బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న C S SANTI KUMARI MINISTER TALASANI
Вставка
- Опубліковано 15 чер 2023
- బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి దాతల సహకారంతో చేయించిన బంగారు కవచాన్ని ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ప్రాణప్రతిష్ట చేసి అమ్మవారిని బంగారు రుద్రాక్ష మండపంలో వుంచి ప్రత్యేక పూజలు జరిపించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమం ఆలయ ఈవో అన్నపూర్ణ ఆలయ ఫౌండర్ అండ్ ట్రస్ట్ కొత్తపల్లి సాయిబాబాగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది అలాగే అమ్మవారికి ఎస్ ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో పోచంపల్లి చేనేత కళాకారులచే పోచంపల్లి పట్టుచీరను బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో నియమి నిష్ఠలతో తయారు చేసే పనిని సిఎస్ శాంతి కుమారి మంత్రి తలసాని చేతుల మీదుగా ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి ఆలయ పాలక మండల సభ్యులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
శ్రీ మాత్రే రేణుకా ఎల్లమ్మ తల్లి
Balkampet yellamma updates👈