@@thanetistephen9528 గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారు కానీ ఏమీ.ప్రయోజనం.లేదు కనుకనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి.ముందు.ధర్నా చేస్తే దేశం మొత్తం.చూస్తుంది
జగన్మోహన్ రెడ్డి గారు దేనిమీద స్పందించకూడదు, ఎందుకు అంటే మాకు ఏమి చేశాడు మేము ఎలక్షన్స్ లో ఎందుకు సపోర్ట్ చేయాలి అనీ గ్రామ స్థాయి నాయకుడు దగ్గర నుంచి మండలం స్థాయి వరకు చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడారు, 5 ఏళ్ళు తిని కూడా సపోర్ట్ చేయలేదు ఇలాంటి వాళ్ల కోసమా జగన్ ఎందుకు పరామర్శించిన విలువ లేదు... ఎవరు వీళ్లంత ఆయన పరిపాలన తిన్నవాళ్ళ కాదా? మంచి వాడిని ఏడిపించారు ఇంతే ఉంటది అనుభవించాలి ఈ రాష్ట్రము
గవర్నర్ గారికి కూడా తెలియకుండా ఉంటుందా ఇన్ని ఘోరాలు రాష్ట్రంలో జరుగుతుంటే.గవర్నర్ గారు డీజీపీ నీ పిలిచి వివరణ కోరాలి.రాష్ట్రంలో లో అండ్ ఆర్డర్ పటిస్త పరచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం నీ పిలిచి చెప్పాలి.సెంట్రల్ govt కి నివేదిక పంపాలి.జగన్ తన పార్టీ కార్యకర్తలతో,mla mp latho డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టాలి.నేషనల్ మీడియా కవరేజీ వచ్చేలా చేయ్యాలి.
ఇలా ట్వీట్స్ చేస్తే కుదరదు. ఢిల్లీ లో కూర్చొని ధర్నా చేయాలి. నేషనల్ మీడియా మరియు విలేకర్లను పిలిచి ప్రెస్మీట్ పెట్టాలి. ఆ ప్రెస్ మీట్లోనే ఈ 40 రోజుల ఆకృత్యాల వీడియోలు ఒక బిగ్ స్క్రీన్ మీద మీడియా విలేకర్లకు మరియు అక్కడ ప్రజలకు చూపించాలి. అప్పుడే దేశ ప్రజలకు ఆంధ్ర లో ఎలాంటి హింస జరుగుందో తెలుస్తుంది.
Well said sir, government ని oppose చెయ్యాలి గానీ, ఒక ప్రక్క opposition party they are in troubles, party close చెయ్యమని కూటమి చెప్పండి ruling నచ్చ క పోతే, ప్రజలే పూనుకో వాలి, వాళ్ళు ప్రతి పక్షం లేకుండా చెయ్యాలి అనే ది వాళ్ల కుట్ర, in this 5years చాలా జరగనున్నాయి,వాళ్ళు కావాలి అని చేస్తున్నారు,
@@sreenivas2781if you want to go you leave, and you tell to ruling party also to close, మంచి సలహాలు ఇవ్వ క పోతే, నీ chethha సలహాలు government కి ఇవ్వు
ట్వీట్స్ చేస్తూకూర్చుంటే కార్యకర్తలలో నమ్మకం సన్నగిల్లుతుంది. నది రోడ్లో వైస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా నరికితే ట్వీట్స్ కార్యకర్తలలోధైర్య నింపుతాయా. టీడీపీ హత్యా రజకీలకు, దౌర్జన్యాలకు వ్యేతిరకంగా శాంతియుతంగా స్టేటలెవల్ కంట్రీలెవల్ లో పెద్ద ఎత్తున శాంతియుత ధర్నాలు చేసి. కూటమి ప్రభుత్వాన్ని ఎండకట్టాలి. ధర్నాలకు పోలీస్ పర్మిషన్ ఇవ్బకపోతే కోర్టులు ద్వారా పర్మిషన్ తీసుకొని ధర్నాలు చెయ్యాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఎండకట్టటానికి స్పీకర్ సమయం ఇవ్వకోపోవచ్చు. అసెంబ్లీ బైటనే శాంతియుతంగా తేల్చుకోవాలి. ఈ విధంగా కార్యకర్తలకు మనో ధైర్యమివ్వాలి
Governor gaaru respond avvali, central govt and supreme court also should respond on TDP govt and issues in AP since they started in this 2024. All eyes on AP
Prajala Loki ravatam kadu national and international level lo nirasana vyakthikarinchali.. justice for victims ani international level lo modi and CBN arachakalanu uthiki areyali.. ipatike prajalu jagan chethakani daddamma anukontunaru
@@vijayabs2266prajalakosam అనుక్షణం శ్రమించిన వ్యక్తి కి మంచి mandate echaru అత్యాశతో మళ్ళీ దద్దమ్మ అంటున్నారా మనిషి నీ వాడుకోడం AP public ki తెలిసినంత ఎవరికి తెలియదు సో sad
2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సలహాదారుల దగ్గర నుంచి మిగిలిన విభాగాల ముఖ్యుల వరకు రవ్వంత ఉపయోగం జగన్ కి గాని , YSR పార్టీకి గాని, చివరకు అప్పటి ప్రభుత్వానికి లేదు, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేం ఆశిస్తాం.
