Puri Jagannath Rath Yatra : ఏటా దేవుడికి జ్వరం వస్తుంది, నయం అయ్యే వరకూ దర్శనాలుండవు, ఎందుకు?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ప్రతి సంవత్సరం పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. అన్నీ జ్వరం తగ్గాకే. ఈ ఏడాది కూడా పూరీలో ఉన్న జగన్నాథుడుకీ ఆయన అన్న బలరాముడికీ, చెల్లెలు సుభద్రకీ జ్వరం వచ్చింది. అందుకే ఈసారి కూడా రథయాత్రకు ముందు ఈ గుడిలో 15 రోజులు దర్శనాలు నిలిపేశారు. ఈ ఆలయానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
    #Puri #RathaYatra2023 #Jagannatha #JagannathRathYatra
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 259