ఒరేయ్ ఎర్రి పుష్పం నువ్వు అల్లం పెళ్లి కి వెళ్ళు లేదా కటారివారి పాలెం ఊరికి వెళ్ళు ఒకటి తెలంగాణలో ఉంటుంది ఒకటి ఆంధ్రాలో ఉంటుంది అక్కడికి వెళ్లి చూసి మాట్లాడు
పక్కనేవున్న కల్వరి టెంపుల్ లో జరిగే బాగోతం కనబడదు, నూనెతో ఫ్రార్దన తో ఎలాంటి రోగమైనా మటుమాయం. నూనె, కర్చిఫ్ వామ్మో అదో మాంత్రికశాల. కానీ మన గ్రేట్ సెక్యూలర్ మీడియాలకు స్వాములు మాత్రమే కనబడును. ప్రతి పాస్టరు మనిషి కాదు.
నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మనది హిందూమతం కాదు హిందూ ధర్మం అది మొదటిగా తెలుసుకో సమానత్వం ఉన్నది ఇక్కడ సమానత్వం పోతుంది అంటే ఆహార వ్యవహారాలలో నే సమానత్వం పోతుంది ఇది మీరు గమనించండి
మంచిని కోరు కోవడంలో తప్పు లేదు మిత్రమా.ఆ డిబేట్ ఆయన పెట్ట లేకుంటే, అలాంటి మంచి విలేఖర్లు,మంచి ఎడిటర్ల డిబేట్ మీరు ప్రయత్నిచి ఏర్పాటు చేయవలసిందిగా విన్నపం.
సార్ , ఈ చర్చ వలన గుడ్డిగా గురువులని నమ్మి మోసపోతున్న భక్తులను నేనే దేవుణ్ణి అని నమ్మించి మంత్రాల విద్య ఆకర్షణ తో నష్టాలకు గురౌతున్నారు.. ఈ చర్చ చాల ఉపయోగకరం, సనాతన ధర్మం రక్షిస్తుంది.. భక్తులకు. అద్దం చూపినట్లు తనతప్పులు తెలుసుకునేలా చేస్తుంది..ABN ఆంధ్రజ్యోతి కి అభినందనలు
ఈ కార్యక్రమంలో కి పాపం డైరెక్టర్ శంకరన్న ఎందుకొచ్చిండే...?. పాముకు చెవులు వుండవన్న విషయం కూడాతెలీకా.... సంగీతానికి నాట్యం చేస్తాయని చెప్పీ ఇరుక్కు పోయాడు . ఇంకా.. డిబేట్ లోని విషయాన్ని ఏకీభవించను . విభేదించను. అంటున్నాడు.. అలాంటప్పుడు.. డిబేట్ కి రావడం ఎందుకూ. ?..
ప్రజలలో ముఖ్యం గా తేలికగా బ్రతకాలి, కష్ట పడకుండా ఎక్కువ ఫలితం రావాలి అనుకొంటూ.. స్వాముల పాద ధూళి కోసం ప్రాణాలు కుడా పోగొట్టు కొంటారు. ప్రజలలో లోభత్వం, దురాశ ఉన్నంత కాలం ఈ దొంగ గురువులు వస్తూనే ఉంటారు.👏🤗
మారవలసింది జనం కాదు రాజకీయ నాయకులు,మీడియా ముందు వీళ్ళు మారాలి వీళ్ళను ప్రమోట్ చేసి జనాలమీదకు వదులుతుంది వీళ్ళే.వీళ్ళు కలవడం వల్లే వాళ్లకు ప్రాధాన్యత పెరుగుతుంది.
ఆధ్యాత్మికం బోధించే వారు కి అభరణాలు, ఆస్తులు ఎందుకు, శ్రీ రమణ మహర్షి గారి లాగా ఉండాలి. తేలికగా అమాయక ప్రజల నుంచి డబ్బు వసూలు చేసే వారు.. వ్యాపారం గా నిర్వహించే వారు... ఈ గురువులు అందరినీ ఏరి పారేయండి. మీ ఈ ప్రయత్నం వలన ప్రజలు అందరు కి కనువిప్పు అవుతుంది. హిందూ సమాజానికి ఈ దొంగ గురువుల వలన చాలా గడ్డు పరిస్థితి ఎదురవతుంది. మిమ్మల్ని ఈ మానవాళి ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుంది. 👏🙏🤗
ఇది కాదు ప్రజలకి కావల్సినది, రాజకీయ నాయకుల భాగోతాలు, ఆస్తులు గురించి వాళ్ళని, వాళ్ళ బాధితుల్ని పిలిచి చర్చ పెట్టండి. అప్పుడు ఆటోమాటిక్ గా కార్పొరేట్లు, స్వామీజీ లు బయటపడతారు. అయినా మీకంత సీన్ లేదని అందరికీ తెలుసు.
ABN రాధాకృష్ణగారూ, మీ ఛానల్ ద్వారా ఇంతకాలం మీకార్యక్రమాల మాథ్యమంలో సమాజశ్రేయస్సు, సత్యధర్మ ఆచరణ, మానవసేవ, దీనులకు ఆదరణ స్వాంతన లభింపజేసే కార్యక్రమాల్ని ఏన్నో చేయడం అత్యంత అభినందనీయం! ధన్యవాదాలు. May God Bless You. Dr.A.V.Narayana Sarma
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నా మీ రిపొర్టర్లలో నే చాలా మంది సెటిల్ మెంట్ గాల్లు మోసగాళ్ళు వీల్లు చేసే ఆరాచాకాలకు ఈ రాదా క్రిష్ణా గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సరిదిద్దుకుంటలేరు.
మంచి బాబాలు ఎవరైనా వున్నారా .ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రపంచానికి సహాయాపద్దరా.కరోనాటైంలో ఒక్క బాబా గానీ ఒక్క దేవుడు గానీ ప్రజలను ఆదు కున్నరా .తోటి ప్రజలు తప్ప.దొగతంగా కాకూడ ఒక్క గింజ పుట్టిచ గలరా?
