వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య,ఇసుక, మద్యం, పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థల పై పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,పేదలకు, బడుగు బలహీనవర్గాలకు, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ ప్రభుత్వం తరుపున అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ మాఫీయాలకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కొరకరాని కొయ్యగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే, ఆ కారణం చేత ఈ 5 మాఫియాలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అందరూ సంఘటితంగా పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అన్ని వ్యవస్థలలో అమ్ముడుపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకొని అడుగడునా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల సహాకారంతో పేదలకు మంచి జరగకుండా అడ్డుకొని, తీరా ఎన్నికల ముందు బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని అమలు చేయడం సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన తెలుగు దొంగల ముఠా మొట్ట మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రజలపై విపరీతమైన దాడులు చేయడం, గత ప్రభుత్వం లో నియమ నిబంధనలు ప్రకారమే చట్టాలను అమలు చేసిన పాపానికి ఆ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పచ్చ సైకోలు రౌడీ రాజ్యం మొదలెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 2029 ఎన్నికల వరకు అనుభవంచే పరిస్థితి ఉంటుందని ఇక ఈ రౌడీ మూకల రాజ్యంలో ఆ దేవుడే ప్రజలను కాపాడాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైందట....
చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో మొత్తం ఎన్ని హామీలు ఇచ్చారు..? 1) కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు హడావిడి చేస్తూ అన్నా క్యాంటీన్లు తెరిచి ఎన్నికలు ముందే ఎన్నికల కోడ్ పేరు ఉపయోగించి శాశ్వతంగా మూసేసి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో డ్రామా షురూ చేశాడు ఇది వాస్తవమే కదా..? 2) చంద్రబాబు నాయుడు పరిపాలించిన (2014-2019) మధ్య కాలంలో జన్మభూమి కమిటీల సభ్యులు సిఫార్సు చేసిన పచ్చ పార్టీకి చెందిన వారికి తప్పా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఏటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఇది వాస్తవమే కదా...? అదే ఇప్పటి ప్రభుత్వం కుల, మత, వర్గ, వర్ణ, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది వాస్తవమే కదా. 3) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు సంపూర్ణ మధ్య మాఫియా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులకు సంపూర్ణ ఋణ మాఫీ చేశారా...? 4) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన డ్వాక్రా మహిళలకు ఋణాలు మాఫీ చేస్తామని మహిళలకు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళల ఋణాలను మాఫీ చేశారా...?? 5) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తూ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తూ జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసిన వారిలో నేను కూడా ఒకడు, కానీ 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు నాయుడు తన అసమర్థ కొడుకు పప్పు లోకేష్ గాడికి తప్పా ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, నిరుద్యోగ భృతి కేవలం ఎన్నికలకు ముందు 2 నెలలు మాత్రమే పచ్చ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి యువతను పూర్తీగా ముంచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా..?? 6) నీరు - చెట్టు అనే పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ పార్టీ కార్యకర్తల్ని మట్టి మాఫియా గా తయారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే కదా..? 7) రాజదాని పేరుతో అమరావతి ప్రాంతంలో తన కుల సామాజిక వర్గాల వారు, చంద్రబాబు మద్దతుగా నిలుస్తూ వస్తున్న పచ్చ మీడియా ఛానెల్స్ అధిపతులకు, ప్రతినిధులకు ఇతర పచ్చ పార్టీ నేతలకు భూములు దోచిపెట్టిన సంగతీ వాస్తవమే కదా...? 8) పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు కదా, మరి ఆ ప్రాజెక్టు నేనే కడతాను అని కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి భాధ్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తన అనుయాయులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు కేటాయించి పనులు మొదలు పెట్టక ముందే మొత్తం బిల్లులు చెల్లించడం స డబ్బును బినామీల ఖాతాలలో జమ చేయించడం తో పాటు పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడే కదా...? 9) కవితకు కాదేదీ అనర్హం అన్నట్లుగా, 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అండ్ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక, ఇసుక, మట్టి ఏ ఒక్కటీ వదలకుండా అన్ని రకాల దోపిడీలు చేసిన మాట వాస్తవమే కదా... అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇలా ఎలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీ బ్రతుకులు అంతా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడి బ్రతుకుతూ మంచి చేసిన వారి పై దాడులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఏంటీ....? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో డిమాండ్ పెరుగుతోంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట......
