సార్ సీబీన్ ఎంత కష్ట పడిన ప్రజల కు అర్ధం కాదు అర్ధం అయితే సీబీన్ గారు ఓడిపోరు ఇప్పుడు జగన్ విధ్వంసము అర్ధం కాదు అర్ధం అయ్యే విదంగా టీడీపీ చెప్పలేదు ప్రజల కు అర్ధం కాలేదు అని చెప్పే దానికి exmp 40%ఓటు బ్యాంకు
Sir, ఫ్రీ గా ఇచ్చేవి లేటైనా పర్వాలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించారు. అది చాలు. అభివృద్ధి చేయండి, తర్వాత ఫ్రీ స్కీమ్స్ అమలుచేయవచ్చు. అప్పులు చేసి ఇవ్వకండి. కాకపొతే లేటౌతున్న కారణాన్ని టైంలో ప్రజలకు చెప్పండి. ప్రజలు అర్థంచేసుకుంటారు. అనవసరంగా వాగే వాళ్ళకు అవకాశం ఇవ్వకండి.
RRR మరియు పవన్ మాత్రమే వాళ్ళ క్యాడర్ బాధలను అవమానాలను గుర్తుపెట్టుకొని న్యాయపోరాటం చేస్తున్నారు... లోకేష్ తన కేడర్ త్యాగాలను వదిలేసి రెడ్ బుక్ పేరు నీ సెటిల్మెంట్ బుక్ గా మార్చేశారు
JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA
ఆ బుక్కు మడిచి వెనక ఎక్కడైనా పెట్టేసుకో . ఏది ఏమైనా బాబు గారి దావోస్ ట్రిప్ లో వెంటిలేటర్ damage అయ్యి చలికి తట్టుకునే స్టోరీ మాత్రం కేకా!!! నువ్వు కూడా సంక నాకే జర్నలిజం చేస్తావని రుజువయ్యింది
One by One Projects ON TRACK, FULL NEED OF TDP SUPPORT IN LOKSABHA, NO WORRY, NO HURRY, ALLIANCE GOVT. FULFIL AP PROJECTS COMPLETION AND DEVELOPMENT 💐💐
పాడిందే పాటర బాబు మీకు, పోయినా వాడు గొడవ వదిలే., మీరు ఏదో మంచి చేస్తారు అనే కదా గెలిపించింది. చేతకాని వాడికి ఈక అడ్డం వచ్చినట్టు చెపుతున్నారు అని జనం గుసగుసలు.
టీవీ ఫైవ్ మూర్తి గారు మీరు రాష్ట్ర వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటున్నారు మీరు రాష్ట్రం విధ్వంసం జరగడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గం ఎంత కారణము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే కారణం అని గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని మన రాష్ట్రాన్ని మొక్కలు చేశారు ఆర్థిక వనరులన్నీ తెలంగాణకపోయి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిపోయింది 2014 నాటికి 2014లో పవన్ కళ్యాణ్ గారు బిజెపి ప్రభుత్వం తో కలిపి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మన రాష్ట్రానికి ఎంతో ఊపిరి పోస్తున్న సమయంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు నవరత్నాల కోసం ఆశపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాత తండ్రి అంటే రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎలాంటి మనసులో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకత్వం గురించి ఏమనుకోవాలి తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే పీకు పారేయొచ్చు కానీ గంజాయి వనంలో తులసి మొక్క ఉంటుందని ఆశించడం అవివేకం అమాయకత్వం ఇదే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నం పెట్టినోడినే అడ్డు తొలగించుకుని ఆస్తులు దొబ్బేసిన చరిత్ర రాజారెడ్డిది ప్రధానమంత్రి పదవికి అసరెట్టాలనుకునే మనస్తత్వం రాజశేఖర్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ఓటర్స్ ని నిట్టనిలుగున ముంచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రైతుల భూముల్ని ల్యాండ్ టైటిలింగ్ పేరుతో దొబ్బేయాలనుకున్న నీచమైన చరిత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి ది ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్రకు ఊరురా జిల్లా తిరుగుతాడట మరి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు లొంగిపోతారు మన రాష్ట్రాన్ని పాడు చేసుకుంటారు లేదంటే వైయస్ జగన్మోహన్ రెడ్డిని తడిమి తరిమి కొడతారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వదిలేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటిలాగే అండగా నిలబడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మళ్లీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తే విధ్వంసం జరుగుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి భూభాకాసురుడు గుర్తుంచుకోండి
చంద్రబాబు రెడ్ బుక్ తీసి కృష్ణా నదిలో వేసేశాడు జగన్ అంటే చంద్రబాబు ఉచ్చ పోసుకుంటున్నాడు దీనికి తోడు పోలీసులు కూడ చంద్రబాబుకు సహకరించడం లేదు వైసిపికి సహకరిస్తున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సారి టిడిపికి నమ్మి ఓట్లు వేయరు బీజేపీ రాష్ట్రంలో తిష్ట వేయటానికి వైసిపి వాళ్ళను పార్టీలో చేర్చుకుంటుంది జగన్ పైన ఎటువంటి చర్య తీసుకునే దమ్ము దైర్యం చంద్రబాబుకు లేదు చంద్రబాబు ను పక్కన కూర్చుంటే లోకోష్ అయితే యాక్షన్ బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం...
చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ ఒక్క ప్రామిస్ తీర్చలేరు అని ఎన్నికలకి ముందే ప్రజలకి తెలుసు.కానీ చంద్రబాబు గారికి ఇప్పుడే తెలిసింది.పూర్ బాబు గారు.బాబా మజాకానా.కానీ మీ యెల్లో మీడియా మాత్రం చంద్రబాబు గారు విశ్వసనీయత వల్లే గెలిచారు అని ప్రజల్ని మాయ చేస్తూ ఉంటారు
@@vinodchaganti5293అవును చంద్రబాబుకి నువ్వు చెప్పినవన్నీ అవసరం లేదు. కేవలం నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి, నీ గుడ్డలూడదీసి నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా గెలిచేవాడు😂😂😂
సార్ మూర్తి గారు నమస్తే!జిత్తులమారి నక్క సాయి గాడు త్వరలో ఒక ఛానల్ పెట్టబోవుచున్నారు అని, దానికి మిరే మూల విరాటుగా,ముఖ్య పాత్ర పోసించబోవుచున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజామా? ఒక వేల నిజమే అయితే, మీ నిజాయితీ, గంగలో కలిసి పోదా? ఎందరో ప్రజలు, మీ గురించి, వంశీ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకొనుచున్నారు. నిజంగా మీరు వాడు పెట్టె ఛానల్ లోకి పొతే జర్నలిస్ట్ అనే పదానికి అర్ధం మారిపోతుంది సార్!మీరేంటి, మీ సిద్ధాంతాలు ఏంటి? మీ స్థాయి ఏంటి, మీ కట్టుబాట్లు ఏంటి? మీకున్న గౌరవం ఏంటి? ఇవన్నీ ఏమైనా పరవలేదా?
@rankumogudu-ramaswamy :ఓవర్ యాక్షన్ ఏంటిరా గొర్రె!, మూర్తి గారంటే మాకు జర్నిస్ట్ గా అభిమానం. అయన గురించి దుస్ప్రచారం విన్నాను. నా అనుమానం వ్యక్తం చేశాను తప్పా?
సార్ సీబీన్ ఎంత కష్ట పడిన ప్రజల కు అర్ధం కాదు అర్ధం అయితే సీబీన్ గారు ఓడిపోరు ఇప్పుడు జగన్ విధ్వంసము అర్ధం కాదు అర్ధం అయ్యే విదంగా టీడీపీ చెప్పలేదు ప్రజల కు అర్ధం కాలేదు అని చెప్పే దానికి exmp 40%ఓటు బ్యాంకు
Sir, ఫ్రీ గా ఇచ్చేవి లేటైనా పర్వాలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించారు. అది చాలు. అభివృద్ధి చేయండి, తర్వాత ఫ్రీ స్కీమ్స్ అమలుచేయవచ్చు. అప్పులు చేసి ఇవ్వకండి. కాకపొతే లేటౌతున్న కారణాన్ని టైంలో ప్రజలకు చెప్పండి. ప్రజలు అర్థంచేసుకుంటారు. అనవసరంగా వాగే వాళ్ళకు అవకాశం ఇవ్వకండి.
Nuvvu baaga artham cheskunnav ra😂
@@venkat7460కానీ నీలాంటి బుర్ర తక్కువ బర్రెలకే అర్థం కావడం లేదు 😂😂😂😂
S ur equal to an IAS
రెవెన్యూ రికవరీ తో సంపద సృష్టి పై దృష్టి పెట్టాలి.
చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతే రోజా బాంబులు పేల్చింది... ఇంతకాలం టిడిపి ఏమి పీకుతుంది.