పెద్ద జీయర్ స్వామి దళితులను తన గుళ్లోకి ఆహ్వానించాడు కాల్ ని కట్టించారు అంటున్నారు అందరూ స్వామీజీలు దళితులను ఆహ్వానిస్తే సమాజంలో ఇంకా ఎందుకు అంటరానితనము అలాగే కుల వ్యవస్థ ఉంది
మనుషులు బలహీనమైన స్థితి లో దేనికో ఒక దానికి అలవాటు పడతాడు మొదట తప్పులు చేస్తారు, అవి తాము చేయలేదు అని చెప్పటానికి ఇతరుల మీద నిందలు వేస్తారు కొంత మంది దేవుడు గుడి కి, కొంత మంది బాబాల దగ్గరికి , మరికొంత మంది తాగుడు కి ఇలా ఏదో ఒక రకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఈ బాబాలు, స్వాములు (అందరూ కాదు) వీరి బలహీనతలు వాడుకొని పైకి వస్తారు మనలో మార్పు రావాలి సర్వే జనా సుఖినోభవంతు
శ్రీ రాధా కృష్ణ గారు.. మీకు మా కృజ్ఞతలు 😊 గురువులు తో విసిగి వేసారి పోయారు ప్రజలు. బాగా కడిగి పారేశారు. మీ లాంటి వారు కావాలి ప్రజలకు, ధైర్యముగా నిలదీయ గలరు. అందరూ మోసగాళ్ళు., గురువులకు డబ్బు తో ఏమి పని.. ఆధ్యాత్మికం నేర్పాలి. మీరు ఏమి తగ్గక ఈ కార్యక్రమం ముందుకు నడప గలరు., అమాయక ప్రజలను కాపాడ గలరు. 👏🙏🤗
@@piridisankararao-vu7ylఈ మూడ నమ్మకాలు ఏమిటి 😂😂 తండ్రి చనిపోతే కొడుకు నేను క్రైస్తవ మతంలోకి మారిను తలకొరివి పెట్టను అని వెళ్ళి పోతే మనవడి చేత తలకొరివి పెట్టించారు... క్రైస్తవ మతంలోకి మారితే తండ్రి.. తండ్రి కాడు, తల్లి.. తల్లి కాదు, కొడుకు.. కొడుకు కాడు, కూతురు కూతురు, అన్నదమ్ములు, బంధువులు.. బంధువులు కాకుండాపోతున్నారు... ఇలాంటివి చూస్తుంటే దళితులు మతం మారడానికి కారణం కులవివక్ష , అంటరానితనం... భారతదేశంలో పుట్టిన తోటి హిందువులు కులవివక్ష , అంటరానితనం చూపితే... బయటనుంచి వచ్చిన బ్రిటిష్ వాడు ఈయనే నిజ దేవుడు అని బిస్కెట్ వేసాడు... ఇప్పటికీ ఒక దళితుడు మతం మారుతున్నాడు అంటే పాస్టరు నేరుగా ఇంటికి వెళ్లి వాడి ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు... అదే ఒక ధర్మకర్త గాని ఒక పూజారి గాని నేరుగా ఇంటికి వచ్చి మన సంస్కృతి ఇది అని తెలియజేయడానికి కూడా రారు ఎందుకు...? నాకు తెలిసినంత వట్టికి అందుకే రారు... వీళ్ళకి ఈగో ఎక్కువ... ఈ పోస్ట్ చదివిన వాళ్ళ మనస్సు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే ఈ పోస్టులో కుల వివక్షత , అంటరానితనం అనే పదాలు వాడను కదా అందుకని.
రాధాకృష్ణ గారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్, మీలాంటి కొన్ని మీడియా చానల్స్ ఉంటే మన దేశానికి దరిద్రం సగం వదిలిపోతుంది. మీరు మాట్లాడే విధానం చాలా కరెక్ట్ దొంగ స్వామి భక్తులు వాళ్లకు మీరే కరెక్ట్ సార్
ABN Telugu... మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది, ముందుకు సాగండి. మీ Open debate లో అక్కడ చేరిన వారు చెప్పిన సమాధానాలకి వివరణ. 1 . దత్త పరంపర అన్నారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అగ్నిగుండంలో దూకి ప్రదర్శనలు ఇచ్చారా?!! 2 . నృసింహ సరస్వతి స్వామి సన్యాసాశ్రమ ధర్మాన్ని అత్యుత్తమంగా ఆచరించారు. విదేశాలకు వెళ్ళలేదు, పాద పూజలకు బేరమాడలేదు. మరి మీరు చేస్తున్నది ఏమిటి??? 3 . అవధూత పరంపర అన్నారు, అవధూతల జీవితాన్ని చక్కగా గమనిస్తే తెలుస్తుంది, ప్రదర్శనలు, ఆశ్రమాలు, శిష్యులు, విదేశీ ప్రయాణాలు లేవు కదా!!!?? అవధూత లక్షణాలు భగవద్గీతలో పరిశీలించగలరు. 4 . ఆశ్రమంలో ఒక యువకుడు చదువు రాలేదని ఆత్మ హత్య చేసుకున్నాడు, ఇదేనా వారి బోధనా దక్షతా? గురుచరిత్ర లో 17వ అధ్యాయం లో భిల్లవటీ అనే ఊరిలో ఒక మూర్ఖ బాలుడు విద్య రాలేదని ఆత్మహత్య చేసుకోబోతే,శ్రీ గురుడు (నృసింహ సరస్వతి) అతని తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినంతనే ఆ బాలుడు వేదవేదాంగ పారంగతుడు అవుతాడు. ఇదీ అసలైన దత్త పరంపర. ఈనాడు వారి వారి స్వార్థాలకొరకు భగవంతున్ని అడ్డు పెట్టుకొంటున్నారు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ, సూళ్లూరుపేట.