రాష్ట్ర వ్యాప్తంగా 2014-2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీల నియామకం ద్వారా CBN తయారు చేసిన పచ్చ ఉగ్రవాదులు తాలిబాన్లు కన్నా దారుణంగా రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావనకాష్టంగా మార్చిన సంగతి తెలిసిందే మళ్ళీ ఇప్పుడు 2024 లో రాష్ట్రంలో తెలుగు దొంగల పార్టీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం మొదటి రోజు నుండే భీకర దాడులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వెంటాడి వేటాడి చంపేసే పరిస్థితికి అన్ని అమ్ముడుపోయిన వ్యవస్థలు కలిసి ఆజ్యం పోశాయి , ఇక మీదట రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక దోపీడీ, ఇసుక, మద్యం, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య మాఫియాలను మద్దతుగా పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని తమ మాఫీయా కోరల్లో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించి, నరకం ఏంటో చూపిస్తూ రాష్ట్రాన్ని వల్లకాడు చేసి సర్వనాశనం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారట....
పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు నీతి నిజాయితీగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన మొదలెట్టిన రోజు నుండే శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ దాడి ఆరంభించి ఆ దాడిని గత అయిదు సంవత్సరాల కాలం ప్రజలను తప్పుదోవపట్టించేలా తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణాసుడి పాలన తేవడంతో తమ ఆక్రోశాన్ని ఆంధ్రప్రదశ్ రాష్ట్ర ప్రజలపై అక్కసు వెళ్లగక్కారు మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన మంచి పనులు, లంచాలకు తావులేకుండా పనిచేసిన సంగతీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు అరాచక శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వెంటాడి వేటాడి మరీ చంపేస్తున్నా ఆ సంఘటనలు వార్తల ప్రజల్లోకి తీసుకెళ్లే దమ్మూ, ధైర్యం లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఇంకా గత ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట....
Meku 151 emi chestai vachayo cheppandi sir? Srinivasareddy antai Chala value undi.., ap ni nasanam chesinadi evaru sir? 2019 lo enduku win ayyaro telusa Mr.? Ap ni develop chesaru ani Jagan ki evvaledu, ysr son ani and okka chance okka chance antai echaru Mr. Srinivas .., ado baga chestaru ani echaru.., main thing okati ap people 70% well educated so meeru cheppaivi chesaivi anni chustaru time vachinappudu chupistaru.., Mr. Srinivas capital ledu polavaram ledu, development ledu, IT ledu, industrial developments levu, liquor payments cash ? You know one thing USA lo Telugu people ki enta value undo telusa meku? Telugu valla value poyinadi sir.., freebees ntr time nundi unnai andi babu.., ayina mana pocket lo nundi echinatlu feel avutunnaru emiti? Jagan gari present employees andariki every month free ga oka 10 k evvamani cheppandi.., I mean power project, Sakshi employees, Bharathi cement employees, ap lo unna anni maals employees, minings employees, his palace employees, his security and his social media employees ki work emi cheyskunda every month oka 10k evvamani cheppu Srinivas bro.. and finally this is good time for Jagan Garu to settle his cases..CM ga untai court ki velkadam possible avadam ledu, eppudu settle chesukoni vastai I mean clear ayyi vastai oka Telugu vadiga happy. Bayata untunnsmu bro Tala ettukoleka potunnsmu. Aa country persons matladina matala valana Jagan gurinchi I mean corruption .. before 2004 after 2004 antunnaru. Please bro. Cases clear ayitai we are very very happy
Ycp chapter close
వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య,ఇసుక, మద్యం, పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థల పై పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,పేదలకు, బడుగు బలహీనవర్గాలకు, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ ప్రభుత్వం తరుపున అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ మాఫీయాలకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కొరకరాని కొయ్యగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే, ఆ కారణం చేత ఈ 5 మాఫియాలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అందరూ సంఘటితంగా పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అన్ని వ్యవస్థలలో అమ్ముడుపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకొని అడుగడునా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల సహాకారంతో పేదలకు మంచి జరగకుండా అడ్డుకొని, తీరా ఎన్నికల ముందు బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని అమలు చేయడం సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన తెలుగు దొంగల ముఠా మొట్ట మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రజలపై విపరీతమైన దాడులు చేయడం, గత ప్రభుత్వం లో నియమ నిబంధనలు ప్రకారమే చట్టాలను అమలు చేసిన పాపానికి ఆ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పచ్చ సైకోలు రౌడీ రాజ్యం మొదలెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 2029 ఎన్నికల వరకు అనుభవంచే పరిస్థితి ఉంటుందని ఇక ఈ రౌడీ మూకల రాజ్యంలో ఆ దేవుడే ప్రజలను కాపాడాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైందట....