RRR మరియు పవన్ మాత్రమే వాళ్ళ క్యాడర్ బాధలను అవమానాలను గుర్తుపెట్టుకొని న్యాయపోరాటం చేస్తున్నారు... లోకేష్ తన కేడర్ త్యాగాలను వదిలేసి రెడ్ బుక్ పేరు నీ సెటిల్మెంట్ బుక్ గా మార్చేశారు
గత ఐదేళ్లలో జరిగిన అరాచక, అవినీతి పనులు చేసి అక్రమార్జనలో 40% రెవెన్యూ రికవరీ చేయగలిగినా పోలవరం, అమరావతి పూర్తయి తాయి.
Nee BONDA RA
ఇంత నిజంగా చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి
మూర్తిగారు పవన్ గారు అనితని సీబీన్ ని ప్రశ్నిస్తున్నారు జగన్ ips లను బెదిరిస్తుంటే అమితాషాను ఎందుకు ప్రశ్నించరు
వాడికి తెలిసింది అదే మూర్తిగారు.
Yesssss
Very well said sir🎉🙏
ప్రచారానికి సాక్షి కి ఇచ్చిన డబ్బు గురించి
JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA JAI TELANGANA
Dochukunnadi kakkinchali sir..
మరి తలకు మించిన అప్పులకు ఎందుకు అనుమతిలిచ్చారు
దగ్గరకు వెళ్లి అడగరా ఆడంగి వెదవా. నిన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి వివరంగా చెబుతారు 🤭🤭
JAI TELANGANA JAI KCR JAI BRS
ఆ బుక్కు మడిచి వెనక ఎక్కడైనా పెట్టేసుకో . ఏది ఏమైనా బాబు గారి దావోస్ ట్రిప్ లో వెంటిలేటర్ damage అయ్యి చలికి తట్టుకునే స్టోరీ మాత్రం కేకా!!! నువ్వు కూడా సంక నాకే జర్నలిజం చేస్తావని రుజువయ్యింది
One by One Projects ON TRACK, FULL NEED OF TDP SUPPORT IN LOKSABHA, NO WORRY, NO HURRY, ALLIANCE GOVT. FULFIL AP PROJECTS COMPLETION AND DEVELOPMENT 💐💐
పాడిందే పాటర బాబు మీకు, పోయినా వాడు గొడవ వదిలే., మీరు ఏదో మంచి చేస్తారు అనే కదా గెలిపించింది. చేతకాని వాడికి ఈక అడ్డం వచ్చినట్టు చెపుతున్నారు అని జనం గుసగుసలు.
పక్కా టిడిపి ఛానల్
Avuna
అయితే ఏంటి పక్కా నిజం వైసిపి చానల్స్ సిగ్గు తెచ్చుకోవాలి
Sakshi yevaridhi
టీవీ ఫైవ్ మూర్తి గారు మీరు రాష్ట్ర వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటున్నారు మీరు రాష్ట్రం విధ్వంసం జరగడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గం ఎంత కారణము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే కారణం అని గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని మన రాష్ట్రాన్ని మొక్కలు చేశారు ఆర్థిక వనరులన్నీ తెలంగాణకపోయి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిపోయింది 2014 నాటికి 2014లో పవన్ కళ్యాణ్ గారు బిజెపి ప్రభుత్వం తో కలిపి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మన రాష్ట్రానికి ఎంతో ఊపిరి పోస్తున్న సమయంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు నవరత్నాల కోసం ఆశపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాత తండ్రి అంటే రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎలాంటి మనసులో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకత్వం గురించి ఏమనుకోవాలి తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే పీకు పారేయొచ్చు కానీ గంజాయి వనంలో తులసి మొక్క ఉంటుందని ఆశించడం అవివేకం అమాయకత్వం ఇదే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నం పెట్టినోడినే అడ్డు తొలగించుకుని ఆస్తులు దొబ్బేసిన చరిత్ర రాజారెడ్డిది ప్రధానమంత్రి పదవికి అసరెట్టాలనుకునే మనస్తత్వం రాజశేఖర్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ఓటర్స్ ని నిట్టనిలుగున ముంచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రైతుల భూముల్ని ల్యాండ్ టైటిలింగ్ పేరుతో దొబ్బేయాలనుకున్న నీచమైన చరిత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి ది ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్రకు ఊరురా జిల్లా తిరుగుతాడట మరి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు లొంగిపోతారు మన రాష్ట్రాన్ని పాడు చేసుకుంటారు లేదంటే వైయస్ జగన్మోహన్ రెడ్డిని తడిమి తరిమి కొడతారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వదిలేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటిలాగే అండగా నిలబడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మళ్లీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తే విధ్వంసం జరుగుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి భూభాకాసురుడు గుర్తుంచుకోండి
TDP సింబల్ వేసుకో బెస్ట్ ....