Very good response ! Points called out with detailed explanation! One thing to appreciate that this debate brings awareness to common people about fake swamiji's...😊
కొందరు మంచి స్వాములవారు ఆత్మకు దైర్యాన్ని నింపే వారెవరైనా పరమాత్ములే అమాయకుల బలహీనతలు ఆసరాగా తీసుకుని వారినికృంగదీస్తు వారిబ్రతుకుల్ని ఆర్థికంగా మానసికంగా చేసేపనికి వారికి విలువలు లేకఁండా చేసే వారు దయ్యాలు పిచాచులు.
Radhakrishna garu! First you go and visit personally, then Speak about Without learng rhe real factors you have no right to stones on valuable honorable people
ప్రజల బలహీనతలు అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఎందరో దొంగబాబాలు భారత్ లో వున్నది నూటికి నూరుపాళ్లు నిజము ... ఆ దొంగ బాబాలను కనిపెట్టి అమాయక అజ్ఞాన సామాన్య ప్రజలను రక్షించడం చాలా ముఖ్యము అవసరము .. కానీ భారత్ లో మంచి గురువులు మహాత్ములు జ్ఞానులు మహనీయులు లేకపోలేదు ... కానీ హిందూ బాబాలను మాత్రమే టార్గెట్ చేసి అందరూ డిబేట్లు పెడుతున్నారు కానీ అన్య మతాల వారిపై డిబేట్లు యెందుకు పెట్టటంలేదు? అన్యమతాల దొంగ బాబాలనుంచి కూడా ప్రజలను కాపాడ మనవి .... అన్యమతాలబాబాలపై డిబేట్లు యెందుకు పెట్టటంలేదో, కాస్త ఈ డిబేట్లు పెట్టేవారు ఆత్మ విమర్శ చేసుకోండి ...
Kontha opika pattandi anna yendhuku meku thondra dhaniki kuda oka time undhi ..first mana intini chakka pettukundham.mana intilo unde dhulam theesukunte tharuvatha pakkinti lo unde nalusu theeyadam suluvu kadha ..kodhiga burra ni vadandi Anna...
హిందూ మతం మీద చర్చ పెట్టారు ok, ఇస్లాం క్రైస్తవం వాటి మీద కూడా చర్చ చేయండి, లవ్ జిహాద్ మీద చర్చ చేయండి,,క్రైస్తవ మార్పిడి మీద చర్చ చేయండి, హిందూ మతం మీద ప్రతి ఒక్కరూ మాట్లాడే వారే
పేదలకు స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి, అదే మాధవ సేవ ❤.
ఒరేయ్ ఎర్రి పుష్పం నువ్వు అల్లం పెళ్లి కి వెళ్ళు లేదా కటారివారి పాలెం ఊరికి వెళ్ళు
ఒకటి తెలంగాణలో ఉంటుంది ఒకటి ఆంధ్రాలో ఉంటుంది అక్కడికి వెళ్లి చూసి మాట్లాడు
ఈ డిబేట్లో ముల్లాలు పాస్టర్లు లేరండి.......
Minariti లను కూడా డిభేట్చి cbn.
పూర్తి పేరు చెప్పాలంటే నీ సిగేస్తుది.
వినసకాలే విపరీత బుద్ధి.జై శ్రీరామ్.
వీడికి అంత ధైర్యం లేదండి
దొంగబాబాలతోపాటుగా దొంగపాస్టర్ల గురించి కూడా డిబేట్ పెట్టి బీదలను రక్షించండి
మత మార్పిడి ఆప గలిగితే ఎబిఎన్ గ్రేట్
పక్కనేవున్న కల్వరి టెంపుల్ లో జరిగే బాగోతం కనబడదు, నూనెతో ఫ్రార్దన తో ఎలాంటి రోగమైనా మటుమాయం.
నూనె, కర్చిఫ్ వామ్మో అదో మాంత్రికశాల. కానీ మన గ్రేట్ సెక్యూలర్ మీడియాలకు స్వాములు మాత్రమే కనబడును.
ప్రతి పాస్టరు మనిషి కాదు.
Hinduvulaku siggu kedu.Nastika bhavalu kula pichhi yekkuva.Etharakulam meeda dvesham yekkuva.
నీ జబ్బు నువ్వు బాగు చేసుకో ఎదుటివాడు జబ్బుతో నీకెందుకు
కలవారి ఆయిల్,కట్చిప్స్,10 భాగాలు పాస్టర్.అనికూడా వివరించాలి.100 kritchiyans ,20 చర్చిలు ఎందుకు?
@@BaduguDavidrajuye vaallu india lo kaadhaa edhava veshalu vesedhi. Apudu andhari jabbu avuddi adi
Nbnn@@lepakamvenkateswarlu6493
మన హిందువుల వల్లే మన దేశం సంకనాకి పోతుంది మన హిందూ మతంలో సమానత్వం లేదు అందరూ ఒకటే అని భావన లేదు అందుకే మనకి దరిద్రం
నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మనది హిందూమతం కాదు హిందూ ధర్మం అది మొదటిగా తెలుసుకో సమానత్వం ఉన్నది
ఇక్కడ సమానత్వం పోతుంది అంటే ఆహార వ్యవహారాలలో నే సమానత్వం పోతుంది ఇది మీరు గమనించండి
మంచి విలేకరులు,మంచి ఎడిటర్లు,ఎవరైనా ఉన్నారా అని డిబేట్ పెట్టే దమ్ము ఉందా
మంచిని కోరు కోవడంలో తప్పు లేదు మిత్రమా.ఆ డిబేట్ ఆయన పెట్ట లేకుంటే, అలాంటి మంచి విలేఖర్లు,మంచి ఎడిటర్ల డిబేట్ మీరు ప్రయత్నిచి ఏర్పాటు చేయవలసిందిగా విన్నపం.
సార్ , ఈ చర్చ వలన
గుడ్డిగా గురువులని నమ్మి మోసపోతున్న
భక్తులను నేనే దేవుణ్ణి అని నమ్మించి మంత్రాల విద్య ఆకర్షణ తో నష్టాలకు గురౌతున్నారు..
