ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత హేయమైన చర్యగా ఈ సంఘటనను భావించవచ్చు, కొద్దో గొప్పో పేద ప్రజలకు ఇంకా న్యాయం జరుగుతుందంటే అది ఒక్క ఎర్ర జెండాతోనే,అలాంటి వారిపై భౌతికదాడులు చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత సిగ్గు సిగ్గు. ✊✊✊.....
తెలుగు దేశం వారు పద్దతి ప్రకారం కార్యాలయం లో సొమ్ము ఇవ్వాలి దండోరా వేసి ఇంటికి పిలుపుచుకొని అవమానించి పంపి వారు కలెక్టర్ కి విన్నవించు కొంటే ,సలహా ఇచ్చిన వారి మీద దాడి చేయడం అందులోనూ వయసులో పెద్ద వారి మీద ఇంటిలోకి వెళ్ళి కొట్టడం అతి దుర్మార్గం పచ్చి రౌడీ ఇజం [ మరి సిఎం బాబు గారు ఏమంటారో ఆయనే స్వయంగా డబ్బు పంచి పోసుకొట్టారు గదా ] గత ప్రభుత్యము కీ టీడీపీ కీ ఏమీ తేడా వుంటుంది ?
సామాజిక పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు దీని కోసం ఖర్చు చేసే సొమ్ము అంతా శ్రామికుల కష్టార్జితం. ఈ కష్టార్జితాన్ని న్యాయంగా దేశాభివృద్ధి కోసం మరియు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. అది ప్రభుత్వ పాలకుల సొమ్ము కాదు. అది కష్టజీవుల కష్టార్జితం. అది ఏ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినా ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రే అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అలా వ్యవహరించడం లేదు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా అంతా మనదే ఇష్టారాజ్యం ఎవ్వరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అనే అహంకార పూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఆ కారణమే ఈ హింస దీని వలన స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడడం లేదు ఇలా ఎందుకు ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అంతు పట్టని విషయం. గత ప్రభుత్వం ఈ అహంకార ధోరణి తోనే పోయింది. ఈ ప్రభుత్వానికి ఈ అహంకారం నసాలా నికి ఎక్కుతూ ఉన్నది. ఇదే విధంగా ఈ పార్టీ వ్యవహరించు కుంటూ పోతే ఆ ప్రభుత్వానికి పట్టిన గతే దీనికి పడుతుంది. పాలకులు శాసనాలు చేస్తారు. దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. ప్రజా ప్రతినిధులైన మీరు అన్ని చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు దాన్ని రద్దు చేసి మీరే అన్ని చేయొచ్చు కదా. అప్పుడు ఈ ప్రభుత్వాలు సంగతి ప్రజలే తేల్చేస్తారు. ఇకనైనా ఇలాంటి అరాచక దాడులు మాని బుద్ధిగా వ్యవహరించడం మంచిది. నిజాయితీగా పేద ప్రజల కోసం పనిచేసే ఇలాంటి నాయకులను ఈ రకంగా దాడి చేసి కొట్టడం ఏమిటి తలుచుకుంటేనే మనము ఎక్కడ ఉన్నాము అని ఒళ్ళు కంపరం పుడుతుంది.
కేసు పెట్టడం రిజిస్ట్రేషన్ చేయించడం... ఒక చర్య... ముల్లును ముల్లుతోనే తీయాలి.... ఆలస్యం అమృతం విషం...... నన్ను రక్షించేది ఎవరు రా అనే భయం ఆtdp నేతలు కలగాలి.... ఏ పార్టీ అధికారంలో ఉన్న.... ప్రతిపక్షంలో ఇంకొక పార్టీ ఉన్న..... ఒక్క సీటు లేకపోయినా.అధికార పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ cpm.. ఇది ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ తెలిసిన విషయం ..... మా కార్యకర్తల జోలికి వస్తే... మీ గుండెల్లో వణుకు పుట్టిస్తా.జై సిపిఎం
ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత హేయమైన చర్యగా ఈ సంఘటనను భావించవచ్చు, కొద్దో గొప్పో పేద ప్రజలకు ఇంకా న్యాయం జరుగుతుందంటే అది ఒక్క ఎర్ర జెండాతోనే,అలాంటి వారిపై భౌతికదాడులు చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత సిగ్గు సిగ్గు. ✊✊✊.....
నేరస్తులను పట్టు కొని కఠినంగా శిక్ష విధించాలి
ఇది చాలా అన్యాయం, పచ్చి దుర్మార్గం.
హేయమైన దాడుల. టీడీపీ దాడుల సంస్కృతి ఆపాలి
దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.
