Kandula Ramesh Analysis on R5 Zone Case to be Heard by Different Bench of Supreme Court | TOne News
Вставка
- Опубліковано 14 тра 2023
- Kandula Ramesh Analysis on R5 Zone Case to be Heard by Different Bench of Supreme Court | TOne News
#kandularameshanalysis #supremecourt #r5zone
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
అమరావతికి వెన్నుపోటు పొడిచిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కృష్ణ గుంటూర్ జిల్లాల్లో డిపాజిట్లు దక్కవు కాబట్టి.. ఆ ప్రాంతంలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ లకి, కార్యకర్తలకు పేదల ముసుగు తొడిగి స్థలాలు ఇచ్చి కొత్తగా లక్ష ఓట్లు సృష్టించి దొడ్డి దారిన గెలవడానికి సైకో సీఎం వేసిన క్రిమినల్ స్కెచ్ 😎
సుప్రీం ధర్మాసనం స్టే ఇవ్వకుంటే వైఎస్ఆర్సిపి బ్రహ్మాండంగా ఆర్ 5 జోనులో 18వ తేదీ స్థలాలు పంచ్ వేసిన తరువాత రైతులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇస్తే అప్పుడు ఇతరులు ఆక్రమించుకున్న స్థలాలు న్యాయ స్థానం ఖాళీ చేయించగలదా. ఎవరైనా కడుపు మండి మాట్లాడితే కోర్టు దిక్కారం అంటారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని కోసం బ్రతుకు తెరువు కలిపి ంచే పొలాలను త్యాగం చేసిన మహనీయులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా సార్
Jai Amaravati n jai Ap you are clear sir
Excellent Clarification given to the citizens of India Sir. Raithulaku Nyaayam jaruguthundi Sir idhi devudi script. CJI Garu Excellent Decision Raithulaku Nyaayam jarigedi 100 💯👌👍🙏
మీరు నిజమైన కొత్త కోణం ఆవిష్కరించారు రమేష్ గారు
Jai Amaravati
దీనెమ్మ కోర్టులు... ఇండియా ఇంక బాగుపడదు....
Great sir
❤❤దేశంలో ,రాష్ట్రంలో ,ప్రస్తుతం ఆటవిక పాలన జరుగుతోంది , శ్రీనివాస్ గారూ ,
అడవిలో సింహం జింకనో ,దున్నపోతునో వేటాడి సగం మాసం తిని వదిలేస్తే ,మిగతా మాంసం తినడానికి పక్కనే తోడేళ్ళు రడీగా ఉంటయ్ , ఆతోడేళ్ళు తినివదిలేయంగా వదిలేసిన ఎముకలకు అంటుకుని ఉన్నవాటిని తినడానికి గుంటనక్కలు సిద్దంగా ఉంటయ్ , ఇప్పుడు మన రాష్ట్రంలో ,దేశంలో అదేజరుగుతోంది,
ప్రస్తుతం " మోడీ " చేతిలో అధికారం ఉన్నది ఆ అధికారాలను అక్రమంగా వాడుతున్నాడు కాబట్టి " సింహం" అనుకుందాం , ఆ సింహం వదిలేసిన వాటిని తినడానికి మన జగన్ , కేసీఆర్, యడ్యూరప్ప ,లాంటి వాళ్లు ఉంటారు , వీళ్ళు తిని వదిలేసిన వాటిని తినడానికి గుంటనక్కలు ఉంటయ్ గదా ,ఆ స్ధానంలో ఇప్పుడు మీరు చెప్పిన ఊసరవెల్లి, ఎలకలపల్లి , ప్రొఫెసర్ నాగేశ్వర్ , చలసాని , IYR కృష్ణారావు , జయప్రకాశ్ నారాయణ్, జివిల్ , వీర్రాజు , లాంటి నక్కలు ఉంటయ్ , మొత్తం నాకేసి ఎముకలు బయటపడేవరకు వదలరు , ఆతరువాత " అయ్యో ఇలా అనుకున్నాం ,అలా అనుకున్నాం , అని ,చివరకు ఎన్నుకున్న ప్రజలపై నెట్టేసి ,
తిన్న సొమ్ముతో " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటూ ఉంటార్లేండి,
