ఈ తెలకపల్లి గానికి ఆంధ్రా జనం కర్రు కాల్చి వాత పెట్టినా.. వాడు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ సమాజం ఏ మాత్రం అంగీకరించలేని పసలేని చెత్త వాదనలు చేస్తాడు...
మీరు సమాజం ప్రస్తుత జన జీవనం అర్థం చేసుకోలేకపోవడమే వామపక్షపార్టీలు ప్రజలకు దూరం అవుతున్నారు.మోడీ తో కూటమిలో చేరటం వల్లనే మీరు టీడీపీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.ఫలితాలు వచ్చేదాకా జగన్ నే మోసారు నెత్తిమీద పెట్టుకుని.మోడీ ఫ్యాక్టర్ వదలి మీరు ఆలోచించలేకపోతున్నారు.
@@vlnraokondamudi2249 అగ్రాకుల భూస్వామ్య పెత్తందారీ కలాలు ప్రాంతీయ పార్టీలు పెట్టడంతో! వామపక్ష పార్టీల్లోని ఆయా కులాల నాయకత్వం కుల పిచ్చితో ఆ పార్టీల్లోకి వెళ్లడం ఒక కారణమైతే, 80/. భూమి,ఆ 4 కులాల చేతుల్లోనే వుండటంతో వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు అనివార్యంగా వారిపై 80'/.ఆధారపడి వుండడం మూలంగా తప్పని సరి పరిస్థితుల్లో వారివెంట వెళ్లక తప్పని పరిస్థితి.. 1990 తర్వాత ప్రపంచబ్యాంకు కు దేశాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి దోచుకునే విధానాలు తెచ్చి , పారిశ్రామిక రంగంలోకి ఎంటర్ అయిన ఆ4 కూలాలే (ఏపీ లో) పట్టనప్రాంత కార్మిక వర్గాల్ని కులాల ప్రాతిపదికగా చీల్చి,వారిలో ఆయా పార్టీల భావజాలాన్ని నింపి వామపక్ష కార్మిక సంఘాల్ని బలహీన పరచి, 54 కార్మిక చట్టాలను రద్దుచేయి ంచి, కార్మికుల శ్రమను దిచేస్తుో,న్నారు.. అలా దోచిన సొమ్ముతో వందలకోట్లు వెదజల్లి M L A, M p lu అవుతున్నారు.. ఓటు అడగటానికి ప్రజల్లోకి వచ్చి ధారికార్చులకు పదో,పరకో సహాయం అడిగి ఎన్నికల్లో పాల్గొనే వామపక్షాలు, ఓట్లు కొనకూడదనే నిజాయితీగా నిలబడి విడిపోతున్నారు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి.. ఈ చరిత్ర తెలియని, తెలుసుకునే ప్రయత్నమే చేయనివారు మీలానే పొరబడి విమర్శ చేస్తున్నారు... మీతప్పెఎంలేదు... మేధావులు, ఉద్యోగస్థులే పెత్తందార్లు ఊడిగం చేస్తుంటే సామాన్య ప్రజలు వారిని చీసి నడుస్తున్నారు... ఒక్కటి మాత్రం నిజం... దోపిడీ తీవ్ర తరమవ్వక తప్పదు, కార్మిక వర్గం తిరగబడక తప్పదు... దేశాన్ని ఇప్పటికే 160 లక్షల కోట్లకు తాకట్టు పెట్టారు మన పాలకులు,సంపదనంతా 700 మందిదగ్గరే పొగుపడ్డది.. 100 కోట్ల భారతీయుల దగ్గర ఎంత ఆస్తి వున్నది .. అంతా ఆస్తి కేవలం 10 మంది వ్యక్తుల వద్ద వుందన్న సత్యం ప్రజలే గ్రహించే రోజు , వారికి ఘోరీ కట్టే రోజు దగ్గరలోనే ఉంది... చూద్దాం...
Ravi గారిని 10టీవీ అవమాణించింది.. థిస్ ఇస్ టూ బ్యాడ్..
నేను కమ్యూనిస్టు పార్టీ నాయకుడు విశ్లేషకుడు ఎలా అవుతాడు ఓ పార్టీ భావజాలం వ్యక్తి ఆ పార్టీకి మాత్రమే సంబంధమున్న వ్యక్తి
వామపక్ష భావజాలంతో వున్న మేధావులు 10టీవీ ప్రోగ్రామ్స్ కో రాకుంటే మంచిది...