ఈ చర్చ చాల ఉపయోగకరం, సనాతన ధర్మం
రక్షిస్తుంది.. భక్తులకు.
అద్దం చూపినట్లు తనతప్పులు తెలుసుకునేలా చేస్తుంది..ABN ఆంధ్రజ్యోతి కి
అభినందనలు
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది విధంగా ఈ చర్చ సాగుతోంది మీరు హిందువులని వేరే మతములు సేకరించాలని లక్ష్యంగా ఉన్నది
ఏ రకమైన బాబా, పీఠాదిపతులు,కానీ మన రాజ్యాంగానికి మించిగాని క్రొత్త మానవ జీవితాన్ని ఇవ్వగలరా?
సనాతన ధర్మ వ్యతిరేకంగా చర్చ పెట్టారు.
100 % correct.
పాస్టర్ దొంగలపై కూడా వీడియో చేస్తే బాగుంటుంది
హిందూమతంలో ఉన్న వారికి ఇప్పటికైనా కనువింపు కావాలి
కనువిప్పు..
ఇక్కడ ఉన్న అందరు పెయిడ్
ఇందులో ఎవడి మొహం ఎవరికి తెలీదు
అర్ధవంతమైన ఉపయోగకరమైన చర్చ. అభినందనలు
హిందూ మతంలో కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఆ మూర్ఖులకు ఎంత చెప్పినా వినరు
ఏబీఎన్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు మంచి డిబేట్ పెట్టారు కల్పిత లడ్డు సాక్షాదాలతో నిరూపించండి
ఎన్నాళ్ళకు మంచి టాపిక్ డిబేట్ ఏర్పాటు చేశారు.... ప్రజలు మారాలి
మంచి డెబెట్ పెట్టారు వేమూరి గారు ,హిందూ మతం లో బాబాలు పూజరులు ప్రజల నమ్మకాలతో దోపిడీ చేస్తూ మూఢనమ్మకాల వైపు మళ్ళిస్తున్నారు
@@vvldఅదే vochadu mogodu ega ,manchi guddala vesukuntaru ,chedu jarigitheg mi vadu kadu em natanara midi
😊
సరైన దేవుని గురించి చెప్పే vaadu ఒక్కడు లేడు వేస్ట్ డిబేట్
@@sudhakarbylla3856 devude ledu
Waste debate.Radhakrishna thanaku vyathirekamga yevarini matladanivvaru.
ఈ కార్యక్రమంలో కి పాపం డైరెక్టర్ శంకరన్న ఎందుకొచ్చిండే...?. పాముకు చెవులు వుండవన్న విషయం కూడాతెలీకా.... సంగీతానికి నాట్యం చేస్తాయని చెప్పీ ఇరుక్కు పోయాడు . ఇంకా.. డిబేట్ లోని విషయాన్ని ఏకీభవించను . విభేదించను. అంటున్నాడు.. అలాంటప్పుడు.. డిబేట్ కి రావడం ఎందుకూ. ?..
బుద్ధి లేని వాళ్లే బాబాల దగ్గర పోతారు!
అయితే మీకు బుద్ధి...
సన్యాసోపనిషత్తు ప్రకారం ఒక్క సన్యాసి జీవించడం లేదు అన్నది సత్యం.
ప్రజలలో ముఖ్యం గా తేలికగా బ్రతకాలి, కష్ట పడకుండా ఎక్కువ ఫలితం రావాలి అనుకొంటూ.. స్వాముల పాద ధూళి కోసం ప్రాణాలు కుడా పోగొట్టు కొంటారు. ప్రజలలో లోభత్వం, దురాశ ఉన్నంత కాలం ఈ దొంగ గురువులు వస్తూనే ఉంటారు.👏🤗
మూర్ఖులంతా ఒక్కచోట చేరినట్టుగా ఉన్నది. కొద్దిమంది మినహాయిస్తే
👍✍️
మినహించినన వారిలో వేమూరి రాధాకృష్ణ అన్నారు కదా
😂
Andharu. Donga samulu. Karu. Kondaru matrama
Super Rangaragan garu
మారవలసింది జనం కాదు రాజకీయ నాయకులు,మీడియా ముందు వీళ్ళు మారాలి వీళ్ళను ప్రమోట్ చేసి జనాలమీదకు వదులుతుంది వీళ్ళే.వీళ్ళు కలవడం వల్లే వాళ్లకు ప్రాధాన్యత పెరుగుతుంది.
వీళ్ళందరూ డబ్బులు సంపాదించడానికి కేవలం
మనిషి పెదరికన్ని నిర్ములించలేని మతం మనుషులకు అవసరమా ఆలోచించండి!
పాము కరిచిన వారిని సంగీతం ముందు కూర్చోబెడితే బ్రతుకుతాడు. అదే నిజమైతే హాస్పిటల్ ఎందుకు
నీవు కోబ్రా తో కరిపించు కుని డాక్టర్ దగ్గరికి పో
మీ వాదనేటి బ్రతుకుతాడంటారు హాస్పిటల్స్ ఎందుకు అంటారు తాడా అనేది తాడు అని తప్పుగా కొట్టారా?
ఆధ్యాత్మికం బోధించే వారు కి అభరణాలు, ఆస్తులు ఎందుకు, శ్రీ రమణ మహర్షి గారి లాగా ఉండాలి. తేలికగా అమాయక ప్రజల నుంచి డబ్బు వసూలు చేసే వారు.. వ్యాపారం గా నిర్వహించే వారు... ఈ గురువులు అందరినీ ఏరి పారేయండి. మీ ఈ ప్రయత్నం వలన ప్రజలు అందరు కి కనువిప్పు అవుతుంది. హిందూ సమాజానికి ఈ దొంగ గురువుల వలన చాలా గడ్డు పరిస్థితి ఎదురవతుంది. మిమ్మల్ని ఈ మానవాళి ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుంది. 👏🙏🤗
వీరంతా కలిసి ఒకే రకమైన హిందూ ధర్మాన్ని సూచించగలరా
Kondhariki dhosa idli vada yelaano shivudu kondhariki vishnuvu kondhariki Amma vaaru kondhariki ye ruupamlo kolichinaa aa paramaathmake chendhuthundhi
మూర్ఖులంతా ఒక్కచోట చేరినట్టుగా ఉన్నది. కొద్దిమంది మినహాయిస్తే
రాధాకృష్ణ గారు dictate చేస్తూ మాట్లాడటం నాకు నచ్చలేదు...ఆయనకు వత్తాసు పలికే వారికి జై కొడతారు.