దాడిని అందరు ఖండించాలి దాడి చేసిన వారికి తగు చర్య తీసుకోవాలి
Jai CPIM...condemn assault
Eedadini teevrama kandisthunnanu cpm zindabad
COME AND CPI WERE 1:41
కమ్యూనిస్టులకు ధైర్యం లేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు
🙏🙏🙏🙏🙏
టిడిపి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్
తెలుగు దేశం వారు పద్దతి ప్రకారం కార్యాలయం లో సొమ్ము ఇవ్వాలి దండోరా వేసి ఇంటికి పిలుపుచుకొని అవమానించి పంపి వారు కలెక్టర్ కి విన్నవించు కొంటే ,సలహా ఇచ్చిన వారి మీద దాడి చేయడం అందులోనూ వయసులో పెద్ద వారి మీద ఇంటిలోకి వెళ్ళి కొట్టడం అతి దుర్మార్గం పచ్చి రౌడీ ఇజం [ మరి సిఎం బాబు గారు ఏమంటారో ఆయనే స్వయంగా డబ్బు పంచి పోసుకొట్టారు గదా ] గత ప్రభుత్యము కీ టీడీపీ కీ ఏమీ తేడా వుంటుంది ?
TDP dadini kandistunnam Telangana
టిడిపి గుండా లు మంచిది కాదు సిపిఎం z.b.d
సీపీఎం జిందాబాద్
Builiup cadre
సామాజిక పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు దీని కోసం ఖర్చు చేసే సొమ్ము అంతా శ్రామికుల కష్టార్జితం. ఈ కష్టార్జితాన్ని న్యాయంగా దేశాభివృద్ధి కోసం మరియు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. అది ప్రభుత్వ పాలకుల సొమ్ము కాదు. అది కష్టజీవుల కష్టార్జితం. అది ఏ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినా ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రే అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అలా వ్యవహరించడం లేదు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా అంతా మనదే ఇష్టారాజ్యం ఎవ్వరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అనే అహంకార పూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఆ కారణమే ఈ హింస దీని వలన స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడడం లేదు ఇలా ఎందుకు ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అంతు పట్టని విషయం. గత ప్రభుత్వం ఈ అహంకార ధోరణి తోనే పోయింది. ఈ ప్రభుత్వానికి ఈ అహంకారం నసాలా నికి ఎక్కుతూ ఉన్నది. ఇదే విధంగా ఈ పార్టీ వ్యవహరించు కుంటూ పోతే ఆ ప్రభుత్వానికి పట్టిన గతే దీనికి పడుతుంది. పాలకులు శాసనాలు చేస్తారు. దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. ప్రజా ప్రతినిధులైన మీరు అన్ని చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు దాన్ని రద్దు చేసి మీరే అన్ని చేయొచ్చు కదా. అప్పుడు ఈ ప్రభుత్వాలు సంగతి ప్రజలే తేల్చేస్తారు. ఇకనైనా ఇలాంటి అరాచక దాడులు మాని బుద్ధిగా వ్యవహరించడం మంచిది. నిజాయితీగా పేద ప్రజల కోసం పనిచేసే ఇలాంటి నాయకులను ఈ రకంగా దాడి చేసి కొట్టడం ఏమిటి తలుచుకుంటేనే మనము ఎక్కడ ఉన్నాము అని ఒళ్ళు కంపరం పుడుతుంది.
కేసు పెట్టడం రిజిస్ట్రేషన్ చేయించడం... ఒక చర్య... ముల్లును ముల్లుతోనే తీయాలి.... ఆలస్యం అమృతం విషం...... నన్ను రక్షించేది ఎవరు రా అనే భయం ఆtdp నేతలు కలగాలి.... ఏ పార్టీ అధికారంలో ఉన్న.... ప్రతిపక్షంలో ఇంకొక పార్టీ ఉన్న..... ఒక్క సీటు లేకపోయినా.అధికార పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ cpm.. ఇది ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ తెలిసిన విషయం ..... మా కార్యకర్తల జోలికి వస్తే... మీ గుండెల్లో వణుకు పుట్టిస్తా.జై సిపిఎం
TDP gelupu kosam taha tahaladaruga sir mana kammanistu konthamandi
Very bad.😢
Tdp నాయకులు తీరు maraka pote gunapatam chebutaru
CPI AND CPI WERE HAPPY WHEN టిడిపి ATTACKED YSRCP WORKERS N OW THEY ARE FACING THE MUSIC
Baga Garigindi, TDP tho alliance pettikuni party ni nasanam chesarukada k kulam labam kosam.
Dadini khandistunnanu