ప్రజల కోసం పోరాడాల్సిన మీడియా..ఇలా ...సిగ్గు...
Chee shut ur mouth
No one is getting arrest... people are becoming jokers
First next election lo odipokunda ఉండడానికి alochana చేయండి.#
Babu నీకు ఓటు వేసింది కేంద్రం కాదు...
Ap prajalu అది telusuko mundu....
Veedu journalist 😮
చంద్రబాబు రెడ్ బుక్ తీసి కృష్ణా నదిలో వేసేశాడు జగన్ అంటే చంద్రబాబు ఉచ్చ పోసుకుంటున్నాడు దీనికి తోడు పోలీసులు కూడ చంద్రబాబుకు సహకరించడం లేదు వైసిపికి సహకరిస్తున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సారి టిడిపికి నమ్మి ఓట్లు వేయరు బీజేపీ రాష్ట్రంలో తిష్ట వేయటానికి వైసిపి వాళ్ళను పార్టీలో చేర్చుకుంటుంది జగన్ పైన ఎటువంటి చర్య తీసుకునే దమ్ము దైర్యం చంద్రబాబుకు లేదు చంద్రబాబు ను పక్కన కూర్చుంటే లోకోష్ అయితే యాక్షన్ బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం...
Avnaa teddy naa kodakaa...anduke nee potti teddy gaadi ki 11 😂😂😂
Us less government
Murti super Shiksha mein Murti
A1 has full support of Godi in all such loots and atrocities, why to cry now?
చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ ఒక్క ప్రామిస్ తీర్చలేరు అని ఎన్నికలకి ముందే ప్రజలకి తెలుసు.కానీ చంద్రబాబు గారికి ఇప్పుడే తెలిసింది.పూర్ బాబు గారు.బాబా మజాకానా.కానీ మీ యెల్లో మీడియా మాత్రం చంద్రబాబు గారు విశ్వసనీయత వల్లే గెలిచారు అని ప్రజల్ని మాయ చేస్తూ ఉంటారు
CBN ki Antha seen vunta super-6 enduku,BJP enduku,Power ranger enduku
Ore Paytm batch vedhava nayallara. Work hard to get job don’t depend on government welfare schemes owle badkkolarra😅😅😂😂😂
@@vinodchaganti5293అవును చంద్రబాబుకి నువ్వు చెప్పినవన్నీ అవసరం లేదు. కేవలం నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి, నీ గుడ్డలూడదీసి నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా గెలిచేవాడు😂😂😂
JAI KCR JAI TELANGANA JAI BRS
సార్ మూర్తి గారు నమస్తే!జిత్తులమారి నక్క సాయి గాడు త్వరలో ఒక ఛానల్ పెట్టబోవుచున్నారు అని, దానికి మిరే మూల విరాటుగా,ముఖ్య పాత్ర పోసించబోవుచున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజామా? ఒక వేల నిజమే అయితే, మీ నిజాయితీ, గంగలో కలిసి పోదా? ఎందరో ప్రజలు, మీ గురించి, వంశీ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకొనుచున్నారు. నిజంగా మీరు వాడు పెట్టె ఛానల్ లోకి పొతే జర్నలిస్ట్ అనే పదానికి అర్ధం మారిపోతుంది సార్!మీరేంటి, మీ సిద్ధాంతాలు ఏంటి? మీ స్థాయి ఏంటి, మీ కట్టుబాట్లు ఏంటి? మీకున్న గౌరవం ఏంటి? ఇవన్నీ ఏమైనా పరవలేదా?
అరేయ్ బెల్లం....నువ్వు ముందు ఓవరాక్షన్ ఆపరా
@rankumogudu-ramaswamy :ఓవర్ యాక్షన్ ఏంటిరా గొర్రె!, మూర్తి గారంటే మాకు జర్నిస్ట్ గా అభిమానం. అయన గురించి దుస్ప్రచారం విన్నాను. నా అనుమానం వ్యక్తం చేశాను తప్పా?
❤ love you మూర్తి సార్
అర్థమైంది రా నువ్వు తేడా మాడా గాడివి అని 😁😂😂😂😂
@rankumogudu-ramaswamy bale ardam chesukunav ra verri puka.mee jagan gadi batch motham inthera full fun vuntaru anduke 11