వేడుకగా మహాభారతంలో ఆఖరు ఘట్టం దుర్యోధన వధ

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని చీకూరుపల్లిలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా బుధవారం ఆఖరి ఘట్టం దుర్యోధన వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కృష్ణ,భీమ, దుర్యోధన పాత్రధారులు తమ పాటలు పద్యాలతో ప్రేక్షకులను అలరించారు.ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా చీకూరుపల్లి గ్రామానికి చెందిన వల్లేమ్మ వాళ్ళ వెంకటేష్,సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ దినం అన్నదానం చేసిన వారు పామినివాండ్లఊరుకు చెందిన చీకూరు విమలమ్మ చంద్రయ్య కుటుంబ సభ్యులు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి చీకూరు పల్లి,కె.జి,సత్రం,సీఆర్ కాలనీ,కల్లూరుపల్లి,కాటప్పగారిపల్లి, పామినివాండ్లఊరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

КОМЕНТАРІ •