ఆయనకి హెల్త్ ఇష్యూ అనే కదా బెంగుళూరు వెళ్ళింది, అర్ధం చేసుకోవాలి కదా, ఆ area lo MLA గా పోటీ చేసిన నాయకుడు వెళ్లి స్పందిస్తే బావుంటుంది గాని ప్రతిదానికి జగనే రావాలి అంటే ఎలా?
కార్యకర్తలకు న్యాయం చేయలేదని ఆ కార్యకర్తలే ఇప్పటిదాకా చెప్పారు..మరి జగన్ ..నువ్వే మాకు దిక్కు,అని ఎందుకు అడుగుతున్నారు..! అధికారంలో ఉన్నప్పుడు మాకు దెంగితినటానికి డబ్బులు ఇవ్వలేదని ఏడ్చి మీపార్టీని మీరే నాశనం చేసుకుంటిరి.. ప్రభుత్వ పరిపాలనను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడిని మీరే కదా కాదనుకున్నారు.. మరి ఇప్పుడు ఆ గగ్గోలు ఎందుకు పెడుతున్నారు..😢😢
జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి రాష్ట్రం చేసిన అప్పుల గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది ట్వీట్ చేయడం వల్ల ప్రజల్లో భరోసా రాజు తన మీద నమ్మకం పెరగాలంటే కచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి
Jagan when in power gave posts and ministries to many who didn’t work for YCP. Today so much of violence on the actual village level workers yet lukewarm response or no response at all. This is very bad for not only YCP but politics in general
జగన్ ఏమిటో ఎవ్వరికి అర్ధం కాడు. ఇలా ఉండే 11 కి వచ్చాడు రేపు 2029 లో అవి కూడా రావు. జగన్ మీడియా కి దూరముగా ఉండటం అంటే ప్రజలకి దూరముగా ఉండటమే. బాబు ఏమిటో ప్రజలకి తెలుసు ayinaa😴బాబు గెలిచాడు అంటే అది మీడియా వల్లే
నాలుగు మీడియాలు కలిసి మిమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తాం అంటే, అవును మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేయండి అని జనాలే కోరుకున్నారు..ఏవి అబద్ధాల్లో,ఏవి నిజాలో తెలుసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలు వున్నారు అని మీరు భావిస్తే ఎలా..?ఆ జనాలు కోరుకున్నది కూడా ఇదే..!వారు గత ముఖ్యమంత్రి వల్ల ఎటువంటి ప్రయోజనం జరగలేదని భావించారు.. హత్యలు,పసిపిల్లలపై మానభంగాలు,కిడ్నపులు, దౌర్జన్యాలు ఇవే ప్రజలు కోరుకున్నారు.. సుఖంగా ఉన్నపుడు ఎవరినో కావాలని కోరుకొని, కష్టం వచ్చినపుడు గత ముఖ్యమంత్రిని ఎందుకు తలుచుకోవటం..😢 పైన చెప్పిన జనాలలో వారి పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు..స్వయంగా చూసిన అనుభవంతో చెప్తున్నాను..తప్పుగా అనుకోవద్దు..
అందరికీ ముందుగా అభినందనలు ఎప్పుడు జగన్ కి సపోర్ట్ గా వున్న నాతో పాటు కాస్త wait చెయ్యాలి కనీసం 6 మంత్స్ వాళ్లు చేసే తప్పులను ముందుగా వాళ్ళకి మనమే తెలియ చెప్తున్నాం రెమెడీ కూడా
కొడాలి నాని గారు, రోజా గారూ, కేశినేని నాని గారు,ఇన్ మంత్రి పదవులు అనుభవించిన వారు ఏమి పోయారు? దీనికి కారణం జగన్ గారే. అధికారం కంప్లీట్ గా తన చేతిలో పెట్టుకొని మినిస్టర్స్,ఎంఎల్ఏ లను జీరో చేసి, వాలంటీర్లు ద్వారా పాలన నడిపినాడు. అందుకే ప్రజలలో వాళ్ళకి గౌరవం లేకుండా పోయినది.ఇక రాబోయే రోజులలో మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇవ్వండి జగన్ గారికి. మూర్ఖత్వం ప్రదర్శిస్తే పార్టీ కేడర్ గానీ, మిగతా వాళ్ళు గానీ అందరూ ఇబ్బంది పడతారు. వైసీపీ అభిమానిగా, చెప్తున్న. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది
Amer అన్నా జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. కార్యకర్తలను కపడుకోకపోతే Next elactions ki ఎవరు వుండరు. వరుసగా కార్యకర్తలే చేస్తున్నారు అన్నా.... స్పందించమని చెప్పండి
Ycp failed to protect people,he is opposition need to take care, he has to speak president of india and make it every one movement against this killings
That’s the present situation of AP now hooliganism is at peaks nobody wants to take risk this is people mandate they disclosed everything before elections that there will be no peace in AP before elected now they’re full filling their dreams
జగన్ గారు కనీసం weekly once Press meating పెట్టాలి. లేకపోతే కార్యకర్తలు కనపడరు..పార్టీ కనపడదు. అసలు నాయకత్వం ఏమి చేస్తుంది. ఇలాంటి దాడులు జరుతుంటే నాయకులు ముందు ఉండి భరోసా ఇవ్వాలి. అధికారం ఉన్నపుడు అందరూ ఉంటారు. అధికారం లేదు ఎవ్వరు కనపడలేదు. 🙏🙏🙏🙏🙏
