May 8, 2024
Вставка
- Опубліковано 19 вер 2024
- నవ్యాంధ్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రోడ్ షోలో అతిరథమహారథులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, టిడిపి అధినేత చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద 8వ తేదీ సాయంత్రం5 గంటలకు ఆరంభమయ్యే రోడ్ షో బెంజ్ సర్కిల్ వరకూ సాగనుంది. ఈ రోడ్ షో ..నవ్యాంధ్ర ప్రగతికి రోడ్ మ్యాప్ కానుంది. ప్రజలంతా పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొని ఎన్డీఏకి మద్దతు తెలపాలి.
#Modi4ViksitAP #APWelcomesNamo
#PrajaGalam #TDPJSPBJPWinning
#NaraChandrababuNaidu
#PawanKalyan
#AndhraPradesh