తటస్థలైన శ్రీనివాసరావు గారు సూచించినట్లుగా పట్టాభిలాంటి. ప్రొద్దుటూరు ప్రవీణ్ రెడ్డి. అలాంటి టిడిపిలో ఉండి ఎన్నో కేసులు ఆర్థిక విధానం సాలు ఎదుర్కొన్న వాళ్ళు . బిజెపి జనసేనకు సీట్లు ఇవ్వటానికి , ఐదు సంవత్సరాల నుంచి ఇన్చార్జిలుగా ఉండి ప్రజల్లో ఉండి కూడా. అధినేత సూచన మేరకు వాళ్లు కూడా టిడిపి అనుకోని గెలిపించండి అన్న అధినేత సూచన మేరకు కష్టపడి దగ్గరుండి గెలిపించారు. నాలుగు లక్షల మాత్రమే సభ్యత్వం ఉన్న జనసేన ను ఓటింగ్ ఉన్న బిజెపిని అంతకుముందు వాళ్ళ ఏలియన్స్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డిపాజిట్ రాకపోయినప్పటికీ కూడా. బిజెపి కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. 10 గవర్నర్ పదవుల్లో ఒకటి కూడా టిడిపికి ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు గారు వైసిపి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిన . ఈవో నంబర్వన్ పై దొంగ ఓట్లపై కలిసి వచ్చిన తటస్థులకు మరియు టిడిపిలో సీట్లు త్యాగం చేసిన అక్రమ కేసులు ఎదుర్కొని కూడా పార్టీలో నిలబడిన వాళ్లకు ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి పరిరక్షణ సమితిలో భాగమైన వాళ్లకు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగమైన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది టిడిపి తో పాటు. కూటమిలో పదవులు సీట్లు పొందారు కాబట్టి ఆ విధమైన సూచన టిడిపి అధినేతకిచ్చి. బిజెపి జనసేన కూడా మరియు తమకు సీట్లు త్యాగం చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి అధినేత కు సూచిస్తే ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్న. అందుకని నామినేటెడ్ పదవులు విషయంలో టిడిపి అధినేత త్యాగం చేసిన టిడిపి కార్యకర్తలను మరియు పోరాటంలో కలిసి వచ్చిన తటస్థులకు feedback ga నేను సూచిస్తున్నా. .
Jai jai TDP leaders
Jai JSP leader
TTD POST BJP VALLAKI ISTHE BEST
Tdp ahvirbhamnundhi vanna samanyakaryakarthlu all niyojakavargallo vunnaru variki sariyaina gowravam dhakkadamledhu manavi mkr eluru TDP
తటస్థలైన శ్రీనివాసరావు గారు సూచించినట్లుగా పట్టాభిలాంటి. ప్రొద్దుటూరు ప్రవీణ్ రెడ్డి. అలాంటి టిడిపిలో ఉండి ఎన్నో కేసులు ఆర్థిక విధానం సాలు ఎదుర్కొన్న వాళ్ళు .
బిజెపి జనసేనకు సీట్లు ఇవ్వటానికి , ఐదు సంవత్సరాల నుంచి ఇన్చార్జిలుగా ఉండి ప్రజల్లో ఉండి కూడా.
అధినేత సూచన మేరకు వాళ్లు కూడా టిడిపి అనుకోని గెలిపించండి అన్న అధినేత సూచన మేరకు కష్టపడి దగ్గరుండి గెలిపించారు. నాలుగు లక్షల మాత్రమే సభ్యత్వం ఉన్న జనసేన ను ఓటింగ్ ఉన్న బిజెపిని అంతకుముందు వాళ్ళ ఏలియన్స్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డిపాజిట్ రాకపోయినప్పటికీ కూడా.
బిజెపి కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. 10 గవర్నర్ పదవుల్లో ఒకటి కూడా టిడిపికి ఇవ్వలేదు.
అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు గారు వైసిపి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిన .
ఈవో నంబర్వన్ పై దొంగ ఓట్లపై కలిసి వచ్చిన తటస్థులకు మరియు టిడిపిలో సీట్లు త్యాగం చేసిన అక్రమ కేసులు ఎదుర్కొని కూడా పార్టీలో నిలబడిన వాళ్లకు ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
అమరావతి పరిరక్షణ సమితిలో భాగమైన వాళ్లకు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగమైన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది టిడిపి తో పాటు.
కూటమిలో పదవులు సీట్లు పొందారు కాబట్టి ఆ విధమైన సూచన టిడిపి అధినేతకిచ్చి.
బిజెపి జనసేన కూడా మరియు తమకు సీట్లు త్యాగం చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి అధినేత కు సూచిస్తే ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్న.
అందుకని నామినేటెడ్ పదవులు విషయంలో టిడిపి అధినేత త్యాగం చేసిన టిడిపి కార్యకర్తలను మరియు పోరాటంలో కలిసి వచ్చిన తటస్థులకు feedback ga నేను సూచిస్తున్నా.
.
టీటీడీ బీజేపీకి ఎంత మొత్తం గుజరాత్ దేవలెప్ అవుతుంది సార్
Jandanimosi ae projanam acimchakunda party vijyani ankithameyvarurnna sir variki kutumbalu vunnavi eluru TDP mkr's