ఇప్పుడే జగన్ గారు రంగంలోకి దిగాల్సిన పని లేదు మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి రెడ్ల సామాజిక వర్గం ఇంకో రెండు టీవీ చానల్స్ పెడితే బాగుండు లేకుంటే 175 ఎంఎల్ఏ అభ్యర్థులు కనీసం తలా ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటెయిన్ చేయాలి
వినుగొండలో కిరాతమైన హత్య రాజకీయ మద్దతు లేని జరుగదు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రభుత్వ అసమర్థత కావున రాష్ట్ర పతి పాలన పెట్టాలి. ఒక ఏమ్ పి.ని మా వుారికి రాకుాడదని జరిగిన విధ్వంసం పుంగనూరు జరిగిన పచ్చచొక్కలా పనులు కాదా. దీనికి బాధ్యత వహించెదెవరు. కేంద్రప్రభుత్వం జోక్యం తప్పని సరి వై. ఏస్ ఆర్. పార్టీ డిల్లీ కు వెళ్లి రాష్ట్ర ప్రభుతాన్ని రద్దు చేసే ట్టు చేయాలి. అప్పుడు ఏ. పి లో శాంతి నెలకొటుంది
బీజేపీ రాస్ట్రం లో ప్రభుత్వం లో భాగస్వామి. సెంట్రల్ లో handicapped ప్రభుత్వం నడుపుతోంది. వాళ్ళే రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు. వాళ్ళకి సిగ్గు కదా? నెల రోజులనించ్ తాలిబాన్ పాలన జరుగుతుంటే హండిక్యాప్డ్ ప్రభుత్వానికి తెలియదా? చోద్యం చూస్తోంది. తిరగపడాలి ప్రాణాలు రక్షించు కోవాలి.ఇది అంతా రీడ్బుక్ యజమాని చేయిస్తున్నాడు
అవును అభిమానులు గానే అడుగు తున్నాము ,,,,ఇక్కడ ఉండి మీరు ఏమి చేస్తున్నారు జగన్ గారు ,,,,ఎందుకు ఇంత దరిధ్రంగా తయారు అయినారు వైసీపీ వారు.అధికారంలో ఉన్నప్పుడు,,, కష్టపడిన వారిని పక్కన పెట్టి,,, గాలికి వచ్చిన వారికి పధవులు అప్పచెప్పినారు కదా.ఉన్న అభిమానం తగ్గుతుంది.
Matladite emi vasthundi cheppandi case lu pedtharu modi ippati varaku manipur visit cheyyledu e vevastha aina correct panichesthunaya ledu kada mana time kosam wait cheyydam tappa chesedi emi ledu
Yes 100% correct Ameer garu as a Jagan supporter I am disgusted....Jagan may have his own strategies but some one should come out and stand against this violance..Not tweeting
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరాచకాలు నెల రోజుల నుంచి జరుగుతుంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంత కళ్లు మూసుకొని ఉన్నారా. అందరూ ఒక్కసారిగా రివర్స్ అయితే తెలుగుదేశం వారు ఈ అరాచకాలు చేయగలిగే వారేనా. నా జోలికి రాలేదు లే అని కొంతమంది అనుకుంటున్నారు . ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో మీది కూడా వస్తారు. ఆంధ్రప్రదేశ్లో కుల పిచ్చి ఎక్కువ అయిపోయినది. చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు. వాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి. గవర్నర్ కు వినతిపత్రం ఇస్తే కళ్ళు మూసుకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తులు గవర్నర్లు కాకుండా రిజైన్ చేస్తే బాగుంటుందేమో. యూనివర్సిటీ వీ సీలు ఒక్కసారిగా రిజైన్ చేస్తే గవర్నర్ ఏం చేస్తున్నాడు. గవర్నర్కు బాధ్యత లేదా. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొట్టాలి కానీ. అమాయకులను కొట్టడం ఏమిటండి. నీచ్ కుత్తే కమీనే గాళ్లు చేసే పని. జగన్ కూడా ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారో నాకు అర్థం కావట్లేదు.
Ameer, YS Jagan has tweeted tagging national leading dialies and also PM, HM and President of India. Besides, he has also put telugu version for vernacular dialies
#మాకొద్దుఈబాబులపాలన ఈ యాష్ ట్యాగ్ ని వైరల్ చేయండి అన్నా
మణిపూర్ లో అంతంత ఘోరం జరిగితేనే, prime minister కంటుకోలేదే.
Manipur incidents are by the persons who are against the India.
హెచ్ రిస్తే కుదరదు సాము మీరు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయండి అప్పుడే దేశం మొత్తం మీ వైపు చూస్తుంది
ఇది కరెక్ట్
ఆంధ్రాలో ఎన్నడు లేని పరిస్థితులు జరుగుతున్నాయి చాలా భయమేస్తుంది ఆంధ్రాలో ఉండాలంటే
Adhe kadha lokesh ki kavali YSRCP cadre antha Andhra vadiki velli povali andhuke edhantha.
