ఒకే రోజు పట్టుబడ్డ ముగ్గురు అవినీతి చేపలు...
Вставка
- Опубліковано 20 тра 2024
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కరరావు స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ వద్ద 7000 ఏడు వేల రూపా యలు లంచం తీసుకుం టూఈరోజు అడ్డంగా పట్టుబడ్డాడు..