రాజధాని నిర్మాణం కోసం తన ఫించని మంత్రి గారికి వితరణ చేసిన

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ధర్మవరం పట్టణానికి చెందిన బెల్లా నారాయణమ్మ ఈరోజు ఉదయం 7 వేల రూపాయల పెన్షన్ అందుకున్నారు. తన పెన్షన్ మొత్తాన్ని ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ప్రకటించారు. పెన్షన్ డబ్బులను.. రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన నారాయణమ్మను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
    #latestnews #news #tv #bjp

КОМЕНТАРІ •