ఫైల్ పై సీఎం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇవ్వాలన్న: అధ్యక్షులు లింగాల శ్రీరాములు ||
Вставка
- Опубліковано 26 вер 2024
- Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #ap_ts_telugunews
ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలో ఆశ్రమ పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలో సుమారు 5000 మంది ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారి బదిలీలు మరియు పదోన్నతుల ఉత్తర్వులు సీఎం కార్యాలయంలోకి పంపనైనదని.ఇట్టి ఫైల్ పై సీఎం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు యివ్వాలని
గిరిజన సంక్షేమ శాఖ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగాల శ్రీరాములు కోరారు...