Modda chiku ra lanja kodaka 😂😂😂
నిజం
కోరి తెచ్చుకున్నారు గా ఈ అరాచక పు మూక నీ. గాలి కళ్యాణ్ నోటికి 🦀 క్యాన్సర్ వచ్చిందా అని ప్రజలు అనుకుంటున్నారు సార్.
Corect
అదే క్యాన్సర్ మీ కోసం కాచుకు కూర్చుంది.😢
మాకు రాష్ట్రపతి పాలన విధించాలని ఇది నా డిమాండ్
Yeah I'm too
Yes
Yes✊
Yes 🔥
ఎస్.
జగనన్న ఎందుకు స్పందించాలి
ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా
Yes
అప్పుడు ట్వీట్ మాత్రం ఎందుకు
Yeah that's right
Kani tapadu ravali 40%votu vesaru kada valu evm lu golmalu chesaru
ప్రజలకోసం కాదు తమ్ముడు నీ లాంటి కార్యకర్తల కోసం పోరాడాలి. లేకపోతే పార్టీ వుండదు ,బొక్క వుండదు....
చేతకాని సీఎంలు రాజీనామా చేసి
రాష్ట్రపతి పాలన పెడితే శుభం అందరికీ జరుగుతుంది
కనీసం గవర్నర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వాలి కదా. అసలు రాష్ట్రంలో ఇన్ని ఆకృత్యాలు జరుగుతుంటే గవర్నర్ ఉన్నాడా లేడా.
Unnada leda anakoodadau sir unnada sachada anali
Echhina ayana yemi matladaru cheyaru ycp government unna anthey cbn government unna anthey ayana peruke governor
తురకోడు గవర్నర్ ఎలా వచ్చిందో తెలియదా
ఎన్ని సార్లు ఇస్తారు అండి గుడ్డివాళ్ళకి లాగా ఉంటే
@@thanetistephen9528 గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారు కానీ ఏమీ.ప్రయోజనం.లేదు కనుకనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి.ముందు.ధర్నా చేస్తే దేశం మొత్తం.చూస్తుంది
ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించాలి. Madyantara ఎన్నకలు జరగాలి. ఈ విషయం పై ప్రస్తుత, గత ఎమ్మెల్లెలు తీవ్రంగా స్పందించాలి
జగన్మోహన్ రెడ్డి గారు దేనిమీద స్పందించకూడదు, ఎందుకు అంటే మాకు ఏమి చేశాడు మేము ఎలక్షన్స్ లో ఎందుకు సపోర్ట్ చేయాలి అనీ గ్రామ స్థాయి నాయకుడు దగ్గర నుంచి మండలం స్థాయి వరకు చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడారు, 5 ఏళ్ళు తిని కూడా సపోర్ట్ చేయలేదు ఇలాంటి వాళ్ల కోసమా జగన్ ఎందుకు పరామర్శించిన విలువ లేదు... ఎవరు వీళ్లంత ఆయన పరిపాలన తిన్నవాళ్ళ కాదా? మంచి వాడిని ఏడిపించారు ఇంతే ఉంటది అనుభవించాలి ఈ రాష్ట్రము
@@srinivasareedy9740 spandinchakunda vunte aela forty percent vote share vundhi adhi poguttukuntada janam kosam vastadu epudu manchi avakasam vachindhi
ఔను
Corect
చాలా బాగా చెప్పారు బ్రో
అమీర్ అన్న నీ విశ్లేషణ సూపర్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి
MLA ,MLC,లను తీసుకుని గవర్నర్ ను, MP లను తీసుకుని రాష్ట్రపతి ,హోంమంత్రి ని కలవాలి😢😢
గవర్నర్ గారికి కూడా తెలియకుండా ఉంటుందా ఇన్ని ఘోరాలు రాష్ట్రంలో జరుగుతుంటే.గవర్నర్ గారు డీజీపీ నీ పిలిచి వివరణ కోరాలి.రాష్ట్రంలో లో అండ్ ఆర్డర్ పటిస్త పరచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం నీ పిలిచి చెప్పాలి.సెంట్రల్ govt కి నివేదిక పంపాలి.జగన్ తన పార్టీ కార్యకర్తలతో,mla mp latho డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టాలి.నేషనల్ మీడియా కవరేజీ వచ్చేలా చేయ్యాలి.
గవర్నర్ గాడే ఎదవ. వాడికి ఆ పదవి ఎందుకు ఇచ్చారో తెలుసా ? బాబ్రీ మసీదు కాసే లో బీజేపీ కి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.
ఏమి చేస్తున్నావు..జగన్..
.నీకు ఇంకా ఓటమి షాక్ వదిలినట్లు లేదు.... దిగురా బాబు రంగంలోకి...
Emi diguthadu prajakaki enno manchi chesthe prajalu thiragabadi vythirekamga vote vesthe emi cheyyagaladu
Sodhara Jagan road meedhaki vaste inka rechhagotadam avuthundhi. Prajalu inka godawalu peruguthaye Jagan will be safe first prajalu ebbsndhulu padutharu
Yenti digedhi...