Srinivas Reddy worst in AP
I don't think Bala Kotaiah is having sense
E mnata 2029 lo .chepu bala kotaya
బాలకోటయ్య గారిని విమర్చించే స్థాయి నీకు లేదు రెడ్డి దోపిడీ జగన్ ప్రతిపక్షం కూడా లేదు ఇంకాసిగ్గులేదు
చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో మొత్తం ఎన్ని హామీలు ఇచ్చారు..?
1) కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు హడావిడి చేస్తూ అన్నా క్యాంటీన్లు తెరిచి ఎన్నికలు ముందే ఎన్నికల కోడ్ పేరు ఉపయోగించి శాశ్వతంగా మూసేసి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో డ్రామా షురూ చేశాడు ఇది వాస్తవమే కదా..?
2) చంద్రబాబు నాయుడు పరిపాలించిన (2014-2019) మధ్య కాలంలో జన్మభూమి కమిటీల సభ్యులు సిఫార్సు చేసిన పచ్చ పార్టీకి చెందిన వారికి తప్పా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఏటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఇది వాస్తవమే కదా...? అదే ఇప్పటి ప్రభుత్వం కుల, మత, వర్గ, వర్ణ, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది వాస్తవమే కదా.
3) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు సంపూర్ణ మధ్య మాఫియా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులకు సంపూర్ణ ఋణ మాఫీ చేశారా...?
4) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన డ్వాక్రా మహిళలకు ఋణాలు మాఫీ చేస్తామని మహిళలకు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళల ఋణాలను మాఫీ చేశారా...??
5) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తూ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తూ జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసిన వారిలో నేను కూడా ఒకడు, కానీ 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు నాయుడు తన అసమర్థ కొడుకు పప్పు లోకేష్ గాడికి తప్పా ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, నిరుద్యోగ భృతి కేవలం ఎన్నికలకు ముందు 2 నెలలు మాత్రమే పచ్చ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి యువతను పూర్తీగా ముంచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా..??
6) నీరు - చెట్టు అనే పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ పార్టీ కార్యకర్తల్ని మట్టి మాఫియా గా తయారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే కదా..?
7) రాజదాని పేరుతో అమరావతి ప్రాంతంలో తన కుల సామాజిక వర్గాల వారు, చంద్రబాబు మద్దతుగా నిలుస్తూ వస్తున్న పచ్చ మీడియా ఛానెల్స్ అధిపతులకు, ప్రతినిధులకు ఇతర పచ్చ పార్టీ నేతలకు భూములు దోచిపెట్టిన సంగతీ వాస్తవమే కదా...?
8) పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు కదా, మరి ఆ ప్రాజెక్టు నేనే కడతాను అని కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి భాధ్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తన అనుయాయులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు కేటాయించి పనులు మొదలు పెట్టక ముందే మొత్తం బిల్లులు చెల్లించడం స డబ్బును బినామీల ఖాతాలలో జమ చేయించడం తో పాటు పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడే కదా...?
9) కవితకు కాదేదీ అనర్హం అన్నట్లుగా, 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అండ్ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక, ఇసుక, మట్టి ఏ ఒక్కటీ వదలకుండా అన్ని రకాల దోపిడీలు చేసిన మాట వాస్తవమే కదా...
అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇలా ఎలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీ బ్రతుకులు అంతా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడి బ్రతుకుతూ మంచి చేసిన వారి పై దాడులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఏంటీ....? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో డిమాండ్ పెరుగుతోంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట......
