం, అరాచక పాలన చేశాడు..
దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి విసిగించి హత్య కి ప్రేరేపించడం..
3) సర్పంచ్ లకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పంచాయితీ నిధులు అన్నీ డైవర్ట్ చేసి గ్రామాలలో కనీసం రోడ్లు కూడా వెయ్యలేకపోవడం..
5) మూడు రాజధానులు అని పేరుతో ఉన్న రాజధానిని ఊడగొట్టి ఐదేళ్లు రాజదాని లేకుండా గడిపేశాడు..
6) ఇసుక ట్రక్ 5,000 కి తగ్గకుండా అమ్మి ఇల్లు కట్టుకునే పేదప్రజల రక్త పీల్చి వసూల్ చేశాడు..
7) మద్యపాన నిషేదం పేరుతో రేట్లు భారీగా పెంచి కూలి చేసుకునే పేదల రక్తం తాగాడు..
ప్రశాంతంగా ఉండే vizag లో భూకబ్జాలు చెయ్యడం.
6) అమర్ రాజా, లులు గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్, జాకీ, కియా అనుబంధ సంస్థలు, రిలయన్స్, అశోక్ లెలాండ్ వంటి సంస్థలను రాష్ట్రం నుండి తరిమేశాడు.
7) PPA లను రద్దు చేసి ఇస్తారితినా ఒక పద్ధతి లేకుండా యూనిట్ 10 రూపాయలకి, 18 రూపాయలకి కొని మళ్ళీ వాటి భారాన్ని ట్రూ అప్ చార్జీల రూపంలో ఐదేళ్ల కాలంలో ఎకంగా 8 సార్లు పెంచి ప్రజలను వీరబాదుడు బాధాడు..
8) ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు కూడ దారి మల్లించుకొని వాడుకున్నాడు.. ఏనాడూ ఉద్యోగులకి ఒకటో తారీకు శాలరీ ఇవ్వలేదు..
9) ఆర్టీసీ చార్జీలు 4 సార్లు పెంచాడు..
10) పోలవరాన్ని సర్వనాశనం చేశాడు..వీడు చేసిన పనికి పోలవరం 2015 లో చంద్రబాబు ఎక్కడయితే మొదలు పెట్టాడో మళ్ళీ ఇప్పుడు అక్కడ నుండే మొదలు పెట్టాల్సి వస్తుంది..
11) రైతులు పంట అమ్మిన తర్వాత 2 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించి విసిగించాడు..
12) వైసీపీ సోషల్ మీడియా లో పనిచేసేవాళ్ళకి 130 మందికి అప్పనంగా ప్రజలు టాక్సలు కట్టిన గవర్నమెంట్ సొమ్ముని వాళ్ళ కార్యకర్తలకు ద్ధానం చేసేశాడు..
13) ఫైబర్నెట్ లో పనిచేవాళ్ళ్ళకి ఏ పని లేకుండా కూడా 130 మందికి తన కార్యకర్తలను కూర్చోపెట్టి జీతాలు ఇచ్చాడు.
14) గవర్నమెంట్ ఉద్యోగులకు ఏనాడు 5 లోపు తారికుల్లో శాలరీలు వెయ్యలేదు..
15) కాకినాడ పోర్టు నీ బలవంతంగా దౌర్జన్యం చేసి Yv సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి రాపించుకున్నారు..
16) దళితుల శవాలా డోర్ డెలివరీలు..