ఇది కాదు ప్రజలకి కావల్సినది, రాజకీయ నాయకుల భాగోతాలు, ఆస్తులు గురించి వాళ్ళని, వాళ్ళ బాధితుల్ని పిలిచి చర్చ పెట్టండి. అప్పుడు ఆటోమాటిక్ గా కార్పొరేట్లు, స్వామీజీ లు బయటపడతారు. అయినా మీకంత సీన్ లేదని అందరికీ తెలుసు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల పాద పద్మములకు నా పాదాభివందనం. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ABN రాధాకృష్ణగారూ,
మీ ఛానల్ ద్వారా ఇంతకాలం మీకార్యక్రమాల మాథ్యమంలో సమాజశ్రేయస్సు, సత్యధర్మ ఆచరణ,
మానవసేవ, దీనులకు ఆదరణ స్వాంతన లభింపజేసే కార్యక్రమాల్ని ఏన్నో చేయడం అత్యంత అభినందనీయం! ధన్యవాదాలు.
May God Bless You.
Dr.A.V.Narayana Sarma
మొన్న రేవంత్ రెడ్డి సభల్లో అద్భుతమైన సంగీతం తో కూడిన పాట ఎంతటి ప్రభావితం అయ్యింది. జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు
మంచి ప్రశ్న....
సామాజిక బాధ్యత.
దర్శనం పేరున డబ్బులు దండు కోవడానికే...
రాజకీయ నాయకులు అధికారులు బాబాలను నమ్మి సేవిస్తారు దానిని చూసి సామాన్య మానవుడు దానిని చూసి గొప్పవాడు అనుకొని పాలో అవుతారు
ABN వారు సమాజానికి ఉపయోగపడే మంచి చర్చ జరిపినందుకు ధన్యవాదాలు. ఈ చర్చకు గోగినేని గారిని మరియు బైరి నరేష్ గారిని ఆహ్వానించి ఉంటే బాగుండేది.
రాధాక్రిష్ణ కు తెల్వదు వారికి అసలే తెల్వదు వీళ్ళందరూ ఏమి చెబుతారు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నా మీ రిపొర్టర్లలో నే చాలా మంది సెటిల్ మెంట్ గాల్లు మోసగాళ్ళు వీల్లు చేసే ఆరాచాకాలకు ఈ రాదా క్రిష్ణా గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సరిదిద్దుకుంటలేరు.
ఈవిధంగా బాబాలు పుట్టడానికి ఈ రాజకీయ నాయకులు కూడా సహకరిస్తారు బాబా పుట్టాడు అంటే వెంటనే ఎంక్వైరీ పెట్టాలి నేనే నిజమైనబాబాను అని నేరుపిపించూకోవాలి
కొంతమంది బాబా లకు మంత్రు లే agent's, అది సామాన్యుడు చూసి బుట్టా లో పడుతున్నాడు .
ఇలాంటి డిబేట్ ఒకసారి ముస్లిం మతానికి సంభందించి, క్రిస్టియన్ మతానికి సంభందించి కూడా పెట్టి దమ్మున్న ఛానెల్ గా నిరూపించుకోండి
Aaa dhammu ledu.Hinduvulu chulakana.
జై శ్రీ రామ్ జై భారత్ మాతకు జై హిందు బంధువులకు నమస్కారములు పెద్దలకు నమస్కారములు
దేవుడు కేవలం కల్పిత పాత్ర కొందరికి రాజకీయం ఇంకోదరికి వ్యాపారం
సమాజంలో ఎవరి ఇష్టంవారిది
అందరు ఇష్టమ ఒకటి కాదు
ఒకతల్లి బిడ్డలలోనే ఏకీ భావం వుండదు .
దీనిని గురించి చర్చలుఅనవసరము .
రాధాకృష్ణమూర్తి గారు మీకు నమస్కారం ఈ స్వామీజీ లకు రోగాలు వస్తే హాస్పిటల్ కి వెళ్తారా లేదా
Jaggibabane దీనికి exmample బ్రెయిన్ ఆపరేషన్ చేసుకున్నాడు భక్తులకేమో బ్రెయిన్గురించి ఉపోదగతలు చెప్పాడు.
Babalanu vimarsinche meeku kotla aastulenduku.Peda prajalaku panchipettavachhu kada.Yedutivariki cheppenduke ee debates.
ప్రార్థనల ద్వారా రోగాలను నయం చేసే పాస్టర్ లు వాల్లకు వ్యాదులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లలో జాయిన్ అవుతారు
చిలకలూరి....బాగా చెప్పారు..
అసలు ఆ పరమ శివుడు ఒకడు మాత్రమే సత్యం..
మతానికి మచ్చ మనుషుల వల్లే...!
మూర్ఖులందరూ ఒకే చోట చేరారు
ఏ పని చేయకపోయినా ఏ కష్టం చేయకుండా ఈజీగా మనీ వచ్చేది ఈ బాబాలకు పాస్టర్లకు అందరూ కలిసి కష్టపడి తీసుకెళ్లి ఈ బాబాలకు ఇస్తే ఒక్కడే కోటీశ్వరులు అవుతారు.
Mari donga pakeerlu ,donga muslims kuda ante kada
మంచి కార్యక్రమం తీసుకున్నారు.ABN వారికి ధన్యవాదాలు. పి.వి.రమణ జనవిజ్ఞాన వేదిక తెలంగాణ (AIPSN అనుబంధం)
మంచి బాబాలు ఎవరైనా వున్నారా .ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రపంచానికి సహాయాపద్దరా.కరోనాటైంలో ఒక్క బాబా గానీ ఒక్క దేవుడు గానీ ప్రజలను ఆదు కున్నరా .తోటి ప్రజలు తప్ప.దొగతంగా కాకూడ ఒక్క గింజ పుట్టిచ గలరా?