రాష్ట్ర వ్యాప్తంగా 2014-2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీల నియామకం ద్వారా CBN తయారు చేసిన పచ్చ ఉగ్రవాదులు తాలిబాన్లు కన్నా దారుణంగా రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావనకాష్టంగా మార్చిన సంగతి తెలిసిందే మళ్ళీ ఇప్పుడు 2024 లో రాష్ట్రంలో తెలుగు దొంగల పార్టీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం మొదటి రోజు నుండే భీకర దాడులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వెంటాడి వేటాడి చంపేసే పరిస్థితికి అన్ని అమ్ముడుపోయిన వ్యవస్థలు కలిసి ఆజ్యం పోశాయి , ఇక మీదట రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక దోపీడీ, ఇసుక, మద్యం, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య మాఫియాలను మద్దతుగా పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని తమ మాఫీయా కోరల్లో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించి, నరకం ఏంటో చూపిస్తూ రాష్ట్రాన్ని వల్లకాడు చేసి సర్వనాశనం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారట....
పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు నీతి నిజాయితీగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన మొదలెట్టిన రోజు నుండే శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ దాడి ఆరంభించి ఆ దాడిని గత అయిదు సంవత్సరాల కాలం ప్రజలను తప్పుదోవపట్టించేలా తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణాసుడి పాలన తేవడంతో తమ ఆక్రోశాన్ని ఆంధ్రప్రదశ్ రాష్ట్ర ప్రజలపై అక్కసు వెళ్లగక్కారు మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన మంచి పనులు, లంచాలకు తావులేకుండా పనిచేసిన సంగతీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు అరాచక శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వెంటాడి వేటాడి మరీ చంపేస్తున్నా ఆ సంఘటనలు వార్తల ప్రజల్లోకి తీసుకెళ్లే దమ్మూ, ధైర్యం లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఇంకా గత ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట....
Meku 151 emi chestai vachayo cheppandi sir? Srinivasareddy antai Chala value undi.., ap ni nasanam chesinadi evaru sir? 2019 lo enduku win ayyaro telusa Mr.? Ap ni develop chesaru ani Jagan ki evvaledu, ysr son ani and okka chance okka chance antai echaru Mr. Srinivas .., ado baga chestaru ani echaru.., main thing okati ap people 70% well educated so meeru cheppaivi chesaivi anni chustaru time vachinappudu chupistaru.., Mr. Srinivas capital ledu polavaram ledu, development ledu, IT ledu, industrial developments levu, liquor payments cash ? You know one thing USA lo Telugu people ki enta value undo telusa meku? Telugu valla value poyinadi sir.., freebees ntr time nundi unnai andi babu.., ayina mana pocket lo nundi echinatlu feel avutunnaru emiti? Jagan gari present employees andariki every month free ga oka 10 k evvamani cheppandi.., I mean power project, Sakshi employees, Bharathi cement employees, ap lo unna anni maals employees, minings employees, his palace employees, his security and his social media employees ki work emi cheyskunda every month oka 10k evvamani cheppu Srinivas bro.. and finally this is good time for Jagan Garu to settle his cases..CM ga untai court ki velkadam possible avadam ledu, eppudu settle chesukoni vastai I mean clear ayyi vastai oka Telugu vadiga happy. Bayata untunnsmu bro Tala ettukoleka potunnsmu. Aa country persons matladina matala valana Jagan gurinchi I mean corruption .. before 2004 after 2004 antunnaru. Please bro. Cases clear ayitai we are very very happy
జై కూటమి 🎉🎉🎉
Please balakotaiahgarudontgiveanyrespecttohim
Ycp la... Ki matladatam thelisthe intha varaku radu
Varma garu ycp vari ni okkari to dibeat pettokondi
Ycpni janalu picchikukkanu kottinattu kottaru
Ma okkajanasena mla ni mire kadara kalikunnadi
Waste fellow ycp
Balakotaya babu bajana
23 vachinapufu
99 TV jagan bajana
Ycp valla mida aduru dadiki thiragali vallu chesinadi manam cheyali
ప్రార్ధన వికటించింది పూజలు ఫలించినాయి