I am looking for him
ఈ తెలకపల్లి గానికి ఆంధ్రా జనం కర్రు కాల్చి వాత పెట్టినా.. వాడు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ సమాజం ఏ మాత్రం అంగీకరించలేని పసలేని చెత్త వాదనలు చేస్తాడు...
ఓట్లు వేసిన వారు అన్ని ఆలోచించి చేస్తారు కదా
He starts now if ycp government he speaks less
వీడు బిజెపి పై ఏడవడం మొదలు పెట్టారు 😅😅
Orei ne gabarentira.
To ask the questions,who is going to come in power in 2029.
మీరు సమాజం ప్రస్తుత జన జీవనం అర్థం చేసుకోలేకపోవడమే వామపక్షపార్టీలు ప్రజలకు దూరం అవుతున్నారు.మోడీ తో కూటమిలో చేరటం వల్లనే మీరు టీడీపీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.ఫలితాలు వచ్చేదాకా జగన్ నే మోసారు నెత్తిమీద పెట్టుకుని.మోడీ ఫ్యాక్టర్ వదలి మీరు ఆలోచించలేకపోతున్నారు.
@@vlnraokondamudi2249 అగ్రాకుల భూస్వామ్య పెత్తందారీ కలాలు ప్రాంతీయ పార్టీలు పెట్టడంతో! వామపక్ష పార్టీల్లోని ఆయా కులాల నాయకత్వం కుల పిచ్చితో ఆ పార్టీల్లోకి వెళ్లడం ఒక కారణమైతే, 80/. భూమి,ఆ 4 కులాల చేతుల్లోనే వుండటంతో వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు అనివార్యంగా వారిపై 80'/.ఆధారపడి వుండడం మూలంగా తప్పని సరి పరిస్థితుల్లో వారివెంట వెళ్లక తప్పని పరిస్థితి.. 1990 తర్వాత ప్రపంచబ్యాంకు కు దేశాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి దోచుకునే విధానాలు తెచ్చి , పారిశ్రామిక రంగంలోకి ఎంటర్ అయిన ఆ4 కూలాలే (ఏపీ లో) పట్టనప్రాంత కార్మిక వర్గాల్ని కులాల ప్రాతిపదికగా చీల్చి,వారిలో ఆయా పార్టీల భావజాలాన్ని నింపి వామపక్ష కార్మిక సంఘాల్ని బలహీన పరచి, 54 కార్మిక చట్టాలను రద్దుచేయి ంచి, కార్మికుల శ్రమను దిచేస్తుో,న్నారు.. అలా దోచిన సొమ్ముతో వందలకోట్లు వెదజల్లి M L A, M p lu అవుతున్నారు.. ఓటు అడగటానికి ప్రజల్లోకి వచ్చి ధారికార్చులకు పదో,పరకో సహాయం అడిగి ఎన్నికల్లో పాల్గొనే వామపక్షాలు, ఓట్లు కొనకూడదనే నిజాయితీగా నిలబడి విడిపోతున్నారు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి.. ఈ చరిత్ర తెలియని, తెలుసుకునే ప్రయత్నమే చేయనివారు మీలానే పొరబడి విమర్శ చేస్తున్నారు... మీతప్పెఎంలేదు... మేధావులు, ఉద్యోగస్థులే పెత్తందార్లు ఊడిగం చేస్తుంటే సామాన్య ప్రజలు వారిని చీసి నడుస్తున్నారు... ఒక్కటి మాత్రం నిజం... దోపిడీ తీవ్ర తరమవ్వక తప్పదు, కార్మిక వర్గం తిరగబడక తప్పదు... దేశాన్ని ఇప్పటికే 160 లక్షల కోట్లకు తాకట్టు పెట్టారు మన పాలకులు,సంపదనంతా 700 మందిదగ్గరే పొగుపడ్డది.. 100 కోట్ల భారతీయుల దగ్గర ఎంత ఆస్తి వున్నది .. అంతా ఆస్తి కేవలం 10 మంది వ్యక్తుల వద్ద వుందన్న సత్యం ప్రజలే గ్రహించే రోజు , వారికి ఘోరీ కట్టే రోజు దగ్గరలోనే ఉంది... చూద్దాం...
బకరా గాడు
Ee musali methavulu poyi. New generation medhavulu ravali.. social media baffo s
Half ticket gallu