కరోనా టైం లో జీసస్... కిరస్తానీ లను ఎందుకు కాపాడలా....అట్లాగే..బాబాలు కూడా..జీసస్ కూడా ఒక బాబానే...
Evadra nuvvu? Maarava?@@Mahathi940
@@vinodreddychandragiri676 మారడానికి....నేను...ఇజ్రాయేల్...వాళ్ళు బూట్లు నాకే వెధవని కాదు.....పవిత్ర హిందువుని.....భారతీయుడిని...అర్థమైందా...కొండ గొర్రె
@@vinodreddychandragiri676మారడానికి...నేను ఇజ్రాయేల్...బూట్లు..నాకే నీచుడు నీ కాదు....పవిత్ర హిందువుని....భారతీయుడిని....అర్థమైందా...కొండ గొర్రె.
@@vinodreddychandragiri676 అరే..నేను మీలాగా... ఇజ్రాయేల్ వాళ్ళ బూట్లు నాకే...కిరస్థానిని కాదు......మారడానికి....హిందువుని.... పవిత్ర...భారతీయుడిని...దేశ భక్తుడిని....అర్ధం అయిందా కొండ గొర్రె...😂😂😂
చూసి విని తెలుసుకొని కొంతమంది అయినా బాగుపడతారని ఈ డిబేట్ ఉద్దేశం
వేమన యోగి అయ్యాడు కానీ పీఠాధిపతి కాలేదు
పెద్ద జీయర్ స్వామి దళితులను తన గుళ్లోకి ఆహ్వానించాడు కాల్ ని కట్టించారు అంటున్నారు అందరూ స్వామీజీలు దళితులను ఆహ్వానిస్తే సమాజంలో ఇంకా ఎందుకు అంటరానితనము అలాగే కుల వ్యవస్థ ఉంది
Swameeji lu dalithulanu dooram petta ledu.Dabbu madam tho ne kondaru nastikulu varini dooram pettaru.
@@rajutvs-dn7tn ye nasthikudu cheppu
మనుషులు బలహీనమైన స్థితి లో దేనికో ఒక దానికి అలవాటు పడతాడు
మొదట తప్పులు చేస్తారు, అవి తాము చేయలేదు అని చెప్పటానికి ఇతరుల మీద నిందలు వేస్తారు
కొంత మంది దేవుడు గుడి కి,
కొంత మంది బాబాల దగ్గరికి , మరికొంత మంది తాగుడు కి
ఇలా ఏదో ఒక రకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు
ఈ బాబాలు, స్వాములు (అందరూ కాదు) వీరి బలహీనతలు వాడుకొని పైకి వస్తారు
మనలో మార్పు రావాలి
సర్వే జనా సుఖినోభవంతు
డబ్బులు వేయకపోతే ఒక్క స్వామి కూడా ఉండడు
డబ్బులు ఇవ్వకపోతే పూజారి కూడా తీర్థం పోయాడు
Bichhagallaku vesinatlu rupee vesi poojarula nundi vela ashirvadalu teesukuntaru.Mee daridram Sani povadaniki nuvuulu vagaira danalaku pichhi poojarule kavali.Manchi buddhi vunte pichhi Danalu cheyakandi.
Thank you ABN❤
Excellent debate
మహానుభావులను గురువులను తప్పులు పట్టడము ప్రపంచానికి ముప్పు , రుణానుబండరూపేణా pasupatnisutaalayaha నిజము దేవుడెరుగు
సంగీతం ద్వారా వానలు కురిసే అవకాశం లేదు అబద్దం
శ్రీ రాధా కృష్ణ గారు.. మీకు మా కృజ్ఞతలు 😊 గురువులు తో విసిగి వేసారి పోయారు ప్రజలు. బాగా కడిగి పారేశారు. మీ లాంటి వారు కావాలి ప్రజలకు, ధైర్యముగా నిలదీయ గలరు. అందరూ మోసగాళ్ళు., గురువులకు డబ్బు తో ఏమి పని.. ఆధ్యాత్మికం నేర్పాలి. మీరు ఏమి తగ్గక ఈ కార్యక్రమం ముందుకు నడప గలరు., అమాయక ప్రజలను కాపాడ గలరు. 👏🙏🤗
హిందువులకు వ్యతిరేకం ఈ చర్చ జై గురుదత్త జై శ్రీరామ్
చాలా మంచి ప్రోగ్రాం చేశారు రాధాకృష్ణ సార్ గారు.🎉
ఇప్పుడు వానలు సంగీతం ద్వారా కు రిపించండి
ఆధ్యాత్మికం గా వుంటే భయం తొలగి దైర్యం వస్తుంది అండి జనరల్ ఎడ్యుకేషన్ లా వత్తుళ్ళు వుండవు కదా? అటువంటి వత్తుళ్ళు లేకుండా వుండటానికి థియాలజీ .
ఎస్ సి ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నత చదువులు కొరకు విదేశాలకు వెళ్లకుండా జ్ఞానాన్ని పెంచుకోకుండా ప్రపంచాన్ని చూడకుండా వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలని అలా రాసుకున్నారు సార్
ఓసీలను దేశం నుంచి పంపేయడానికే రిజర్వేషన్లు పెట్టారా
Avi ippudu chadivinchi pampagalava aanati psristhithulu ippati paristhithulu okatena ayithe appative chadavandi
SC St lanu mari kondarini communisum lo nu banisalugaanu dabbunna bhuuswamule chesaru.
What a wonderful debate Radakrishna garu, you are great sir , hatsup sir.