Mithun reddy jagan kante thopu annaru...aayana paristhithi chusaru gaa😂
జలగ గాడికి బయటికి రావాలంటే ఉచ్ఛ పడుతోంది. అందుకే బెంగళూరు ప్యాలస్ ను వదిలి ఇప్పట్లో రాడు. ముందుగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే దమ్ముందా?
Idi navvalsina vishayama chi
జగన్ గారు ఎక్కడ గొడవలు జరిగితే అక్కడకు వెళ్లి నాయకులతో మాట్లాడి ధర్నాలు చేయాలి. ఎదురు తిరిగితే గానీ దాడులు ఆగవు.
ఇలా ట్వీట్స్ చేస్తే కుదరదు. ఢిల్లీ లో కూర్చొని ధర్నా చేయాలి. నేషనల్ మీడియా మరియు విలేకర్లను పిలిచి ప్రెస్మీట్ పెట్టాలి. ఆ ప్రెస్ మీట్లోనే ఈ 40 రోజుల ఆకృత్యాల వీడియోలు ఒక బిగ్ స్క్రీన్ మీద మీడియా విలేకర్లకు మరియు అక్కడ ప్రజలకు చూపించాలి. అప్పుడే దేశ ప్రజలకు ఆంధ్ర లో ఎలాంటి హింస జరుగుందో తెలుస్తుంది.
జగన్ ను డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఒక చెంప ఎవరు ఓటు వేయలేదు అంటుంటిరి.కార్యకర్తలూ విరక్తి చెందారంటుంటిరి.ఆయన 15సంవత్సరాలు అనుక్షణం శ్రమీంచాడ్
ఎవరికోసం
40% vote chesina vaallani bali chesthaaraa? Appudu party avasaram ledhu. Mooseyandi.
Well said sir, government ని oppose చెయ్యాలి గానీ, ఒక ప్రక్క opposition party they are in troubles, party close చెయ్యమని కూటమి చెప్పండి ruling నచ్చ క పోతే, ప్రజలే పూనుకో వాలి, వాళ్ళు ప్రతి పక్షం లేకుండా చెయ్యాలి అనే ది వాళ్ల కుట్ర, in this 5years చాలా జరగనున్నాయి,వాళ్ళు కావాలి అని చేస్తున్నారు,
@@gajulapallipeddireddy5670for people
@@sreenivas2781if you want to go you leave, and you tell to ruling party also to close, మంచి సలహాలు ఇవ్వ క పోతే, నీ chethha సలహాలు government కి ఇవ్వు
ట్వీట్స్ చేస్తూకూర్చుంటే కార్యకర్తలలో నమ్మకం సన్నగిల్లుతుంది. నది రోడ్లో వైస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా నరికితే ట్వీట్స్ కార్యకర్తలలోధైర్య నింపుతాయా. టీడీపీ హత్యా రజకీలకు, దౌర్జన్యాలకు వ్యేతిరకంగా శాంతియుతంగా స్టేటలెవల్ కంట్రీలెవల్ లో పెద్ద ఎత్తున శాంతియుత ధర్నాలు చేసి. కూటమి ప్రభుత్వాన్ని ఎండకట్టాలి. ధర్నాలకు పోలీస్ పర్మిషన్ ఇవ్బకపోతే కోర్టులు ద్వారా పర్మిషన్ తీసుకొని ధర్నాలు చెయ్యాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఎండకట్టటానికి స్పీకర్ సమయం ఇవ్వకోపోవచ్చు. అసెంబ్లీ బైటనే శాంతియుతంగా తేల్చుకోవాలి. ఈ విధంగా కార్యకర్తలకు మనో ధైర్యమివ్వాలి
Yas👌 yas
ఈ వీడియో ఆ అన్ని రాష్ట్రపతి గారికి ఈ మెయిల్స్ లో పెట్టచుగా
Yeah absolutely right
Jagan aemi chestshadu ra babu ,jagan key safety ledhu,jagan ney lepasthamu antunaru. Kunchan alochinchandi
Governor gaaru respond avvali, central govt and supreme court also should respond on TDP govt and issues in AP since they started in this 2024. All eyes on AP
టిడిపి రౌడీ రాజ్యం మళ్లీ వచ్చింది.
మా కొద్దు తెలుగు బాబుల పాలన దేవా. ..
అన్నా ఢిల్లీ వెళ్లి నేషనల్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి ప్రెసిడెంట్ కి వివరించాలి జగన్ గారు
ఎక్కడున్నావు జగన్ ఇంత మంది కార్యకర్తలు చనిపోతుంటే నీకు పట్టదా ఎందుకు ప్రజల లోకి రావు , ఎంత మంది ఇంకా నీకోసం చావాలి
Prajala Loki ravatam kadu national and international level lo nirasana vyakthikarinchali.. justice for victims ani international level lo modi and CBN arachakalanu uthiki areyali.. ipatike prajalu jagan chethakani daddamma anukontunaru
@@vijayabs2266prajalakosam అనుక్షణం శ్రమించిన వ్యక్తి కి మంచి mandate echaru అత్యాశతో మళ్ళీ దద్దమ్మ అంటున్నారా మనిషి నీ వాడుకోడం AP public ki తెలిసినంత ఎవరికి తెలియదు సో sad
Pubg player జయహో..
