చర్చి పై బిజెపి రాం-భక్తులు దాడులు | సత్యసాయి జిల్లా.,ఆంధ్రప్రదేశ్

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • చర్చి పై బిజెపి రాం-భక్తులు దాడులు
    తేది. 21.04.2024,
    రోళ్ల, మాధకాశిర,
    సత్యసాయి జిల్లా.,
    ఆంధ్రప్రదేశ్ .
    నేడు అపొస్తలీక్ చర్చి నందు ఆరాధనలు జరుగుతుండగా సుమారు 20మంది రామ భక్తులు బిజెపి వస్త్రాలు ధరించి క్రైస్తవ మతమును మరియు బైబిల్ మరియు కులమును దూషిస్తూ ప్రార్ధన ఆలయంలోనికి అపవిత్రపరచి సుమారు 10:00 నుండి పోలీసులు వచ్చు వరకు నలభై ఐదు నిమిషాలు మతదాడులు చేస్తూ క్రైస్తవ భక్తులను భయఆందోళనలకు గురిచేసినారు.,
    అద్దె ఇంటిలో చర్చని ఖాళీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.,
    సాయంత్రం పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.,
    జేమ్స్ వికె కుంపట్ల
    ఏపి క్రిస్టియన్ సొసైటీ

КОМЕНТАРІ • 9

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 4 місяці тому +2

    గయ్యాళి తనమే తప్ప వారివద్ద మాట్లాడడానికి సబ్జెక్టు లేదు

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy2605 4 місяці тому

    దుర్మార్గం.

  • @lasi893
    @lasi893 3 місяці тому

    మనం ఏమి చెయ్యము కదా 😄😄? మనకు అవసరం లేదు 😄😄😄...

  • @Anand-Tata369
    @Anand-Tata369 4 місяці тому +1

    Devuni Tirupur BJP varipyki vache rojulu daggara padayi

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 4 місяці тому +1

    100 ki call chesi police laku cheppali.....valla tho yenduku argue

  • @pradeep-anindian6726
    @pradeep-anindian6726 4 місяці тому

    Bjp ruling.....