పూరీ జగన్నాథ ఆలయం అసలు కథ చెప్పిన శాస్త్రవేత్త | Puri Jagannath Temple Ratna Bhandar |Special Debate
Вставка
- Опубліковано 8 вер 2024
- పూరీ జగన్నాథ ఆలయం అసలు కథ చెప్పిన శాస్త్రవేత్త | Puri Jagannath Temple Ratna Bhandar | Special Debate - TV9
TV9 News యాప్ను డౌన్లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#PuriTemple #RatnaBhandar #JagannathTemple #tv9telugu #PuriTempleMystery
Uploaded by : #srikanthrayancha
1:08 may be lingaraj temple, bhubaneswar. it has same archetecture.
Prati media varu puri lo vunde local people or officers tho interview cheyyali
ఫలలయంముంఛకోసుతుంధీ
Mana ki nidhi ni kasepayina chupisthe Inka lenidenti.adAntha mana bhrama.
Ara I Purushottamudu aunts okkade devuda new chaduvu tagalabada.
ఒకపక్క వరదలు కొట్టుకొస్తున్న
నేను శ్రీముఖలింగం లో జన్మించాను. ఎవో సగం సగం చెబుతున్నారు. అక్కడ రాజులు దక్షిణ భారతదేశంలో చోళులు అన్నది తప్పు. వాళ్లు ఓడిశా కి చెందిన ఒడియా కళింగ రాజులు. కళింగ రాజ్యం గంగ నుండి గోదావరి వరకు ఉండెడిది. శ్రీముఖలింగం లో ఉన్న శివుడు మధుకేశ్వరుడు. అది ఒకప్పుడు కళింగ రాజ్యం రాజధాని. పేరు ముఖ్యకళిగం. అది ముఖలింగం గా మారింది. అంతకుముందు కటక్ రాజధానిగా ఉండేది. అన్న దమ్ముల పంపకం లో అది కటక్, పూరీ, బడఖెముండి, విజయనగరం , పరళాఖెముండి నుండి రాజులు ఏలారు. ముఖలింగం దేవాలయం కి ఇప్పుడు కూడా పరళాఖిమిడి రాజుకు చెందినది. రాజు కి పురుషోత్తముడు అనటం కాదు. గజపతి రాజులు లో పురుషోత్తమ, అనంగభీమ, చోడగంగ, కపిళేంద్ర దేవ, శ్రీ క్రిష్ణచంద్ర, దివ్య సిం లాంటి వారు ప్రముఖులు. పూరీ జగన్నాథ్ ఆలయం సత్య యుగం నుండి ఉంది. అది ఎన్నో సార్లు కట్టారు. ప్రస్తుతం ఉన్న కోవిల ఆదిశంకరులు సమయంలో మాత్రమే. ఆలయం క్రింద 52 గదులు వున్నాయి అని, అందులో ధాన్యాలు పంట విత్తు కూడా ఉంది అని చెబుతారు. అవి పాత కోట అంటే దక్షిణ కాళీ మందిరం దగ్గర నుంచి సొరంగం ద్వారా ఈ గదులను నింపేవారట. రత్న భండారం అకాల పరిస్థితి లో తప్ప తెరవరాదని మదళ పంజీ లో రాసి వుంది. ఇప్పుడు చెబుతున్న రత్న భండారం క్రింద కొన్ని గదులు, ఓ నుయ్యి కూడా ఉంది. అక్కడ కి ఎవరూ వెళ్ళలేరు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతున్నారు.