Tweet raja జయహో
@@prasadaraochekuri5244 johar chekuri
@@aanandh8517 nuv kuda pothe gani rademo
2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సలహాదారుల దగ్గర నుంచి మిగిలిన విభాగాల ముఖ్యుల వరకు రవ్వంత ఉపయోగం జగన్ కి గాని , YSR పార్టీకి గాని, చివరకు అప్పటి ప్రభుత్వానికి లేదు, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేం ఆశిస్తాం.
రాష్ట్రం లో జరుగుతున్న అరాచకాలపై దేశం లో పార్టీల సహకారం తీసుకోవాలి
ఆయనకి హెల్త్ ఇష్యూ అనే కదా బెంగుళూరు వెళ్ళింది, అర్ధం చేసుకోవాలి కదా, ఆ area lo MLA గా పోటీ చేసిన నాయకుడు వెళ్లి స్పందిస్తే బావుంటుంది గాని ప్రతిదానికి జగనే రావాలి అంటే ఎలా?
ఇదంతా రెడ్ డైరీ మహిమ, మేము ఏమి చేసినా రెడ్ డైరీ గాడు మమ్ములను కాపాడతాడు అనే ధీమాతో ఇలా తెగబడుతున్నాడు
ఒక ప్రెస్ మీట్ పెట్టవయ్యా సామీ.నిన్ను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచకయ్యా బాబు.
మొదటిసారి మీ మాటలు మాకు బాగా నచ్చాయి😊😊😊😊
బయటకొస్తే ఈ కార్యకర్తలందరూ ఆయన ప్రాణాన్ని రక్షిస్తారా ఏంటి అందరూ మాటలు చెప్పేవాళ్లే కానీ చేతలు చేసే కార్యకర్త ఎవరూ లేరు
కోర్ట్ కు పోవచ్చుగా....
మోడీజీ కి చేప్పవచ్చుగా..
ఇంటిలో కూర్సుంటాయ్ కుదరదు.
No celebrity responding on AP issues.
ఎన్నాళ్ళు ఏడ్చిన లాభం లేదు. ఎవరెలా ఓడారు ఎవరెలా గెలిచారు అంటూ....
కార్యకర్తలకు న్యాయం చేయలేదని ఆ కార్యకర్తలే ఇప్పటిదాకా చెప్పారు..మరి జగన్ ..నువ్వే మాకు దిక్కు,అని ఎందుకు అడుగుతున్నారు..!
అధికారంలో ఉన్నప్పుడు మాకు దెంగితినటానికి డబ్బులు ఇవ్వలేదని ఏడ్చి మీపార్టీని మీరే నాశనం చేసుకుంటిరి..
ప్రభుత్వ పరిపాలనను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడిని మీరే కదా కాదనుకున్నారు.. మరి ఇప్పుడు ఆ గగ్గోలు ఎందుకు పెడుతున్నారు..😢😢
Hats off baya
జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి రాష్ట్రం చేసిన అప్పుల గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది ట్వీట్ చేయడం వల్ల ప్రజల్లో భరోసా రాజు తన మీద నమ్మకం పెరగాలంటే కచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి
ఎక్కడ హింస జరిగితే అక్కడే ధర్నా చెయ్యాలి కదా, లేదంటే రేపు పార్టీ లో ఎవడు ఉంటాడురా????????
Jagan when in power gave posts and ministries to many who didn’t work for YCP. Today so much of violence on the actual village level workers yet lukewarm response or no response at all. This is very bad for not only YCP but politics in general
It is time for Jagan to come to public and report every thing to center do some dharnas
జగన్ ఏమిటో ఎవ్వరికి అర్ధం కాడు. ఇలా ఉండే 11 కి వచ్చాడు రేపు 2029 లో అవి కూడా రావు. జగన్ మీడియా కి దూరముగా ఉండటం అంటే ప్రజలకి దూరముగా ఉండటమే. బాబు ఏమిటో ప్రజలకి తెలుసు ayinaa😴బాబు గెలిచాడు అంటే అది మీడియా వల్లే
నాలుగు మీడియాలు కలిసి మిమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తాం అంటే, అవును మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేయండి అని జనాలే కోరుకున్నారు..ఏవి అబద్ధాల్లో,ఏవి నిజాలో తెలుసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలు వున్నారు అని మీరు భావిస్తే ఎలా..?ఆ జనాలు కోరుకున్నది కూడా ఇదే..!వారు గత ముఖ్యమంత్రి వల్ల ఎటువంటి ప్రయోజనం జరగలేదని భావించారు..
హత్యలు,పసిపిల్లలపై మానభంగాలు,కిడ్నపులు, దౌర్జన్యాలు ఇవే ప్రజలు కోరుకున్నారు..
సుఖంగా ఉన్నపుడు ఎవరినో కావాలని కోరుకొని, కష్టం వచ్చినపుడు గత ముఖ్యమంత్రిని ఎందుకు తలుచుకోవటం..😢
పైన చెప్పిన జనాలలో వారి పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు..స్వయంగా చూసిన అనుభవంతో చెప్తున్నాను..తప్పుగా అనుకోవద్దు..
