తిరుపతి వేంకట కవుల పద్యాలు | Tirupati Venkata Kavulu
Вставка
- Опубліковано 10 вер 2024
- తెలుగు సాహిత్యంలో జంట కవులుగా తిరుపతి వేంకట కవులది ప్రత్యేక స్థానం. పాండవోద్యోగంలోని "బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్" అనే పద్యం గానీ...
"చెల్లియొ చెల్లకో తమకుఁ జేసిన యెగ్గులు సైచి రందఱుం
దొల్లి, గతించె, నేడు నను దూతగఁ బంపిరి సంధి సేయ; నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపువహింపగఁ బొందుఁ జేసెదో!
యెల్లి రణంబుఁ గూర్చెదవొ! యేర్పడఁ జెప్పుము కౌరవేశ్వరా!"వంటి పద్యాలు ప్రసిద్ధి
చక్కటి పద్యాలను రాగయుక్తంగా పాడి మాకు అందించారు. ధన్యవాదాలు
40సంవత్సరాల క్రితం మా తెలుగు మాష్టారు చెప్పగా విన్నాను.ఇప్పుడు మీ పద్యం" దోసమటంచు" ప్రారంభం కాగానే ఒక్కసారిగా మా తరగతి గది మా మాష్టారు పద్యాన్ని వివరించిన తీరు కళ్లముందు కదలాడింది.మా మాష్టారు శ్రీ రామచంద్రప్ప గారిని గర్తు తెచ్చినందుకు చక్కటి అనుభూతి కలిగించినందుకు ధన్యవాదాలు.
వినయంగా మనకు ఎవరేమైనా ఇచ్చేటప్పుడు చిన్నగా తడబడటం సహజమే ,అందించిన మాస్టార్ని ఆదరించండి ❤❤❤❤❤
అద్భుతము
Dhanyavadhamulu...
సాహిత్యం కోసం మీరు చేసిన గొప్ప కార్యమిది. కృతజ్ఞతలు.
గురువుగారికి నమస్కారములు
శర్మ.
మహఆనంద దాయకం. ఇలాంటివి చాలా రావాలి తమనుండి
డాక్టర్ తలతోటి పృధ్వీ రాజ్ రూపొందించిన తిరుపతి వేంకట కవుల పద్యాలు అద్భుతంగా ఉంది .
Dhanyulamu manandaram
Very good service for recalling the memories of boyhood days and the sweetness of Telugu literature, Dhanyavadamulu to all the fans of Telugu literature, Om Shanti
మీ వామ్సొన్నతి కోరు భీష్మడు అనిపడాలి sir
మీ వంశోన్నతి కోరు భీష్ముడు
గురువుగారికి దణ్ణాలు
Bhasha samunnati kosam ituvanti krushi chaala avasaram. Mee krushi slaaghaneeyam. Ilantivi enno karyakramamu cheyagalarani, chestarani aasistu..,...
adbhuthamaina padyaalu chaalaa baagaa paadaaru
చాలా సంతోషం ❤❤
Melodious singning of poems
చాలా చక్కగా ఉన్నాయి
Athi Adbhuthamu S.RamaRaoRTD.H.M.PNR.
బహు శ్రావ్యంగా వుంది
ధన్యవాదాలు 🙏 సార్
మీసముల పెంచుట,ఆ రోజుల్లో,
వైదీకులకు,నిషిద్ధం.కానీ,నియోగులు,
పెంచుకోవచ్చు.(ఈ పద్యం కోప్పరపు
కవులకు,చెప్పినట్లు గుర్తు)
మొత్తానికి,మంచి పద్యాలు,అందిస్తున్నారు, దేనవాడములు
ధన్యవాదములు.(correction)
కాదు. వెంకట కవులు చెప్పినదే!?
Fully enjoyed
బాగున్నాయి
Eexlent
చిన్న సవరణ . మీ వంశోన్నతిని కోరు భీష్ముడును అని పలకాలి.కానీ భీముడు అని పలకడం జరిగింది.
Thanks for the upload
Dhanyavadalu sir
ఇంతకి జంట కవి నారాయణీశ్వరులు
ఒక్కొక్క. పద్యాన్ని ద్వయముగా కనపడుతూ
ఒకే పద్యమును. ఒక్కొక్క. వాక్యము ను
కూర్చారా? లేక. విడి. విడిగా. వచించారా
పద్య గాన శేఖరా
Padyalu veenula vinduga unnai.Mee nunchi marinni asistunnamu.
నీ వంశోన్నతి కోరు భీష్ముడు అనకుండా భీముడు అన్నారు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
వీరికి ఎవరు సాటి లేరు. వీరికి వీరే సాటి. మేము కూడా తిరుపతి వేంకట కవులు పాఠం 10త్ లో చదువుకున్నాను. అటు గద్వాల్ ఇటు చెన్న పట్టనంబు అను పద్యం కూడా నల్లేరు పై బంది నడక మాది., శద్ర సాపత భోజనంబు మాకు. అను పద్యాలు కూడా వున్నాయి. మాకు తెలుగు మాస్టర్ M బాపన్న గారు గుర్తుకు వస్తున్నారు.
Manasulo entho prasaanthamgaa undi me padyaalu vinte
Ajata satruve. but not satrude is there a word like satrudu? or satruvu ? We are to be careful
Sree krishnudu arjununi to ecchati nundi raka Ani prasninchi, sutodhanudini eppudu vacchiteevu Ani adagadam lo aantaryam emiti.
Excellent
నీ వంశో న్నతిని కోరు భీముడు అని ఆలపించారు , భీష్ముడు అని సరిచేసుకొగలరు.
చెవుల్లో అమృతం. అయితే మన పౌరాణిక చిత్రాల్లో గంధర్వ గాయకుడు ఘంటసాల వారు భావగర్భితంగా పాడిన పద్యాలతో ఈ వీడియోని (ఆడియో వరకు) పరిపుష్టం చెయ్యగలరు.
నిడివి 0.12 సెకండ్స్ వద్ద అద్భుతమైన అని మాట్లాడిన మాటలో దు కింద భ ఒత్తు వినపడలేదు. క్షమించండి. సవరించుకోండి🙏🙏🙏🙏🙏
Sir meeru ganam chesina padyalu chala bagunnay sir ఈ పద్యాలన్నీ కూడా సీడీ రూపంలో మాకు దొరికే అవకాశం ఉందా
అవును... "పద్య మంజూష" పేరుతో ఎం.పి.త్రి సి.డి. ఉంది
Kadasina yapadal kathaluga thoda
cheppuchun gadipina venkateswaruni
వంశోన్నతి గోరు భీముడు? Please check. We needs to correct.
అందరిన్ గైకొనెన్ గురునృపాలుడు కాదని కరునృపాలుడు సరైనది అనుకుంటా.
కురునృపాలుడు అని సరిచేసుకోండి
ధన్యవాదాలు సార్
At 7.18 - మీ వంశోన్నతి గోరు భీష్ముడు ను - భీముడు కాదు. గమించగలరు.
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ... దోషానికి చింతిస్తూ... గుర్తించి తెలిపిన మీకు ధన్యవాదాలు 🙏
దుర్యోధనునితో కృష్ణపరమాత్మ పలికిన పద్యంలో తప్పు దొర్లింది. నీ వంశోన్నతినికోరు "భీష్ముడును," బదులు "భీముడును" అని పాడారు.హరిచేసుకోగలరు.
సరిచేసుకో గలరు కు బదులు హరిచేసుకోండి అని ఆటో స్పెల్ల్లింగ్ తప్పు గా మారింది.
అద్భుతః