ప్రస్తుతం అమరావతిని అదానీకి కట్టబెట్టడానికి జగన్ ని వదిలారు ,50 వేల మంది పేదలకు పంచేకార్యక్రమం , ఈ వేటలో ఒక " ఏనుగును " వేటాడినట్లే ,
ఈ పంచుడు వేడుక కార్యక్రమం దిగ్విజంగా సాగితే ఇక 30 వేల ఎకరాలు అదానీకి , అంబానీ పేరున ఢిల్లీ పెద్దలు బొక్కేయబోతున్నారు , 32 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు " బొచ్చ " పట్టుకుని దేశం మీద పడబోతున్మారు , ఈ చంద్రబాబు భారత ప్రజాస్వామ్యం నమ్ముకుని వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాళ్ళ గొంతు కోసేసినట్లైంది , భారత ప్రజాస్వామ్యం లో ఇలాంటి గుంటనక్కలను చంద్రబాబు ముందే ఊహించి ఉండాల్సింది , సమయం మించి పోయింది , ఏనుగును కొట్టడం ఎంతో దూరంలేదు , మేధావి నక్కలన్నీ ఇప్పుడు వంత పాడే కార్యక్రమం లో ఉన్నయ్ , తెలివిగలిగి , ఓపిక ఉండి, సత్తా ఉన్నవాళ్ళు దేశం వదలి వెళ్ళడం సుఖం ,
ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ మేధావి ,సింహాలు , తోడేళ్ళు , నక్కలను ,ఓపికున్నంత వరకు తప్పించుకుని ఏదో ఒకరోజు తలవంచక తప్పదు , ఒకసారి ప్రజాస్వామ్యం లో ఈతరహా మార్పు వచ్చిన తరువాత అదిమారలా మారడం భారత ప్రజాస్వామ్య ,ఎలక్షన్ ,చరిత్రలో జరగలా ,
ఎలక్షన్ లో 10 రూపాయలు పంచడం నుండి , ఇవ్వాళ 10 వేలు పంచేవరకు మనం అభివృద్ధి చెందాం, ఈ ఆటవిక పరిపాలన అభివృద్ధి చెందిన దేశాలకు తెలిసినా పట్టించికోరు , ఎందుకంటే భారతదేశం నాశనం అయితే వారికి లాభమే , అతి తక్కువ కూలికి భారత ప్రజలు దొరుకుతారు , కాబట్టి భారతదేశం నాశనం అవ్వడమే వారికి కావాలి , ఆపనిని మన ప్రధాని " మోడీ " దిగ్విజయంగా అమలు చేస్తున్నాడు ,భారతదేశంలో ప్రజాస్వామ్యం **చచ్చిపోయి** అయిదేళ్ళు దాటింది , 2019 ఎలక్షన్ కి ముందే మన ప్రజాస్వామ్యం చచ్చి పోయింది, ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజాస్వామ్య హంతక కూలీ , అలా చాలా మంది కూలీలు నియమించబడ్డారు , వారిలో ఈ ఉండవల్లి ఒకడు మాత్రమే .
Yes
అవును ఇదంతా యదార్థం ఎలాంటి సందేహం లేదు
Vaadu enni veshaalu vesinaa adi jaragadu...
Sir IN Amaravathi R 3 zone is alloted for construction of Titco houses free houses to poor people.Leaving this area ysrcp govt purchase land from R5 zone, which is ment for Industrial development by paying huge amount to CRDA. The commissioner CRDA has intentionally deviated the MASTER PLAN. This is BAD. Mr Jagan cruel mind in this case is bad.
Remarkable Analysis Sir🙏🙏👍
ఆ భూములు ప్రభుత్వ సొమ్ము కాదు
స్టే ఇవ్వక పోవటం రైతులకు అన్యాయం ఎమ్ కోర్టులండీ ఆక్కడ పట్టాల పంపిణీ జరిగ్గి పోయిన తర్వాత ఎమ్ చేస్తారు
They will cancel the pattas bro
అమరావతి కేసు తేలకుండా ఇలా ఎందుకు చేస్తారు?
Ore jagan uuu papam raaa..... Guntur and Krishna district lo chala government land undi Adi vadilesii.....okka Ituka kuda veyyani Amaravati ni nasanam cheyyodu raa.....neko 🙏 vallu kuda neku vote vesi Gelipinchinavalle....