1 one
Jagan anna delhi ki velli pressmeet pettali, pm ni home minister, n presidentki complaint cheyyali
Good analysis,Ameer garu
Demand for ప్రెసిడెంట్ Rule.
అందరికీ ముందుగా అభినందనలు ఎప్పుడు జగన్ కి సపోర్ట్ గా వున్న నాతో పాటు కాస్త wait చెయ్యాలి కనీసం 6 మంత్స్ వాళ్లు చేసే తప్పులను ముందుగా వాళ్ళకి మనమే తెలియ చెప్తున్నాం రెమెడీ కూడా
ఈ సారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.. ఇట్లు
Tweet రాజా
నోర్ముయ్యరా పచ్చ పుల్కాగా! బద్మాష్!
దేశంలో అలాగే ప్రపంచ o లో అందరికీ తెలిసేలా యేదయినా చెయ్యాలి జగన్ గారు .
#saveAP
If same situation was in Jagan government , TDP would have done in BIG way!!!
Kantiki kannu pantiki pannu untadi jagratha tdp
మానవహక్కుల సంఘాలు ఎమైనాయి నిద్రపోతున్నాయ
President rule kaavali
Talebaan militentla paalana vachindi AP lo...HM raaginaamaa cheyyali... She doesn't know how to control..
జగన్ ఎందుకు ప్రెస్స్ మీట్ పెట్టవు గవర్నర్ను కలుసు కోర్టును ఆశ్రయించి కాసులువేయి
ఇప్పటివరకు జరిగిన అరాచకాలపై YSRCP, శ్వేత పత్రం రిలీజ్ చేయాలి😎
మీరు అన్నది నిజం ఏమాఇందో ఏమో ఈ వైసీపీ వాళ్లకు
కొడాలి నాని గారు, రోజా గారూ, కేశినేని నాని గారు,ఇన్ మంత్రి పదవులు అనుభవించిన వారు ఏమి పోయారు? దీనికి కారణం జగన్ గారే. అధికారం కంప్లీట్ గా తన చేతిలో పెట్టుకొని మినిస్టర్స్,ఎంఎల్ఏ లను జీరో చేసి, వాలంటీర్లు ద్వారా పాలన నడిపినాడు. అందుకే ప్రజలలో వాళ్ళకి గౌరవం లేకుండా పోయినది.ఇక రాబోయే రోజులలో మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇవ్వండి జగన్ గారికి. మూర్ఖత్వం ప్రదర్శిస్తే పార్టీ కేడర్ గానీ, మిగతా వాళ్ళు గానీ అందరూ ఇబ్బంది పడతారు. వైసీపీ అభిమానిగా, చెప్తున్న. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది
Great amer garu
Hello AP
Bye bye TDP
Amer అన్నా జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. కార్యకర్తలను కపడుకోకపోతే Next elactions ki ఎవరు వుండరు. వరుసగా కార్యకర్తలే చేస్తున్నారు అన్నా.... స్పందించమని చెప్పండి
Ycp failed to protect people,he is opposition need to take care, he has to speak president of india and make it every one movement against this killings
That’s the present situation of AP now hooliganism is at peaks nobody wants to take risk this is people mandate they disclosed everything before elections that there will be no peace in AP before elected now they’re full filling their dreams
రాష్టపతి పాలన కు డిమాండ్ చెయ్యండి జగన్ గారు
Amera garu meru jaganaan ki demand chayakandi 15 yares kastta padadu sir prajalu Eame echaru
జగన్ గారు కనీసం weekly once
Press meating పెట్టాలి. లేకపోతే కార్యకర్తలు కనపడరు..పార్టీ కనపడదు. అసలు నాయకత్వం ఏమి చేస్తుంది. ఇలాంటి దాడులు జరుతుంటే నాయకులు ముందు ఉండి భరోసా ఇవ్వాలి.
అధికారం ఉన్నపుడు అందరూ ఉంటారు. అధికారం లేదు ఎవ్వరు కనపడలేదు. 🙏🙏🙏🙏🙏
ఇప్పుడే జగన్ గారు రంగంలోకి దిగాల్సిన పని లేదు మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి రెడ్ల సామాజిక వర్గం ఇంకో రెండు టీవీ చానల్స్ పెడితే బాగుండు లేకుంటే 175 ఎంఎల్ఏ అభ్యర్థులు కనీసం తలా ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటెయిన్ చేయాలి
వినుగొండలో కిరాతమైన హత్య రాజకీయ మద్దతు లేని జరుగదు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రభుత్వ అసమర్థత కావున రాష్ట్ర పతి పాలన పెట్టాలి. ఒక ఏమ్ పి.ని మా వుారికి రాకుాడదని జరిగిన విధ్వంసం పుంగనూరు జరిగిన పచ్చచొక్కలా పనులు కాదా. దీనికి బాధ్యత వహించెదెవరు. కేంద్రప్రభుత్వం జోక్యం తప్పని సరి
వై. ఏస్ ఆర్. పార్టీ డిల్లీ కు వెళ్లి రాష్ట్ర ప్రభుతాన్ని రద్దు చేసే ట్టు చేయాలి. అప్పుడు ఏ. పి లో శాంతి నెలకొటుంది
రాష్ట్ర పతి పాలనకు అవకాశం వుందా??!
