దండకారణ్యం పై జరుగుతున్న యుద్ధం ఈ దేశ వనరులు కార్పొరేట్లకు అప్పగించేందుకే - ఎన్. రవి
Вставка
- Опубліковано 6 жов 2024
- దండకారణ్యం పై జరుగుతున్న యుద్ధం ఈ దేశ వనరులు కార్పొరేట్లకు అప్పగించేందుకే - ఎన్. రవి
☛ For latest updates of VIRASAM | vasanthamegham...
☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y
☛ Like us on | www. vir...
బీజేపీ ప్రభుత్యం పూర్తి బాధ్యత వహించాలి మత పరమైన పార్టీ.
ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి
ప్రజల పోరాటం వర్ధిల్లాలి అసలు బాసిన నక్సల్ బరి బిడ్డలకు మా జోహార్లు అన్నలు లేకపోతే ఈ దేశంలో ధనవంతుల పెత్తనం ఎక్కువైతుంది కాబట్టి నక్సల్ ను కాపాడుకుందాం
మేధావులు విద్యార్థులు ఉద్యోగులు ప్రజాస్వామిక వాదులు!!! గత చరిత్ర పోరాటాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని!!! విప్లవ పార్టీల అనుభవాలతో ప్రజా పోరాటాలు నిర్మించి అనేక ఫలితాలను పొందిన ప్రజలు!!! ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించిన విప్లవోద్యమంలో ఫలితాలు !!! ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్న వారు అనేక పోరాటాల ఫలితంగా మావో
ఐడియాలజీ దేశంలో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీగా ఎదగడానికి సహకరించిన ప్రజలు మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు !!! ఇప్పుడు అప్రకటిత యుద్ధం కొనసాగుతున్న దండకారణ్యంలో కోలిపోతున్న ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన చర్చ జరగాల్సి ఉంది .