Sadist ku avi eami pattavu
@@nayanachary1527 Ore mee Kammaravti lo pedalu undakudadu entraa
Sakshi paperlo anni abaddla ratalu rasukuntaru anduloanni abaddale paper e donga paper
Mari ye rytulu courtki povalandi usergaru.
Pulakeshi ki thappadu garvabhangam
AP prajalaraokkasari alochinchendi29000raithuluFreegalandicharu Evvaraina EvvagalaraRaithulaku drohamcheyadamthappukada
ఎవరు బయటి వ్యక్తులు? మిస్టర్ అశ్విని దత్ గురించా మీరు మాట్లాడుతున్నారు? అలాగే జి వి రెడ్డి మరియు ఉండవల్లి అరుణ్ కుమార్ డిబేట్ గురించీ కూడ దయచేసి వివరంగా చెప్పండి. Thanks in advance
Sent bhumi lo eami eami kadatharu
Writings on R 5 zone by Sakshi are 100% wrong and self dabba
రైతులను ఇంకా భ్రమలో ముంచబాకండి.. వారందరికీ పట్టాలు ఇప్పించండి... కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు నిజాయితీగా ప్రభుత్వం తో చర్చించండి... రైతులు గట్టిగ కోరుకుంటే ప్రభుత్వం దిగి వస్తుంది... రియల్ ఎస్టేట్ వాళ్ళని దూరం పెట్టండి.. ఏ పార్టీని దగ్గరికి రానివ్వకుండా చుడండి... ఇది ఎలక్షన్ టైమ్ మీ డిమాండ్స్ పరిష్కారం తప్పకుండ జరుగుతుంది
Contempt of court sumato case filed immediately elaurkonte etla enno case odipoina govt go's cancel cheppina case dikkarinchina contempt of court sumato case filed immediately cs ias court mundu nilabettali A1kaidi criminal dustalochana chetaniki veelulekunda court digbandam cheyali rit of mandamus adikarana act ullngicharani president suggest cheyavachu
Vanpik, Lepakshi, vijag Saraswathi power కి సoభoదిoచిన భూముల విషయoలో బాబు చేతకాని తనo అగుపడటoలేదా 5 స o పవర్ లొ వుoడి
రాజధానిని అమరావతినుండి కదల్చరాదని ఏ.పి.హైకోర్టునుండి "స్టే"
ఉత్తర్వలు పొందినరైతులు ఆప్రాంతం లో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వకూడ దనిమళ్ళీ"హైకోర్ట్"కుపోవడం నైతికమా?.సుప్రీం కోర్ట్ కూడా పేదలకు
ఇంటిపట్టాలు ఇవ్వరాదని "స్టే" ఇవ్వలేదుకదా!. మరి ప్రభుత్వం
పేదలకు ఇంటిపట్టాలు ఇస్తే "చట్టవిరుధ్ధంకాదు "కదా!"సామాజిక సమతుల్యం" అనేపదం ఏరాజధానికీ
పాటించరు.ఇపుడుకొత్తగాఅమరావతి
లో ఈ పదం వాడటం "ఇతరులను
ఆవమానించడమే". ఇతర కులస్థులో,
ఇతర వృత్తులవారో ఇక్కడ నివశించ
కూడదా ?.
Nothing will stop the distribution because CBN was mislead by his advisors. CBN is a zero without PK.
Vadamma.editor.yammapukudenga.😅😅
Denikaina ryrulu ready
Sir don't the gentlemen who placed this case before another different bench know this fact that there is already another connected matter pending before a different bench?
We have to understand the case admission procedures first..
Aa bumulanni thirigi jagananna kottestharu,yendukante amaravathi lo jagananna ki bumulu levu kada...
Best comedy show kaan dula
Where are our Kamma judges. Our kamma judges are not helping us.. TDP ryothulu is nothing but TDP/kamma realtors. poor farmers have appointed costly lawyers mukul rosthigi and harish salve etc,, Rs5 lakhs per hour. poor farmers
అవునా? చాలా బాగా చెప్పారు, కానీ మీ తెలివి తెల్లారినట్లే ఉంది.
మీరు ఎలాగా tdp analyst వరు కూడా tdp రైతులు sir