Last 5 years very peaceful
టీడీపీ కు ఇలా జరిగితే పవన్ CBN రచ్చ రచ్చే అయ్యిపోయేది ap అంతా ప్రతి మీడియా లో ప్రింట్ మీడియా లో
Presidencil rule is needed
బీజేపీ రాస్ట్రం లో ప్రభుత్వం లో భాగస్వామి. సెంట్రల్ లో handicapped ప్రభుత్వం నడుపుతోంది. వాళ్ళే రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు. వాళ్ళకి సిగ్గు కదా?
నెల రోజులనించ్ తాలిబాన్ పాలన జరుగుతుంటే హండిక్యాప్డ్ ప్రభుత్వానికి తెలియదా? చోద్యం చూస్తోంది. తిరగపడాలి ప్రాణాలు రక్షించు కోవాలి.ఇది అంతా రీడ్బుక్ యజమాని చేయిస్తున్నాడు
We are allways with ysrcp jagan
I demand president rules in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కు మాకు రాష్ట్రపతి పాలన కావాలి..
జై జగనన్నా
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా ప్రజల్లోకి వెళ్లి మంచి చేసిన చెప్పుకోలేని పరిస్థితి మంచి చెప్పలేరు
Prajalaku sevacheste vote veyaru chestunnatlu natinchali abaddhalu cheppali
Super Good
Delhi ki velli President nu, PM nu, HM nu kalisi dharnaa cheyaali. Lekapothe party ni moosesi intlo padukondi.
Jagan great leader but come back go to delhi
అవును అభిమానులు గానే అడుగు తున్నాము ,,,,ఇక్కడ ఉండి మీరు ఏమి చేస్తున్నారు జగన్ గారు ,,,,ఎందుకు ఇంత దరిధ్రంగా తయారు అయినారు వైసీపీ వారు.అధికారంలో ఉన్నప్పుడు,,, కష్టపడిన వారిని పక్కన పెట్టి,,, గాలికి వచ్చిన వారికి పధవులు అప్పచెప్పినారు కదా.ఉన్న అభిమానం తగ్గుతుంది.
ఒక్క కార్యకర్త కూడా ycp లో లేకుండా చేయాలని భయం కలిగేలా చేస్తోంది టిడిపి. అది జగన్ గారికి ఆలోచన రావడం లేదు 😂😂😂😂😂
Matladite emi vasthundi cheppandi case lu pedtharu modi ippati varaku manipur visit cheyyledu e vevastha aina correct panichesthunaya ledu kada mana time kosam wait cheyydam tappa chesedi emi ledu
Yes 100% correct Ameer garu as a Jagan supporter I am disgusted....Jagan may have his own strategies but some one should come out and stand against this violance..Not tweeting
Please annaya mearu jagrtha ga undandi.
ఓం తుస్ EVM బుస్
ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమా?
Jagan garu meeru bayetiki ravaali
RIP AP
A.P is nearing to president rule.
Complaint to governer
Went to supreme court
రాక్షస పాలన
సిగ్గు సిగ్గు
Jagan anna save me anna plz plz plz plz❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ycp fail avtund
President rule
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరాచకాలు నెల రోజుల నుంచి జరుగుతుంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంత కళ్లు మూసుకొని ఉన్నారా.
అందరూ ఒక్కసారిగా రివర్స్ అయితే తెలుగుదేశం వారు ఈ అరాచకాలు చేయగలిగే వారేనా.
నా జోలికి రాలేదు లే అని కొంతమంది అనుకుంటున్నారు .
ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో మీది కూడా వస్తారు.
ఆంధ్రప్రదేశ్లో కుల పిచ్చి ఎక్కువ అయిపోయినది.
చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు.
వాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి.
గవర్నర్ కు వినతిపత్రం ఇస్తే కళ్ళు మూసుకొని ఉన్నాడు.
అలాంటి వ్యక్తులు గవర్నర్లు కాకుండా రిజైన్ చేస్తే బాగుంటుందేమో.
యూనివర్సిటీ వీ సీలు ఒక్కసారిగా రిజైన్ చేస్తే గవర్నర్ ఏం చేస్తున్నాడు.
గవర్నర్కు బాధ్యత లేదా.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొట్టాలి కానీ.
అమాయకులను కొట్టడం ఏమిటండి.
నీచ్ కుత్తే కమీనే గాళ్లు చేసే పని. జగన్ కూడా ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారో నాకు అర్థం కావట్లేదు.
Super Amir anna
GVD గాడు శ్రీహరి గాడు.. ఇద్దరూ ఈటీవీ బ్యాచ్.. వాళ్ళు kovartulu.
వాళ్ళనే నమ్ముతారు జగన్ మన దౌర్భాగ్యం
ఇంతకు ముందే ఒకసారి గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
మళ్ళీ వినతిపత్రం సమర్పిస్తారేమో.
Ameer, YS Jagan has tweeted tagging national leading dialies and also PM, HM and President of India.
Besides, he has also put telugu version for vernacular dialies