చర్చిలలో జరిగే విషయాల గురించి ఎందుకు చర్చ పెట్టరు
Yes yes
క్రైస్తవులు పాస్టర్ల పాదాలు మీద పడము. పాస్టర్ కూడా ఒక మనిషే. ఆ స్పృహ క్రైస్తవులకు వుంది. ఎవ్వరూ పాస్టర్ల పాదాలు నాకము.
@@piridisankararao-vu7ylఈ మూడ నమ్మకాలు ఏమిటి 😂😂
తండ్రి చనిపోతే కొడుకు నేను క్రైస్తవ మతంలోకి మారిను తలకొరివి పెట్టను అని వెళ్ళి పోతే మనవడి చేత తలకొరివి పెట్టించారు...
క్రైస్తవ మతంలోకి మారితే తండ్రి.. తండ్రి కాడు, తల్లి.. తల్లి కాదు, కొడుకు.. కొడుకు కాడు, కూతురు కూతురు, అన్నదమ్ములు, బంధువులు.. బంధువులు కాకుండాపోతున్నారు...
ఇలాంటివి చూస్తుంటే దళితులు మతం మారడానికి కారణం కులవివక్ష , అంటరానితనం...
భారతదేశంలో పుట్టిన తోటి హిందువులు కులవివక్ష , అంటరానితనం చూపితే...
బయటనుంచి వచ్చిన బ్రిటిష్ వాడు ఈయనే నిజ దేవుడు అని బిస్కెట్ వేసాడు...
ఇప్పటికీ ఒక దళితుడు మతం మారుతున్నాడు అంటే పాస్టరు నేరుగా ఇంటికి వెళ్లి వాడి ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు...
అదే ఒక ధర్మకర్త గాని ఒక పూజారి గాని నేరుగా ఇంటికి వచ్చి మన సంస్కృతి ఇది అని తెలియజేయడానికి కూడా రారు ఎందుకు...?
నాకు తెలిసినంత వట్టికి అందుకే రారు...
వీళ్ళకి ఈగో ఎక్కువ...
ఈ పోస్ట్ చదివిన వాళ్ళ మనస్సు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే ఈ పోస్టులో కుల వివక్షత , అంటరానితనం అనే పదాలు వాడను కదా అందుకని.
@@piridisankararao-vu7ylYes
బాధ పడకు నాయన ఆ చర్చిలలో జరిగితే అప్పుడుకూడా పెడతారు ముందు దిని గురించి ఆలోచించు
సత్య ఆధ్యాత్మికత లౌకిక ఆధ్యాత్మికత... మంచి సందేశం.
జర్నలిస్ట్ జాకిర్ ముస్లిం కాదా? ముస్లిం ను ముందు పెట్టుకొని హిందువుల గురించి చర్చ వేదిక పెట్టినపుడే మీ తెలివి తెలుస్తుంది.
Correct.
బగవంతుడు నీకు అన్యంగాలేడు, నీలోపల బయట అంతటానిండి, నిభిడీక్రుతమైవుంన్నాడు. అదితెలియక, అనవసరమైన వాదనలుచేస్తూవుంటారు❤❤❤❤❤
నమ్మక వ్యవస్థలు రకరకాలు. మనిషి మనిషి కి మారుతుంది.
కాదనడానికి మనమెవరు
నమ్మకం మనిషి ప్రాణాలు తీయ కూడదు
రాధాకృష్ణ గారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్, మీలాంటి కొన్ని మీడియా చానల్స్ ఉంటే మన దేశానికి దరిద్రం సగం వదిలిపోతుంది. మీరు మాట్లాడే విధానం చాలా కరెక్ట్ దొంగ స్వామి భక్తులు వాళ్లకు మీరే కరెక్ట్ సార్
👌👌
ABN Telugu... మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది, ముందుకు సాగండి.
మీ Open debate లో అక్కడ చేరిన వారు చెప్పిన సమాధానాలకి వివరణ.
1 . దత్త పరంపర అన్నారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అగ్నిగుండంలో దూకి ప్రదర్శనలు ఇచ్చారా?!!
2 . నృసింహ సరస్వతి స్వామి సన్యాసాశ్రమ ధర్మాన్ని అత్యుత్తమంగా ఆచరించారు. విదేశాలకు వెళ్ళలేదు, పాద పూజలకు బేరమాడలేదు. మరి మీరు చేస్తున్నది ఏమిటి???
3 . అవధూత పరంపర అన్నారు, అవధూతల జీవితాన్ని చక్కగా గమనిస్తే తెలుస్తుంది, ప్రదర్శనలు, ఆశ్రమాలు, శిష్యులు, విదేశీ ప్రయాణాలు లేవు కదా!!!?? అవధూత లక్షణాలు భగవద్గీతలో పరిశీలించగలరు.
4 . ఆశ్రమంలో ఒక యువకుడు చదువు రాలేదని ఆత్మ హత్య చేసుకున్నాడు, ఇదేనా వారి బోధనా దక్షతా? గురుచరిత్ర లో 17వ అధ్యాయం లో భిల్లవటీ అనే ఊరిలో ఒక మూర్ఖ బాలుడు విద్య రాలేదని ఆత్మహత్య చేసుకోబోతే,శ్రీ గురుడు (నృసింహ సరస్వతి) అతని తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినంతనే ఆ బాలుడు వేదవేదాంగ పారంగతుడు అవుతాడు. ఇదీ అసలైన దత్త పరంపర.
ఈనాడు వారి వారి స్వార్థాలకొరకు భగవంతున్ని అడ్డు పెట్టుకొంటున్నారు.
ఆచార్య భరద్వాజ సేవా సంస్థ, సూళ్లూరుపేట.
Very good response ! Points called out with detailed explanation! One thing to appreciate that this debate brings awareness to common people about fake swamiji's...😊
నమస్కారం సార్
మీరు ఇచ్చిన వివరణ చాలా స్పష్టంగా ఉంది ధన్యవాదములు 🙏🏻🙏🏻
శంకర్ గారు మంచి సందేశం.
