ముస్లిం యువకుడు సయ్యద్ అరీఫ్ కుటుంబానికి అండగా ఆమంచి

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #Chirala #Amanchi
    06/08/2024 న రాత్రి ఈపురుపాలెంలో సయ్యద్ అరీఫ్ అనే యువకుడు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణ హత్యకు పాల్పడారు. సయ్యద్ ఆరిఫ్ చనిపోయి రోజైన హంతకులను పట్టుకోకపోవడంతో కుటుంబ సభ్యులు చీరాల గడియార స్థంభం సెంటర్లో న్యాయం కోసం ధర్నా చేశారు.
    హంతకులను అరెస్ట్ చేయాలనీ సయ్యద్ ఆరిఫ్ కుటుంబ సభ్యులు మరియు ముస్లీమ్ యువకులు, చీరాల నియోజకవర్గం ప్రజానీకం చేస్తున్న ధర్నా కు మద్దతుగా విచ్చేసి ధర్నా లో తాను సైతం పాల్గొని ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలనీ ఆమంచి గారు డిమాండ్ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడారు మరియు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఆమంచి గారు డిమాండ్ చేశారు.
    అనంతరం ఆమంచి కృష్ణ మోహన్ గారు వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయాన్ని అందేలా చేస్తానని వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

КОМЕНТАРІ • 2

  • @Maneshgopiarora
    @Maneshgopiarora Місяць тому

    కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్👏🏻

  • @trivenimunnangi5800
    @trivenimunnangi5800 Місяць тому

    Ok sir