Church Property damaged at Tirupati

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • తిరుపతి రూరల్ చిగురువాడాలోని యేసయ్య ప్రార్ధనా మందిరమును 15 ఫిబ్రవరి గురువారం ఉదయం 4గంటలకు ఇద్దరు దుండగులు చర్చి ఓంని వాహణమును పగులగొట్టారు, చర్చి గేట్ ను ధ్వంసం చేసి, ఉదయకాల ప్రార్థనకు సిద్ధపడుతున్న పాస్టర్.సుధాకర్ గారిని చంపేస్తామని బెదిరించారు. దేవుని భద్రత కాపుదల కోసం, అధికారులు న్యాయం చేయునట్లు ప్రార్థించండి.

КОМЕНТАРІ • 2

  • @parameshm8885
    @parameshm8885 6 місяців тому

    Praise the lord 🙏, We have to fight for our rights.

  • @brajkiran4u
    @brajkiran4u 6 місяців тому

    Very sad & disappointing…