CPI MLA Kunamneni Sambashiva Rao Speech About Power Scam | Jagadish reddy | Revanth | Budget Session

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 11

  • @saipriyasweety2121
    @saipriyasweety2121 2 місяці тому +5

    Tq sir from 23000 Artisans

  • @gajjelamuthyam7348
    @gajjelamuthyam7348 2 місяці тому +6

    Good speech Sir

  • @bayazeedshaik3836
    @bayazeedshaik3836 2 місяці тому +2

    Very good speech sir🎉

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 місяці тому +1

    Super spche

  • @ayubmohammad5216
    @ayubmohammad5216 2 місяці тому +3

    Kothagudem MLA GARU KTPS power plants gurinchi assembly lo matladina
    dhuku MLA GARIKI DHANYAWADALU

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 місяці тому

    సింగరేణిలో ఒకప్పుడు లక్ష 16 వేల మంది ఇప్పుడు దాదాపుగా 40 వేల లోపు కానీ సింగరేణి క్వార్టర్స్ లు అన్ని డివిజన్లో కలిసి 70 వేల పైన కాబట్టి ఎన్నో కార్మిక కుటుంబాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు లేక రోడ్డున పడుతున్నారు కాబట్టి రిటైర్మెంట్ అయ్యే కార్మికుడికి అదే క్వార్టర్లు ఎంతో కొంత ధర నిర్ణయించి ఇస్తే ఆ కార్మికుడు అవి క్వార్టర్ల నుండి బయటకు వెళ్లకుండా కనీసం నీడ కల్పించినట్లు అవుతది ఇక మరి ఎన్నో కోటర్స్ లు అన్యాక్రాంతం అవుతూ బయట వాళ్ళు ఆక్రమించుకున్నారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పోలీసులతో పాటు అందరూ కూడా మరి కంపెనీకి సేవ చేసిన కార్మికుడికి రిటైర్మెంట్ సమయంలో అతను ఉండే క్వార్టర్ ను సొంతం ఆ కార్మిక కుటుంబానికి కూడా నీడ కనిపించిన వాళ్లు అవుతారు

  • @manigakoteswararao3176
    @manigakoteswararao3176 2 місяці тому

    🚩🚩🚩🚩

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 2 місяці тому

    🎉🎉kunam nenu garuki...

  • @RAMKUMAR-ky6tv
    @RAMKUMAR-ky6tv 2 місяці тому +2

    Na vote waste Avaledu

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 місяці тому +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 6:04