బాల సాయి బాబు భక్తుడు శివప్రసాద్ గారు రోజుకి కనీసం 5 కి.మీ ఉదయం సాయంత్రం కూడా పరిగెత్తాలి. ఇది నా కోరిక
ABN ji your conducted meeting is 200% correct and it is help to avoid mischief from devotees
ఎవరైతే డబ్బును ఆశించరో ఎవరైతే పొగడ్తలకు పొంగిపోరో ఎవరైతే పక్షపాతం చూపక అందరిక్షేమం కోరుతారో వారుమహాత్ములే నమస్కరించవచ్చు.
పరమ చెత్త చర్చ. ఈ చర్చకు వెళ్ళిన వారిదే తప్పు. చూసి టైమ్ వేస్ట్ చేసికుని నేను కూడా తప్పు చేశాను. ప్రాయశ్చిత్తంగా నా చంపలు నేనే వాయించుకున్నాను.
స్వామిజీ ముసుగేసుకున్న సోమరులా...... ఆలోచించ దగ్గ స్టేట్మెంట్
రాధాక్రిష్ణ గారు, ఈ దత్త పీఠపు దరిద్రుల తో మీ విలువైన సమయాన్ని వ్యధా చెయ్యకుండి.
Chettha vedhavalaku chettha matale vastayi.
రంగరాజన్ గారు చాలా బాగా చెప్పారు
ఈ దేశానికి. ఒక పెద్ద ప్రమాదం. బాబాలు. స్వామి జీ లు. ఇతర. మ తా స్వామి జీ లు. బాబా లు. ఈ దే శా ని కి ఏమి ఉపయోగం వేస్టు
స్వామీ
మన ప్రభుత్వం వచ్చింది గా మొత్తానికి. సంతోషం
స్వాములు కాదు స్వామి మీరు ఇంకా చక్క బడటం లేదు. ఆ స్వాముల గురించి మాట్లాడే స్థాయి కాదు మీది
మీరు పెట్టిన మెసేజ్ మీకైన అర్థం అయ్యిందా?
Good job ABN Radhakrishna garu , మతం మత్తుమందు సార్ వారు మారరు, ప్రజలను మెాసం చేస్తుానేవుంటారు
కొందరు మంచి స్వాములవారు ఆత్మకు దైర్యాన్ని నింపే వారెవరైనా పరమాత్ములే అమాయకుల బలహీనతలు ఆసరాగా తీసుకుని వారినికృంగదీస్తు వారిబ్రతుకుల్ని ఆర్థికంగా మానసికంగా చేసేపనికి వారికి విలువలు లేకఁండా చేసే వారు దయ్యాలు పిచాచులు.
Your great ABN రాధా కృష్ణ గారు
Good Debet
ఆర్కే గారికి సనాతన ధర్మం గురించి తప్పుడు అభిప్రాయం వున్నట్లుంది
అలాగనిపిస్తుంది
Radhakrishna garu! First you go and visit personally, then
Speak about
Without learng rhe real factors you have no right to stones on valuable honorable people
అందరూ పీఠదుపతులు ప్రజలను మరియు భారత దేశం ని ఆర్థికంగా చేయాలనీ ఆ భగవంతుని పార్థిదాం
ప్రజల బలహీనతలు అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఎందరో దొంగబాబాలు భారత్ లో వున్నది నూటికి నూరుపాళ్లు నిజము ... ఆ దొంగ బాబాలను కనిపెట్టి అమాయక అజ్ఞాన సామాన్య ప్రజలను రక్షించడం చాలా ముఖ్యము అవసరము .. కానీ భారత్ లో మంచి గురువులు మహాత్ములు జ్ఞానులు మహనీయులు లేకపోలేదు ... కానీ హిందూ బాబాలను మాత్రమే టార్గెట్ చేసి అందరూ డిబేట్లు పెడుతున్నారు కానీ అన్య మతాల వారిపై డిబేట్లు యెందుకు పెట్టటంలేదు? అన్యమతాల దొంగ బాబాలనుంచి కూడా ప్రజలను కాపాడ మనవి .... అన్యమతాలబాబాలపై డిబేట్లు యెందుకు పెట్టటంలేదో, కాస్త ఈ డిబేట్లు పెట్టేవారు ఆత్మ విమర్శ చేసుకోండి ...
Kontha opika pattandi anna yendhuku meku thondra dhaniki kuda oka time undhi ..first mana intini chakka pettukundham.mana intilo unde dhulam theesukunte tharuvatha pakkinti lo unde nalusu theeyadam suluvu kadha ..kodhiga burra ni vadandi Anna...
భావం భౌతిక శక్తిగా మారుతుంది...!
Mr Radhakrishna u believe God or not. If u not believe God, this debate is against God oriented. So very bad
రోడ్లపై ఈనాటికి అనాధ గోవులెన్నో...!
ఉన్నవారినైనా లేనివారినైనా ఆడనైనా మగనైనా ఎవరినైనా దరిద్రుడైన సామంతులైన ఒక క్రీస్తు ద్వారా ఉన్న పరిచర్య చేసే వారే అక్కున చేర్చుకుంటారు
రాజకీయమే మి అనుభవంలో పెద్దగా తెలియదు మీకు... ఇక ఆధ్యాత్మికం మీకేమి తెలుసు...
హిందూ మతం మీద చర్చ పెట్టారు ok, ఇస్లాం క్రైస్తవం వాటి మీద కూడా చర్చ చేయండి, లవ్ జిహాద్ మీద చర్చ చేయండి,,క్రైస్తవ మార్పిడి మీద చర్చ చేయండి, హిందూ మతం మీద ప్రతి ఒక్కరూ మాట్లాడే వారే
తెల్లమొహం డాక్టర్ నామాల ఆయన ఎందుకు టీవీ లో తనమొహమే కనపడేలా తొంగి తొంగి చూస్తున్నాడు
నాయనా నువ్వు నీ కళ్ళతో చూశాను అంటావు అగ్ని గుండం ఎలా ఉందో నువ్వు చూశావా లోపల ఎలా ఉందో
EXCELLENT Radhakrishnan Garu
శంకర్ తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు