*ఆర్టిస్ట్రీ-బ్రాండెడ్ జ్యువలరీ షో మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఖమ్మం

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ఆర్టిస్ట్రీ-బ్రాండెడ్ జ్యువలరీ షో మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఖమ్మం 27 to 30
    మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఖమ్మం షోరూంలో ప్రవేశపెడుతుంది "ఆర్టిస్ట్రీ" బ్రాండెడ్ జ్యువలరీ షో" ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ, ఈ షో యొక్క సందేశం EXPERIENCE WEARABLE ART ని బలపరుస్తాయి.ఈ ఆర్టిస్ట్రీ షోని ముఖ్య అతిధులు 1.డా.రాధికా రాణి చర్మవ్యాధి నిపునురాలు, 2.డా.వాసవి గైనకాలజిస్ట్, 3.గెల్లా కృష్ణ వేణి ఆర్యవైశ్య సంగమం మహిళా ఉప అద్యక్షురాలు 4.మాలతి నాయుడు సింగర్ గరిచే, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్ స్టోర్ హెడ్: విష్ణు మోహన్ & ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. మరియు _: 13 దేశాలలో, 350 షోరూములతో, బలమైన రిటైల్ నెట్వర్క్ విస్తరించి, ప్రపంచ వ్యాప్తంగా ఆరవ అతి పెద్ద జ్యువెలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ UAEలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో 'నువ' పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు. ప్రఖ్యాత భారత సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ 'నువ' కలెక్షన్ను ఆవిష్కరించారు. కాలాతీత గాంభీర్యానికి పేరు గాంచి, 'నువ' సేకరణకు ప్రతిబింబంగా నిలిచే కరీనా, ఈ సేకరణల ప్రారంభానికి అంబాసిడర్గా పరిపూర్ణత చేకూర్చారు. ఇకపై భారతదేశంలోని అన్ని షోరూముల్లో 'నువ' సేకరణ అందుబాటులో ఉన్నాయి.ఈ అవకాశాన్ని KHAMMAM నగర మరియు పరిసరప్రాంత మహిళలు సాధ్వినియోగం చేసుకోగలరు.#pubilctalk #politics #khammam #telangana #anticorruptionmedia #

КОМЕНТАРІ •