YS Bharathi Election Campaign In Pulivendula | CM YS Jagan | AP Election 2024 |
Вставка
- Опубліковано 27 кві 2024
- YS Bharathi Election Campaign In Pulivendula | CM YS Jagan | AP Election 2024 | @SakshiTVLIVE
#YSBharathi #Pulivendula #CMYSJagan #APElection2024 #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
Maa vadinaamma devatha❤❤❤
Jai goddali potu script avva
Praise the lord 🙏
Jai Jagan 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
❤
Maa Anna inko sari CM avadam kayam❤ Jai Jagan Anna Jai ysrcp ❤
Jai jagan anna CM 2024
Jai jagan
Super super super super sister in law Jai YSR sir Jai ycp Jai jagan Anna God bless you forever and ever all is well jagan Anna
✍️ప్రపంచ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
✍️ ఈ మధ్యకాలంలో కొన్నిదేశాలలో ప్రభుత్వ విధులలో వున్న కొంతమంది, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, MP లు, MLA లు, ప్రజా ప్రతినిధులు, మరియు, దేశ ప్రధాన,న్యాయమూర్తులు, IAS, IPS, ఇలా ఎందరో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతంతో సంతృప్తి చెందక అత్యాశతో ప్రజలను ఇబ్బంది పెట్టి వారినుండి లంచాలకు బానిసలుగా మారిపోయారు. ఇటువంటి అవినీతి పరులవలన మన ప్రపంచంలో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి అవినీతి పరులు జీవించి వున్నా మరణించిన వారితో సమానం.
✍️ప్రపంచ ప్రజలారా! అసలు ఈ అవినీతి ప్రాణం పోసింది ఎవరు? కొంతమంది ప్రజలే ఈ అవినీతికి ప్రాణం పోశారు అనేది సత్యం. కొంతమంది అవినీతికి ప్రాణం పోయటం వలన, కేవలం వారి ఒక్క కుటుంబం కోసం చూసుకుంటున్నారు, ఈ అవినీతిపరుల, వలన, ప్రజలు ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోవటమే కాకుండా, ప్రపంచ పౌరులలో వున్న మేధస్సు వారిలోనే అంతం అయిపోతుంది. ఇదే ప్రపంచ మానవాళికి చాలా పెను ముప్పుకు మార్గం అవుతుంది. ఇది నిజం. ఈ కారణాల వలన ప్రపంచ ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇదే సత్యం.
✍️ప్రపంచ ప్రజలారా! యావత్ ప్రపంచ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది సత్యం.అందుకే ప్రపంచ ప్రజలందరం ఐకమత్యంగా ఉండి స్వార్థం వీడితే కానీ అవినీతిని అంతం చేయలేము.
✍️ప్రపంచ ప్రజలారా! అవినీతి అనేది కరోనా కన్నా చాలా ప్రమాదం.
✍️ ఎందుకంటే? అవినీతి అనేది మానవ మృగం. ఈ మానవ మృగాన్ని మనం ఐకమత్యంతో అంతం చేయకపోతే, ప్రపంచ పౌరులలో మేధస్సు అంతం అయిపోతుంది. పౌరులలో మేధస్సు అంతం అయిపోతే ఇక ప్రపంచ ప్రజలు జీవించి వున్నా, జీవం లేని మనుగడ సాగించాలి ఇదే సత్యం.
✍️ ప్రపంచ ప్రజలారా! చివరిగా
ఒక ప్రార్ధన 🙏👇
✍️ ఒక అవినీతి పరుడు చేసే తప్పు వలన ఒక వ్యక్తికి మాత్రమే నష్టం కలుగుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఒక వ్యక్తి అవినీతి వలన యావత్ ప్రపంచ ప్రజలకు నష్టం కలుగుతుంది ఇది సత్యం.
👉 మనకు సాధ్యం కానిది మనం సాధించలేక పోయాము అని మనం అనుకుని మనం అడ్డదారులలో మనం ఈ రోజు సాధ్యం చేసుకున్నాము అని సంతృప్తి చెందటం కన్నా, మనకు సాధ్యం కానిది ప్రపంచంలో వున్న ఏ ఒక్క పౌరుడికైనా అది సాధ్యమే అనే సత్యాన్ని మరిచి మనం అధర్మ మార్గంలో సాధ్యం చేసుకోవాలనే ఆలోచనకు ఇక స్వస్తి పలుకుదాం రండి. ప్రపంచ ప్రజలారా! రండి ఇదే మనం భవిష్యత్ పౌరులకు ఇచ్చే గొప్ప కానుక. సమ సమాజ స్థాపనే ప్రపంచ ప్రజల ఆకాంక్ష. ధన్యవాదములు 🙏
ఇట్లు
మీ ప్రపంచ పౌరుడు
🙏✍️✍️✍️✍️✍️✍️✍️1 aaaaqqq🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️
Next CM Jagan Mohan Reddy Anna next CM
భారతి ఆలోచన అయితే అవినాష్ రెడ్డి
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన రాదు.
✍️ జగన్ గారు ప్రజా పరిపాలనకు 100% అసమర్ధుడు.
✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% పనికిరారు.
✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
✍️ జగన్ కు ఎందుకు ఓటు వేయవద్దు 👇
1) జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% దెబ్బ తిన్నది.
2)జగన్ గారు విద్యా వంతులకు ఉపాధి లేకుండా చేసారు.
3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయినారు.
5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.
6) జగన్ గారు ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు.
6)జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
7) జగన్ గారు విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
👉 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు.
✍️భారతదేశ పౌరునిగా నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👇
✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100% అసమర్థులు, ఎందుకంటే వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం YSR పార్టీ వ్యవస్థాపకుని దగ్గర బందీలుగా అయిపోయారు ఇదే సత్యం👈 👇
✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను 2024 ఎన్నికలలో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాజకీయ బానిసలను ఆదర్శంగా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ కూడా బానిసలుగా జీవించవలసిన రోజులు వస్తాయి ,ఇదే సత్యం.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
✍️జగన్ గారు అబద్దాల కోసం PHD చేశారు.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో జగన్ మాయ మాటలకు ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం ఏమిటి అంటే, దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.జగన్ గారి మోస పూరిత ప్రసంగాలకు 100% దూరంగా ఉండండి.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏ధన్యవాదములు
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
Bongem kaadhu
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి.
✍️జగన్ 100% అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం కల్పించలేదు.
✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳
🇮🇳జైహింద్
🙏✍️🙏🙏🙏🙏🙏🙏🙏✍️
Next goddali potu yevadiki avva?
Chethilo plate chembu petti adukko .. 😮.. sigguleni janma